శివ బారి క్షేత్రం, హోషియార్పూర్ - ధరం శాల రోడ్ లో కలదు. ఈ టెంపుల్ శ్వాన్ రివర్ ఒడ్డున కలదు. జానపదుల మేరకు ఇక్కడ ద్రోణాచార్యుల వారి శిష్యులు విలువిద్య ను అభ్యసించే వారని చెపుతారు. మరో కధనం మేరకు గురువు ద్రోణాచార్యుడు తన కుమార్తె జయతి పూజల కొరకు ఈ గుడి ని నిర్మించాదాని కూడా చెపుతారు. ప్రతి సంవత్సరం జూలై , ఆగష్టు నెలల లో భక్తులు ఇక్కడకు వచ్చి శివుడి ని అర్చిస్తారు.



Click it and Unblock the Notifications