మాలిక్ దీనర్ మసీదు ని గాహం లో మాలిక్ దీనర్ గ్రాండ్ జుమా మసీద్ అనేవారు. దీనిని తలన్కార వద్ద మాలిక్ ఇబిన్ దీనర్ నిర్మించారు. ద్వల్ర్ల్ర్ మొదటగా క్రి. శ. 642 లో నిర్మించారు. 1809 లో పునరుద్ధించారు. ఇది ఇండియా లో ఒక పురాతన మసీదు. ఈ ప్రదేశం ముస్లిములకు పవిత్రమైనది. దీనిని మలబార్ స్టైల్ లో నిర్మించారు.
ఆనాటి కాసర్గోడ్ చక్రవర్తి చేరమాన్ పెరుమాళ్ ఇస్లాం మతం చే ప్రభావిన్చాబడి ఆ మతాన్ని స్వీకరించాడని కూడా చెపుతారు. ఇక్కడ జరిగే ఉరుసు వేడుకలకు క్ధిక సంఖ్యా లో భక్తులు పర్యాటకులు వస్తారు.



Click it and Unblock the Notifications