నిత్యానంద ఆశ్రం స్వామి నిత్యానంద స్థాపించారు. ఇది ఒక కొండ ;ఐ సుమారు 500 మీ.ల ఎత్తున కలదు. హోసదుర్గ పట్టణానికి దక్షిణం గా కలదు. ఈ ప్రదేశం ఒకప్పుడు అడవి గా ఉండేది. ఒకే లేట రేట్ స్టోన్ నుండి 45 గుహలను నిర్మించారు. ఈ గుహలు హోసదుర్గ కోట కు సమీపంగా ఉంటాయి.
ఈ గుహలు నేటికి ఇంజనీరింగ్ ప్రపంచానికి ఒక అద్భుతమే. వీతేని చూసేందుకు ప్రపచంత వ్యాప్తంగా వేలాది పర్యాటకులు ప్రతి సంవత్సరం వస్తారు. ఈ గుహలలో మీరు ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడకల నిత్యానంద్ స్వామి విగ్రహం ఒక ఆకర్షణ. దీనిని పంచ లోహాల తో చేసారు. నిత్యానంద ఆశ్రం , కాసర్గోడ్ కు 27 కి.మీ. ల దూరంలో కలదు. ఇది ప్రసిద్ధి చెందినా అంతర్జాతీయ ఆశ్రమం.