బైందూర్ బీచ్ కు సమీపంలో
బైందూర్ నది మరియు అరేబియా సముద్రం పక్కన ఈ దేవాలయం కలదు. దీనిలో శివభగవానుడి లింగం ఉంటుంది. అనేక కుడ్య శిల్పాలు కూడా చూడవచ్చు. హిందువుల దేవత పార్వతీ దేవి ఇక్కడ
కొల్లూరు శ్రీ మూకాంబిక దేవాలయంలో ప్రసిద్ధి చెందిన దేవత. ఈ దేవాలయాన్ని హిందూ మత ఉద్ధారకుడు వేద పండితుడు, అద్వైత వేదాంతి అయిన జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్యులవారు స్ధాపించారు.