బ్రౌ చర్చ్ తమిళనాడు రాష్ట్రంలోని పురాతన, ప్రసిద్ధ చర్చ్ లలో ఒకటి. ఈ ప్రార్ధనా స్థలాన్ని ఆంటోనీ వాట్సన్ బ్రౌ అనే ఆస్త్రేలియన్ మతగురువు స్థాపించారని చెప్తారు. అంతేకాకుండా, అతను నగర ప్రజల కోసం గొప్ప సహకారాలు చేశాడు. చర్చ్ అధికారులు ప్రజల ఆసక్తి మేరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించేవారు. 1928-29 సంవత్సరంలో, చర్చ్ ని ఏర్పాటుచేసినపుడు పనీర్ సెల్వం పార్కు సమీపంలో ఈరోడ్ నడిబొడ్డున ఉంది. ఈ చర్చ్ అధికారులు స్థాభాలను, పైకప్పును పునరుద్ధరించారు. ఈ చర్చ్ నిర్మాణం ఇండో-సరసేనిక్ శైలిని ప్రతిబింబిస్తుంది. ఇది క్రైస్తవులతోపాటు ముస్లిం యాత్రికులను కూడా ఆకర్షిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతిరోజూ వేలమంది యాత్రీకులు ఈ చర్చ్ ని సందర్శిస్తారు.