అయోధ్య - ప్రఖ్యాత పుణ్య క్షేత్రం!
సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం అయోధ్య. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన భగవాన్ శ్రీ రాముడితో ఈ పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. రామాయణం అనే ఇతిహాసం......
బితూర్ - పురాణ గాధల ప్రసిద్ధి!
కాన్పూర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో గంగా నది ఒడ్డున సుందర ప్రకృతి దృశ్యాల పట్టణం బితూర్ ఉంది. వేర్రెత్తించే కాన్పూర్ సమూహాల నుండి దూరంగా చైతన్యం నింపి, విశ్రాంతితో అవసరమైన......
ఫైజాబాద్ - చిన్నతరహా పట్టణం!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ గంగా నదికి చిన్న ఉపనది అయిన ఘఘ్రా నది ఒడ్డున ఉంది. బాగా అభివృద్ధిచెందిన ఈ చిన్నతరహా పట్టణం బెంగాల్ నవాబు అలీ వర్డి ఖాన్ చే 1730 లో......
కుశంబి - బౌద్ధులు తీర్థయాత్ర సెంటర్ !
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కుశంబి బౌద్ధులు కోసం ఒక పెద్ద పుణ్యక్షేత్రం. కుశంబి ఏడాది పొడవునా అనేక భక్తులు ఆకర్షిస్తుంది. ఇక్కడ నుండే బుద్ధుని ప్రసంగాలను ముద్రణ చేసి పంపిణీ......
అలహాబాద్ - ఒక ప్రధాన యాత్రా కేంద్రం !
అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద నగరాల్లో ఒకటి. అనేక కోణాలు కలిగిన నగరంగా చెప్పవచ్చు. అంతే కాకుండా హిందువులకు ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా ఉన్నది. అలహాబాద్ ఆధునిక భారతదేశం యొక్క......
ప్రతాప్ ఘడ్ - బెలా భవాని టెంపుల్!
ప్రతాప్ ఘడ్ ఉత్తర ప్రదేశ్ లో ఒక జిల్లా. దీనికి ఈ పేరు దాని హెడ్ క్వార్టర్ టవున్ అయిన బేల ప్రతాప్ ఘర్ నుండి వచ్చింది. చరిత్ర మేరకు ఒక స్థానిక రాజు అజిత్ ప్రతాప్ సింగ్ ఆరూర్......
లక్నో - నవాబుల భూమిలో టిక్కాలు, కబాబ్ లు !
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయిన ‘నవాబుల నగరం’ గా పిలువబడే లక్నో గోమతి నది ఒడ్డున ఉంది. ఈ నగర చరిత్ర సూర్యవంశ వంశీయుల కాలం నాటిది. నవాబ్ అసఫ్-ఉద్-దౌలా......
బారాబంకి - పూర్వాంచల్ ప్రవేశ ద్వారం!
బారాబంకి ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ యొక్క నాలుగు జిల్లాలలో ఒకటి. బారాబంకి కి ఘాగ్ర మరియు గోమతి నదులు సమాంతరంగా ప్రవహిస్తాయి. ఈ జిల్లాను పూర్వాంచల్ కు గేటు వే లేదా ప్రవేశ ద్వారం......
మహోబ - శృంగారభరిత శిల్పాలు!
ఘనమైన చారిత్రక కీర్తి ఉన్న మహోబా ఉత్తర ప్రదేశ్ లోని చిన్న జిల్లా. చందేలా పాలనలో సృష్టించబడిన శృంగారభరితమైన శిల్పాలు అలాగే గుహలకి ప్రసిద్దమైన ఖజురహో తో బందేల్ ఖండ్ ప్రాంతం లో......
రాయ్ బరేలి - గాంధీ కుటుంబం యొక్క రాజకీయ స్థానం !
ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలి జిల్లాకు ప్రధాన కార్యాలయ పట్టణం పేరే పెట్టారు.ఈ జిల్లాను బ్రిటిష్ వారు 1858 వ సంవత్సరంలో ఏర్పరచారు. జిల్లాలో సమస్పూర్ పక్షి అభయారణ్యం మరియు ఇందిరా......
ఖజురహో - రాతి మీద ప్రేమ కథ !
ఖజురహో మధ్య ప్రదేశ్లోని బున్దేల్ఖండ్ ప్రాంతంలో ఉన్నది. ఇది వింధ్య పర్వత శ్రేణులకు వ్యతిరేకదిశలో ఉన్న కుగ్రామాల సముదాయం. ఖజురహో గొప్ప దేవాలయాలను కలిగి ఉన్నందున, ఈ గ్రామం పేరు......