శ్రీ క్షేత్ర గురు మఠం 1906లో స్ధాపించారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని శ్రీమత్ పరమహంస పద్మనాభతీర్ధ సహ్యాద్రి కొండలలో స్ధాపించారు. ఇక్కడినుండి కాళీ నది అరేబియా సముద్రంలో కలవటం చూడవచ్చు. ఈ కేంద్రం ఆధ్యాత్మికతలను పర్యాటకులకు అందిస్తుంది. పద్మనాభతీర్ధ ప్రసంగాలు వినాలనుకునేవారు ప్రతి ఒక్కరినుండి మంచిని ఆశిస్తూ, మంచిని అందించాలనుకునేవారికి ఈ కేంద్ర వేదాంత అంశాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications