ఈ కోనేటిలో మునిగితే నిత్య యవ్వనం చావు అనేదే ఉండదు !
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది....
1300 సంవత్సరాలుగా నీటిపైనే తేలుతూ భారీ విష్ణుమూర్తి విగ్రహం మిస్టరీ !
ప్రతీ హిందూ దేవాలయం తనకంటూ ఏదో ప్రత్యేకతను చాటుకుంటూ వున్నాయి.మనస్సుకు, ప్రశాంతతను, ఆధ్యాత్మికతను కలిగించే ఆలయాలు. మరిఅంతేనా ఎవ్వరికి అంతుపట్టని,అంతు చిక్కని ఎన్నో రహస్యాలను తమలో...
నాగార్జున సాగర్ డ్యాం గురించి బయటపడిన కొన్ని భయంకరమైన నిజాలు?
ఈ వ్యాసంలో మనం నాగార్జున సాగర్ గురించి తెలుసుకుందాం. తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ, గుంటూరు జిల్లాల మధ్య కృష్ణానది పై నిర్మించబడ్డ ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయాన్ని నాగార్జున సాగర్ అంటారు.అయితే ఈ...
ఉదయం కేరళలో మధ్యాహ్నం కర్ణాటకలో వెలిసిన మహిమగల దేవి !
ఆ మహిమాన్విత దేవి పార్వతీదేవి అవతారం అని చెప్పవచ్చను. ఆ తల్లిని శక్తి, దుర్గి, కాళి అని పిలుస్తారు. ఒక పురాణ గాధ ప్రకారం, ఈ దేవాలయంలో వెలసిన తల్లి కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయంలో భక్తులను...
144 సంవత్సరాల తరువాత కావేరిలో జరిగిన అద్భుతం మీకు తెలుసా?
గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ...
50 రూపాయల నోటు మీద ఉండే ప్రదేశం ఏదో మీకు తెలుసా?
నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి పాలన అధికారంలో కొత్తగా అనేక ఉద్దీపనా కార్యక్రమాలుప్రారంభించింది దీని ప్రకారం, భారతదేశంలో మొదటిసారిగా 200 మరియు 50 రూపాయల నోట్లను పరిచయం చేశారు. నవంబర్ 8, 2016 వరకు,...
శ్రీవారి ఆలయం చేరుకోవటానికి ఎన్ని నడకదారులు ఉన్నాయో తెలుసా ?
ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు భక్తులు. కొండ మీద ఉన్న శ్రీవారికి దర్శించుకొనేందుకు భక్తులు సాధారణంగా నడక...
సింహాలు తమ తోకలతో శుభ్రపరిచే దర్గా మన రాష్ట్రంలో ఎక్కడుందో తెలుసా?
దర్గా అంటే సూఫీ క్షేత్రము లేదా సూఫీ సమాధి. ఇక్కడ ఎక్కడలేని ప్రశాంతత దొరుకుతుంది. అందుకే సూఫీ లు ఇక్కడ జీవసమాధి చెంది ఉంటారు. సమాధులలో నిదురించే సూఫీ ఆశీస్సులు పొందటం కోసం, భక్తులు వారి సమాధులను...
భారతదేశంలో ఈ ఒక్కచోటే కనిపించే వింత !
పర్యాటక రంగంలో జలపాతాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జలపాతాలు పర్యాటకులని మంత్ర ముగ్దులను చేస్తాయి. ఎక్కడో పుట్టి పై నుంచి కిందకు పడుతుంటే ఆ నీటి శబ్దం.. అహా! చెప్పడానికి, చూడటానికి నోరు కదలదు,...
వెయ్యేండ్ల ఆ గుడిలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు !
అదోక గుడి. దానికి వెయ్యేండ్లు నిండాయి. అందులో భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉంది. అదే బృహదీశ్వరాలయం. ఈ ప్రాచీన హిందూ దేవాలయం మరెక్కడో కాదు తమిళనాడు లోని తంజావూరు లో ఉన్నది. దీనిని క్రీ.శ.11 వ...
ఈ చెట్టు క్రింద నిలబడి ఏ కోరిక కోరిన తీరుతుంది మరి చెట్టు మనదేశంలో ఎక్కడ వుందో తెలుసా?
మనం సముద్రమధనం గురించి పురాణాలలో విన్నాం.అయితే అందులోనుండి ఉద్భవించిన 14 అద్భుతాలలో కల్పవృక్షం కూడా ఒకటి.పురాణాల ప్రకారం స్వర్గంలోని అద్భుతవృక్షం ఇది.ఇక ఈ వృక్షం క్రింద కూర్చుని ఎవ్వరు మనస్పూర్తిగా...
తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా?
బ్రహ్మంగారు తెలుగు రాష్ట్రాలలో చాలా ఫెమస్. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం వ్రాసారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా భాద్యతలను నిర్వర్తించారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే...
బంగారు నది - ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం దొరుకుతుంది
గంగానది భారతదేశంలోను, బంగ్లాదేశ్లోను ప్రధానమైన నదులలో ఒకటి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు...
మన దేశంలో త్వరలో అదృశ్యం కానున్న ప్రదేశాలు ఏవేవో మీకు తెలుసా?
ఇండియా దానికి గల అందమైన పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి. ఎంతో మంది దేశీయ, విదేశీయ టూరిస్ట్ లను ఆకర్షిస్తోంది. ప్రతి పర్యాటకుడికి ప్రపంచంలో ఇండియా తప్పక చూడదగిన ప్రదేశం. అయితే, పట్టణీకరణ పెరగటం మరియు...
కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీనివాసుడు దాగి వున్న పుట్ట తిరుమలలో ఎక్కడుంది ?
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా వెండివాకిలి దాటి తరువాత బంగారు వాకిలి గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటూవుంటాం. ఈ వెండివాకిలి గోపురం యొక్క ప్రాకారానికి,బయట మహాద్వార...
6 నెలలు కలిపితే ఇక్కడ ఒక రాత్రి !
దేవతల భూమిగా భావించే హిమాచలప్రదేశ్ లో అనేక అద్భుత ఆలయాలు వున్నాయి. ప్రాచీన కాలం నుండి అదెంతో చరిత్రని, ఎన్నో రహస్యాలని తమలో దాచుకుని మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక మనం ఆలయాలను...
బ్రహ్మంగారి మఠం - మిరాకిల్స్ !
తెలుగు రాష్ట్రాలలో వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలియనివారుండరు. గొప్ప తత్వవేత్త , సంఘసంస్కర్త, మానవతావాది ఈయన. రాబోయే కాలములో జరిగే పరిణామాలను, సంఘటనలను ముందుగానే ఊహించి రాసిన 'కాలజ్ఞానం' అప్పటికీ...
బహుబలి గుహలు ఇవేనా ? కాదా ??
పన్నా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాల గనులకు చెందిన ఒక పట్టణం. ప్రపంచం మొత్తం మీద పన్నా వజ్రాలు చక్కని నాణ్యతను మరియు స్పష్టతను కలిగి ఉంటాయి. పన్నా ఇక్కడున్న నేషనల్ పార్క్ ద్వారా బాగా ప్రసిద్ధి...