ఏపీ లో అంతుపట్టని ఆలయ రహస్యం !!
గుంటూరు దక్షిణ భారత దేశంలో గల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన నగరం. ఇది బంగాళాఖాతం సముద్రానికి సుమారుగా 60 కి. మీ. దూరంలో ఉన్నది. గుంటూరు ప్రాచీనమైన చరిత్రతో వర్ధిల్లుతుంది. కళా రంగంలోను, రాజకీయ...
ఇండియాలోని టాప్ 10 కోటలను సందర్శించండి !!
భారతదేశం కోటలకు మరియు స్మారకాలకు పెట్టింది పేరు. ఈ కోటలు అలనాటి చక్రవర్తుల, రాజుల రాజ్యానికి చిహ్నాలు. రాజులు, రాజ్యాలు, రాజ వంశాలు కాల గర్భంలో కలిసిపోయినా వారు వారు నిర్మించిన కట్టడాలు, కోటలు వారి...
భూలోకంలో దేవుడు గీసిన సుందర చిత్రం ... ' గుల్మార్గ్ ' !!
కాశ్మీర్ పేరు చెప్పగానే అందమైన పచ్చదనం, ప్రకృతి సోయగం గుర్తుకు రావడం సహజం. సుందర కాశ్మీరం భారతీయులకే కాదు ప్రపంచ యాత్రికులకూ భూలోక స్వర్గమే. ఉద్యానవనాలు, సరస్సులు, పర్వతాలు, పచ్చిక బయళ్లు ఇలా...
అడవి తల్లికి కేరాఫ్ అడ్రస్ ... జగదల్పూర్ !!
జగదల్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్టర్ జిల్లా యొక్క పాలనా కేంద్రంగా ఉంది. జగదల్పూర్ పచ్చని పర్వతాలు,పచ్చని చెట్లు,లోతైన లోయలు,దట్టమైన అడవులు, ప్రవాహాలు, జలపాతాలు, గుహలు, సహజ పార్కులు, అద్భుత...
సూర్యుడు మొదట ఉదయించే ప్రాంతం - తవాంగ్ !!
అరుణాచల్ ప్రదేశ్ లోని వాయువ్య ప్రాంతంలో వున్న తవాంగ్ . బౌద్ధమత ప్రాంతం. ఇక్కడ పడే మంచు హిమపాతం పర్యాటకులకు అద్భుత ఆనందాలు కలిగిస్తుంది. ఈ ప్రదేశానికి టూరిస్ట్ లు సంవత్సరం పొడవునా వస్తూనే...
కడప - విభిన్న సంస్కృతుల నిలయం !!
కడప రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్య పట్టణం మరియు జిల్లా . కడపను దివంగత నేత డా. వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి స్మారకార్ధం వైఎస్ ఆర్ జిల్లాగా ప్రకటించినారు. వాకిలి, ద్వారం, ప్రవేశ మార్గం అనబడే అర్ధాలు...
కర్జాత్ ... ఒక పచ్చటి ప్రకృతి నిలయం !!
జలపాతాల నుంచి నీటి ధారాలు దూకుతున్నాయి . పర్యాటకులు తాళ్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు... మెల్లగా ఒకరి తర్వాత ఒకరు ఆ నీటి ప్రవాహంలో నానుతూ కిందకు దిగుతున్నారు ... అహా !! మీకూ ఈ సాహసం చేయాలని ఉందా??...
రాజమండ్రి- ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని !!
రాజమండ్రిని ప్రాచుర్యం పొందిన ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అని అంటారు. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రము. చరిత్ర ప్రకారం,ఈ నగరం లోనే గొప్ప కవి నన్నయ తెలుగు లిపిని కనుగొన్నాడు. నన్నయ...
మీరు ఇప్పుడే మీ తల్లికి టాప్ 5 కూపన్లను కానుకగా !!
మనకందరికి తెలిసినట్లు మదర్స్ డే అంటే కేవలం తల్లులను గౌరవించుకోవడం మరియు మాతృత్వ సంబరాలు జరుపుకోవడం కాదని,వారిని ప్రతి సందర్భంలో, ప్రతి పనిలో ప్రత్యేకించి గౌరవించడం అని. క్రింద పేర్కొన్న కూపన్లు...
మంత్రాలయం - దక్షిణ బృందావనం !!
మంత్రాలయం ... దక్షిణ భారత దేశ రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటుంది. ఈ పట్టణం " మంచాలే " అనే పేరుతో...
కిన్నెరసానిలో 'జల' సోయగాలు !!
" కిన్నెరసాని... వచ్చిందమ్మ వెన్నెల పైటేసి... " అనే కవి భావనలకు అద్దంపట్టే ప్రకృతి రమణీయతకు, ఆహ్లాదభరితమైన వాతావరణానికి, కొండలు, అడవులు, చెట్ల నడుమ వన్యమృగాల సంచారంతో చరిత్రకెక్కిన పాల్వంచలోని...
గోవా .... నీ అందం ఆదరహో !!
LATEST: సర్పరూపంలో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చేఆలయం ఎక్కడ ఉందో తెలుసా? కాశ్మీర్ లో అందాలే కాదు అద్భుతాలు.. దాగున్నాయి ! గోవా... కేవలం టూరిజం మీదే బతికే రాష్ట్రం ఇది. భారతదేశంలో ఆంతర్భాగమైన ఈ...
ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ... మజులి !!
సాంస్కృతిక వారసత్వంతో ముస్తాబైన ముగ్దమనోహర నదీ ద్వీపం ఈ మజిలి ద్వీపం!!. చరిత్ర, సంస్కృతితో నిండిన గొప్ప ప్రదేశం కావడంతో ఇది అస్సాం రాష్ట్ర ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. మజులి ప్రపంచంలోనే అతి పెద్ద...
అమరావతి ... ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని !!
దక్షిణ భారత దేశంలోని గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున కల ఒక చిన్న పట్టణం అమరావతి. ఇక్కడ కల అమరేశ్వర టెంపుల్ కారణంగా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి...
వారంలో టాప్ 5 ఉచిత మెక్మైట్రిప్ కూపన్లు !!
మెక్మైట్రిప్ " వినియోగదారుడు - సెంట్రిక్ " విధానాన్ని కలిగి ఉంది. ఇది వినియోగదారులకు భారతదేశం లోపల వారి ప్రయాణాల కోసం కొత్త మరియు చిన్నదైన మార్గాలను అనుసంధానం ( ఎనేబుల్ ) చేస్తుంది. మెక్మైట్రిప్...
గుండాలకోన - తిరుపతి కి 77 km ల దూరంలో ఉన్న ఒక అద్భుత ప్రదేశం !
Latest : కలియుగాంతం రంకె వేసే నంది యాగంటి రహస్యం ! అడవులు ... వీటి అందాలు చెప్పలేనివి. ఎందుకంటే చుట్టూరా విస్తరించిన పచ్చిక బయళ్లు, ప్రకృతి సోయగాలు వీటి సొంతం. మన దగ్గర ఉన్న అడవుల...
విహార యాత్ర విజయవంతం కావాలంటే... !!
సామాన్యంగా పర్యటనకు వెళ్ళడం అంటే అందరకూ సంతోషమే. ఎందుకంటే, పుట్టినప్పటి నుండి ఒకే ప్రదేశంలో తిరుగుతుతాము కనుక మన మనస్సు ఇతర ప్రదేశాల ఆనందాలు, జీవన శైలి కూడా కోరుకొంటుంది. పర్యటనలకు వెళ్ళాలనే...
బేనీషాన్ పండ్లకు నిలయం ... బనగానపల్లె !!
బనగానపల్లె దీనినే బంగినపల్లి అని కూడా పిలుస్తారు. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగం. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి రాజధాని అయిన కర్నూల్ నగరానికి 70 కి. మీ. దూరంలో ఉంది ఈ పట్టణం. ఈ పట్టణం మామిడి...