యోగాభ్యసన చేయడానికి ఇండియాలోని టాప్ 10 ప్రదేశాలు
యోగా ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక రూపం. వ్యాయామ సాధనల సమాహారం. హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్ష సాధనలో భాగమైన ధ్యానం, అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక సాధనలకు యోగానే పునాది....
తిరుపతిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటి ఇస్కాన్ దేవాలయం: శ్రీ కృష్ణ కమల మందిరం
తిరుపతి ఇండియాలోని పవిత్రమైన యాత్రా స్థలాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది...అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు కేవలం ఏడుకొండల మీద ఉన్న వేంకటేశ్వరున్ని దర్శించుకుని వెలుతుంటారు. అయితే ఈ మహిమాన్విత ప్రదేశంలో...
ఇంత అందమైన నెహ్రూ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉందో తెలుసా?
భూతల స్వర్గం,తూర్పు వెనిస్ నగరం అని ప్రసిద్ధికెక్కిన శ్రీ నగర్ అందమైన కాశ్మీర్ లోయ లో ఉంది. జీలం నదీ తీరంలో ఉన్న ఈ నగరం, అందమైన సరస్సులు, పడవ-ఇళ్ళు, అసంఖ్యాకమైన మొఘల్ ఉద్యానవనాల కి పేరు మోసింది....
దీర్ఘాయువునిచ్చే తలకావేరి విశేషాలు
భారతదేశంలో ప్రధానమైన నదుల్లో కావేరీ ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న, ఈ నది జన్మస్థానమైన తలకావేరి ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధి...
అక్కులం సరస్సులో విహరించడం..పిక్నిక్ అనుభవం.. సూపర్ గా ఉంటుంది..
"గాడ్స్ ఓన్ కంట్రీ" గా పేర్కొనే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. బ్రిటిష్ వారు ఈ నగరాన్ని త్రివేండ్రం అని పిలిచేవారు. ఇలా త్రివేండ్రం పేరుతో చలామణి అవుతున్న ఈ నగరాన్ని, 1991 సంవత్సరం లో ఇక నుండి...
బంగారు వర్ణంలో దగదగ మెరిసిపోతున్నఈ గోల్డెన్ ఫోర్ట్ ను ఒక్క సారి చూసొద్దామా..?!
సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతుందీ కోట. అందుకే ఈ కోటను సోనార్ ఖిలా, గోల్డెన్ ఫోర్ట్ అని పిలుస్తుంటారు. మరి ఇలాంటి కోట ఎక్కడ ఉంది, ఆ కోట విశేషాలేంటో మనం...
చెక్కల వంతెనెతో, అడవి అందాలతో ఆకట్టుకొనే కోరింగ మన్యం..
దేశంలో ఉన్న అతి పెద్ద అడవుల్లో మూడవ అతి పెద్ద అడవి కాకినాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. సముద్రతీరానికి అలి చేరువగా, అంతర్వాహినీ అయిన...
సముద్రతీర అందాన్ని ఆస్వాదిస్తూ...ఆయుర్వేద మసాజ్ చేయించుకోవాలంటే కేరళలోని హవా బీచ్ కి వెళ్ళాల్సిందే..
కేరళ రాజధాని తిరువనంతపురం (పూర్వపు త్రివేండ్రం) దగ్గరలో ఉన్న సముద్ర తీర పట్టణం కోవలం. పక్కపక్కనే మూడు చంద్రాకారంలో ఉన్న బీచ్లను కలిగిన కోవలం అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచింది. 'కొబ్బరిచెట్ల...
గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా..
భక్త జనకోటి హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో 'సోమారామం' ఒకటి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు గోదావరి జిల్లా ... భీమవరం సమీపంలోని...
తిరునల్లార్ శనేశ్వరాలయం దర్శిస్తే శని ప్రభావం నుంచి విముక్తి.
సాధారణంగా 'శని దేవుడు' అనే పేరు వినగానే ఎలాంటి వారికైనా మనసులో ఒకరకమైన ఆందోళన మొదలవుతుంటుంది. చాలా మంది నవగ్రహాల దగ్గరకి రావడానికి కూడా భయపడుతుంటారు. అయితే దూరంగా వున్నా ... దగ్గరగా వున్నా ఆయన బారి...
కొడైకెనాల్లోని ఈ రాక్ పిల్లర్స్ అందాలు పర్యాటకుల మదిని దోచేస్తాయి...!
తమిళనాడులో ఉన్న కొడైకెనాల్ హిల్ స్టేషన్ పర్యాకులకు స్వర్గధామంగా ఉంది. ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ గా పేరుమోసిన కొడైకెనాల్ తమిళనాడులో ముఖ్య పర్యాటక కేంద్రాల్లో ఒకటని మనక అందరికీ తెలుసు. దిండుగల్...
ఇప్పటికీ రహస్యంగానే ఉన్న పాతాళేశ్వర...!
మహారాష్ట్ర రాష్ట్రంలోనే కాక భారత దేశ చరిత్రలోనే పూనే ప్రత్యేకత సంతరించుకొన్న నగరం. మరాఠాల థీరత్వానికి ప్రతీక. ముఖ్యంగా శివాజీ పాలనలో ఈ పూనే సర్వతోముఖంగా అభివద్ధి చెందింది. అనేక కోటలు, ఉధ్యానవనాలు...
కోరిన కోర్కెలు వెంటనే తీర్చే అపరిమిత శక్తివంతుడు: కురుడుమలై గణపతి
కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తారు. ఇక్కడి ఆలయంలో మొక్కుకుంటే కోర్కెలు...
ఆనందడోలికల్లో ముంచెత్తే గిరిడి అందాలు..!!
కొండకోనలు, గలగలపారే సెలయేళ్ళు, ప్రకృతి అందాలు పర్యాటకులకు పచ్చని తివాచీ పరిచి ఆహ్వానం పలికే గిరిడి అందాలు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. ఇరుకైన లోయల మధ్య జాలువారే జలపాతాల సవ్వడులు సందర్శకులను...
పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే మైసూర్ బృందావన్ గార్డెన్స్!!
అది మహారాజుల తోట ... సాయంత్రం అయ్యిందంటే అక్కడ రాజ కుటుంబాలు వాలిపోతుంటారు. రాజ కుటుంబీకుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన తోట నేడు దేశ, విదేశ పర్యాటకులకు ఒక గమ్యస్థానం. ఏటా ఆ తోటలను సందర్శించటానికి...
మేల్కొటే యోగ నరసింహస్వామిని దర్శిస్తే శతృబాధలుండవు, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు..
కర్ణాటక లోని మండ్య జిల్లాలో పాండవపురం తాలూకాలో మేల్కొటే క్షేత్రం కలదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ కృష్ణ దేవాలయం ఉన్నది. ఇందులోని విగ్రహాన్ని శ్రీ రామానుజుడు ప్రతిష్టించారని ప్రశస్తి. ఇక్కడ స్వామి...
మోక్షాన్ని ప్రసాధించే ఆనెగుడ్డే చతుర్భుజ వినాయక టెంపుల్
కర్ణాటక రాష్ట్రంలో కుందాపుర వద్దనున్న మరావంతే తీరం ఉడిపికి 50కిలోమీటర్ల దూరంలో బెంగళూరుకి 450కిలోమీటర్ల దూరంలో మరావంతే ఒక చిన్న పట్టణం. ఈ పట్టణానికి కుడిభాగంలో అరేబియా సముద్రం ఎడమ భాగంలో సౌపర్ణిక...
ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంత్రం తెలుపు రంగులోకి మారుతున్న శివలింగం దర్శించారా
కర్ణాటకలోని మైసూర్ జిల్లా లో కావేరి నది ఒడ్డున తలకాడు ప్రదేశం కలదు. బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న...