మీరు తెల్ల పులుల్ని చూడాలనుకుంటే ఈ 6 నేషనల్ పార్క్స్ వెళ్ళండి
ప్రకృతి ఒడిలో సంచరించే వన్యజీవుల్ని దగ్గర నుంచి తిలకించడం ఇక్కడ ప్రత్యేకత. స్వేచ్ఛగా అడవుల్లో తిరిగే వన్య ప్రాణులను మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి చూశారా? అలా చూడాలీ అనుకుంటే.. తప్పకుండా వన్యప్రాణి...
ఈ సోమేశ్వరాలయంలో 5 శివలింగాల్నీ ఒకేసారి దర్శించుకునే భాగ్యం..మరెక్కడా దొరకదు..!!
ఆ పరమేశ్వరుడికి వేయి నామాలు. అందుకే ఏ పేరుతో పిలిచినా పలుకుతానంటాడు ఆ పరమశివుడు. సాధారణంగా ఒక్క శివాలయంలో ఒక్క శివలింగం ఉండటాన్ని చూస్తుంటాము. అయితే ఒకే ఆలయంలో ఆపరమ శివుడు ఐదు విభిన్న నామాలతో...
అత్యంత శోభాయమానంగా త్రిశూర్ పూరం ఫెస్టివల్లో గజరాజుదే ప్రధానాకర్షణ..
కేరళ రాష్ట్రంలో ఉత్తరంగా ఉన్నత్రిస్సూర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య స్థలం గురువాయూరు. ఇక్కడ త్రిస్సూర్ గురించి చెప్పుకోవాలి. త్రిస్సూర్ ఒకప్పుడు కొచ్చిన్ రాజవంశీయులకి ముఖ్య పట్టణంగా ఉండేది. ఇది కేరళకి...
అమలాపురంలో ప్రకృతి రమణీయ దృశ్యాలతో ప్రతి అణువు అద్భుతమే..!!
తూర్పుగోదావరి జిల్లా గొప్ప వైవిధ్యము కలిగిన దేవాలయాలకు మరియు విగ్రహాలకు ప్రసిద్ది చెందింది. గొప్ప సంప్రదాయములకు, వారసత్వ సంపదకు, చారిత్రాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ప్రదేశము. అమలాపురం...
పూరిజగన్నాథునికి గుండిచ దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?!
ఒరిస్సా రాష్ట్రం లో వున్న ప్రఖ్యాత తీర్ధ స్థలం పూరి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కి సుమారు 60కిమి దూరంలో సముద్రతీరాన వుంది. ఇక్కడ పూరి జగన్నాథ మందిరం బహుళ పురాతనమైన ప్రసిద్ద దేవాలయం ఉంది. ఈ...
వెల్లూర్ లో గోల్డెన్ టెంపుల్ తో పాటు ఈ ప్రదేశాలు చూడటం మిస్ చేసుకోకండి..!
దక్షిణ భారతదేశంలోనే ప్రయాణికులకు ''వెల్లూర్'' ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతనకాలం నుంచి వున్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలను సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు...
హైదరాబాద్ To శ్రీశైలం వెళ్లే మార్గంలో ఈ అద్భుతమైన ప్రదేశాలు చూశారా?
పవిత్రమైన గంగా నదిలో వెయ్యి సార్లు మునిగినా లేదా కాశీ క్షేత్రం వంద సార్లు సందర్శించినా లభించేంత పుణ్యం శ్రీశైల క్షేత్రాన్ని దర్శిస్తే అభిస్తుందని ధార్మికుల విశ్వాసం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు...
అమర్ పుర్: ‘సెవన్ సిస్టర్స్’గా పిలువబడే త్రిపుర అందాలు ఒక్కసారైనా చూడాల్సిందే..
భారత దేశంలో అందమైన రాష్ట్రాలలో త్రిపుర ఒకటి. ఆకుపచ్చని లోయలు, కొండలతో త్రిపుర భారతదేశంలో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా రూపొందింది. దేశంలోని మూడవ అతి చిన్న రాష్ట్రమైన త్రిపుర ఈశాన్య భారతదేశం,...
కంచి కైలాసనాథర్ ఆలయ శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది..!!
కంచి లేదా కాంచీపురం అనగానే మనకు టక్కుమని గుర్తుకువచ్చేది కంచి పట్టు చీరలు, బంగారు, వెండి బల్లి మాత్రమే కాదు, సుమారు వెయ్యికిపైగా దేవాలయాలు కలిగి ఉన్నాయి. తమిళనాడులోని కాంచీపురంలో ఎంటర్ అవ్వగానే మనం...
పర్యాటకులను రంజింపచేసే పాటలీపుత్ర అందాలు..!!
పాటలీ పుత్రయే, నేటి పాట్నా. నగరానికి ఆనుకొని వున్న ప్రాచీన నగరమే ఈ పాటలీ పుత్ర. పాట్నా దేశంలోని పురాతన నగరాలలో ఒకటి. క్రీ.పూ. నుండి ఈ ప్రాంతం గురించి వింటూ వస్తున్నాం. ఇది ప్రపంచంలోని అతిపురాతన...
నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు
తమినళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది.ఇక్కడ అనేక చారిత్రక అవశేషాలు కలవు. రంగనాథ స్వామి టెంపుల్ మరియు నరసింహస్వామి టెంపుల్ లను గుణశీల రాజు నిర్మించాడు. ఆయనకు...
శ్రీమహావిష్ణువు 3వ అవతారం శ్రీ భూవరహస్వామి దేవాలయం చూశారా?
భక్త సంరాక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు, వాటిలో ముఖ్యమైనవి దశావతారాలని మనం కొలుచుకుంటాంకదా. ఇవి భూమి మీద మానవ పరిణామానికి సంకేతాలనికూడా చెబుతారు. దశావతారాలలో మూడవది ఆది...
తిరుపతికి అతి సమీపంలో ఉన్న ఈ అద్భుతమైన గుండాలకోన చూశారా?
అడవులు ... నీటి అందాలు చెప్పలేనివి. ఎందుకంటే చుట్టూరా విస్తరించిన పచ్చిక బయళ్లు, ప్రకృతి సోయగాలు వీటి సొంతం.వీటిని చూస్తేనే తెలీని ఆనందం ప్రతీ అణువులోనూ ప్రసరిస్తుంది. మన దగ్గర ఉన్న అడవుల...
తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్ చూశారా?లేదా? ఐతే ఈసారి తప్పక చూడండి!!
"అదివో అల్లదివో హరివాసము.. పదివేలు శేషుల పడగలమయము" అంటూ బాల అన్నమయ్య ఎనిమిది సంవత్సరాల వయస్సులో తొలిసారిగా తిరుమల కొండలను సందర్శించినప్పుడు.. ఆ బంగారు శిఖరాల సౌందర్యానికి ముగ్ధుడై, పరవశుడై ఆనంద...
శ్రీ సౌమ్య నారాయణుడే తిరుకొస్టియూర్ నరసింహ అవతారం..
తమిళనాడు లో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రాన్ని దేవాలయాల భూమిగా పిలుస్తారు. దాదాపుగా 33,000 ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ 800 నుంచీ 3500 ఏళ్ళ కన్నా ముందువిగా...
హాట్ టాపిక్ గా మారిన ప్రధాని మోది ధ్యానం చేసిన ‘రుద్ర మెడిటేషన్ గుహ’విశేషాలు
ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన గుహ రుద్ర మెడిటేషన్ గుహ. ఎందుకంటే ఈ మధ్యన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గత శనివారం ప్రధాని నరేంద్ర మోడీ కేదార్నాత్ వెళ్ళిన సందర్భంగా ఆ గుహలో ధ్యానం చేశారు....
కోలార్ లో సోమేశ్వర దేవాలయం గొప్ప ఆకర్షణ..
ఇండియాలో గోల్డెన్ సిటీగా పిలవబడుతున్నది. కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లా ఉంది. ఈ ప్రదేశం గోల్డ్ మైనింగ్ కు చాలా ప్రసిద్ది. కోలార్ సిల్క్, పాలు, మామిడిపండ్లు మరియు బంగారానికి ప్రసిద్ది. కోలార్...
పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేసే స్నోవ్యూ పాయింట్
ఉత్తరాఖండ్ లోని పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేసే స్నోవ్యూ పాయింట్ గురించి తెలుసా. ఆ హిమగిరులు అందాలను కళ్ళకు కట్టినట్లు చూడాలంటే స్నో వ్యూ పాయింట్ చేరుకోవాల్సిందే.. భారత దేశపు సరస్సుల జిల్లా గా...