ఇది ఒక జైన మందిరం. అనేకమైన ఆధ్యాత్మిక ప్రాంతాలు కలిగిన సుందరమైన గ్రామం పచరై గ్రామం. వీటన్నిటిలో చెప్పుకోదగ్గది,పచరై తీర్థ మరియు శ్రీ పనిహర్ బారి ఖనియఘన్ తీర్థ్. పనిహర్ స్నానాల ఘాట్ వద్ద అనేకమంది భక్తులు తమ పాపాలను కడుగుకునేనుకు స్నానమాచరిస్తారు.
ఈ ఆధ్యాత్మిక ప్రాంతం లో ని ఆచారం లో భాగం గా మొదటగా ఈ స్నానాల ఘాట్ కి చేరుకుంటారు. ఈ ఆలయాలకు చేరే ముందు ప్రతి యాత్రికుడు ఇక్కడ ఆగుతాడు. భగవాన్ శీతల్నాథ్ కి అంకితమివ్వబడినది శ్రీ పచరై తీర్థ. ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న భగవాన్ శీతల్నాథ్ విగ్రహం అద్భుతమైన విగ్రహం. 375 సెంటిమీటర్ల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం ఎంతో అందంగా మలచబడినది.
ఈ ఎత్తు వల్ల విగ్రహం ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు.



Click it and Unblock the Notifications