జోధ్పూర్ లోని రసిక్ బిహారీ ఆలయం నినిజీ ఆలయం అని కూడా పిలువబడే రసిక్ బిహారీ ఆలయం ఉదయ్ మందిర్ రోడ్డులో ఉంది. రసిక్ బిహారి విగ్రహాలతో ఉన్న ఈ గుడి రాధాకృష్ణ విగ్రహాలతో అలంకరించబడి౦ది. ఈ మందిరాల తలుపులు కృష్ణ, గరుడ, హనుమంతుడి విగ్రహాలతో అలంకరించబడి ఉన్నాయి. అంతేకాకుండా, గర్భ గృహం చుట్టూఉన్న ఈ ఆలయ వసారా తెల్లని రాయితో తయారుచేయబడి౦ది. ప్రస్తుతం, ఈ ఆలయం భారతదేశ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది (ఎ.ఎస్.ఐ).



Click it and Unblock the Notifications