కన్నూర్ పట్టణానికి 35 కిలోమేతెర్స్ల దూరం లో ఉన్న ఈ పజ్హస్సి డ్యాము ప్రఖ్యాత పర్త్యటక మజిలి. ఇక్కడి వినోద కార్యక్రమాలతో , అందాలతో ఈ డ్యాము పర్యాటకులను ఆకర్షిస్తుంది. వలపట్టణం నది ద్వారా ఈ డ్యా ము ఇక్కడి రిసెర్వాయర్ కన్నూర్ వ్యవసాయ అవసరాలై తీర్సుతుంది.
ఈ డ్యామ్ పేరు ఇక్కడి గొప్ప రాజు పజ్హస్సి రాజు గారి పేరును ఆయన గౌరవార్ధం పెట్టబడింది, ఈయన బ్రిటిష్ కి వ్యతిరేకం గా పోరాడిన యోధుడు. ఇక్కడికి 11 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ రాజు గారి పుట్టిన ప్రదేశం ఓక ప్ర్యఖ్యత పర్యాటక ప్రదేశం గ పేరెన్నిక గన్నది.
పర్యాటకులని ఆకర్షించటానికి ద టురిసం ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ కన్నూర్ డిస్ట్రిక్ట్ బోటింగ్ వసతులని ఈ రిసేర్వాయిర్ లో ఏర్పాటు చేసింది. ఈ డ్యాం చ్మున్డున్న సుందర ఉద్యాన వనం పర్యాటకులకి గొప్ప వినోదాన్ని పంచుతుంది. ఈ డాం దగ్గరలోని పజ్హస్సి రాజ విగ్రహం మరియు బుద్దుని పర్వతం ముఖ్యమైన ఆకర్షణలు.
ఈ డ్యాం , దాని చుట్టూ ఉన్న ఉద్యనవన్ పరిసరాలు స్కూల్ పిక్ నిక్ లకు , కుటుంబ పర్యటనలకు , ఒక్క రోజు పర్యటనలకు చాల చక్కని పర్యాటక ప్రాంతం.