సగం నలుపు తెలుపు శివ లింగం...దర్శిస్తే భార్యభర్తలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఉంది. ఇది పుణ్య క్షేత్రం మరియు పంచారామాల్లో ఒకటి. ఈ ప్రదేశం గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇచ్చట...
ఇక్కడ చీటీ పడితేనే పెళ్లి
ద్విభుజ గణపతి స్వామి ఆలయం లేదా గణేశ ఆలయం కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఇడగుంజి పట్టణంలో ఉంది. శరావతి నది ఒడ్డున ఉన్న ఈ ద్విభుజ గణపతి స్వామి ఆలయం త్రేతాయుగం నాటిదని తెలియుచున్నది....
ఐ లవ్ యు చెప్పడానికి
ప్రేమ పదం జీవితంలో ఎంతో విలువైనది. తమ ప్రేమను ప్రేయసి లేదా ప్రియుడికి తెలియజేయడానికి ఎంతో మంది ఎన్నో రకాల విధానాలను అవలంభిస్తారు. అంతే కాకుండా మరి కొంత మంది ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఎంచుకుంటారు....
పాము పడగ నీడన కప్ప..ఎంత శత్రువులైనా మిత్రులను చేసే క్షేత్రం
కర్నాటక రాష్ట్రం చిక్ మగళూరు జిల్లాలో తుంగ నది ఒడ్డున ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రం శృంగేరి. చాలా కాలం క్రితం ఇక్కడ ఒక పాము ప్రసవించే కప్పకు తన పడగను నీడ ఇవ్వడం జరిగింది. జాతి వైర్యం కలిగిన కప్ప,...
ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం కూడా ఒకటి. ఈ ఆలయం ప్రస్తావన పురాణ కాలం నుంచి కూడా ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన మూర్తి అయిన మల్లికార్జునుడికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ ఆలయ శిఖరానికి కూడా అంతకంటే ఎక్కువ...
శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
భారత దేశం ఎన్నో ఆలయాల నిలయం. కొన్ని ఆలయాలకు అత్యంత శక్తి ఉందని భక్తుల నమ్మకం. అక్కడకు వెళితే తమ భవిష్యత్తు బంగారు బాట అవుతుందని తలుస్తారు. ఇందు కోసం ఎంత దూరమైనా వెళ్లి అక్కడి దేవతల ఆశిర్వాదం...
గోవా ప్రాణానికే ప్రమాదం
గోవా అత్యంత అందమైన ప్రదేశం.భారతదేశంలో అనేకమంది యువకులు ఎక్కువగా గోవాకి వెళ్ళటానికి ఇష్టపడతారు.ఈ గోవాకి హాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ అనేక సినిమాలు వచ్చాయి.ఈ ప్రదేశం అత్యంత అద్భుతంగా వుంటుంది.దాని...
రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం
భద్రాచలం శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గోదావరినది తీరంలో వున్నది. ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో వున్నది. శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా...
భారత దేశంలోని ఈ వింతలను చూసారా
భారతదేశంలో అనేక విషయాలు ఎంతో నిగూఢమైనవిగా కనిపిస్తుంటాయి. అందులో కొన్నిప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి కాగా, మరికొన్ని మానవ నిర్మితం. సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా కూడా...
మీలో దెయ్యాన్ని పాలదోలుతారు
భయపెట్టే సినిమాలు చూసినప్పుడు మీలో ఎంతమందికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.భయపెట్టే సినిమాలు మామూలుగా విపరీతమైన వుద్రేకాన్ని కలిగిస్తాయి. కాని వాటిని నిజంగా చూసినప్పుడు మీరు ఏం చేయలేరు అనే భావన...
రజస్వలకాని వారు ఇక్కడ కుర్చొంటే...భీముడు వంటచేసి గుహ కూడా ఇక్కడే
పచ్చని ప్రకృతిని ఆస్వాదించని వారుండరు. ఎత్తయిన గిరులను అధిరోహించి చుట్టు పరిసరాలను పరిశీలిస్తే కలిగే ఆనందమే వేరు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఎన్నో గిరుల్లో ‘అమరగిరి'ఒకటి. పెద్దాపురం పట్టణానికి...
ఈ ఏక శిల గోమఠేశ్వర విగ్రహాన్ని చూశారా
వేణూర్ పట్టణానికి చారిత్రక మరియు మతపర విశిష్టత ఎంతో ఉంది. ఈ పట్టణంలో 35 అడుగుల ఎత్తుకల గోమతేశ్వర విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ విగ్రహాన్ని 1604 సంవత్సరంలో జైన రాజు తిమ్మన్న అజిల నిర్మించారు. కర్నాటకలోని...
ఇక్కడ పిండప్రధానం చేస్తే మోక్షం తధ్యం
బౌద్ధమతం అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ ఊరే. బుద్ధునికి జ్ఞానోదయమయింది.. ఇక్కడున్న మహాబోధి వృక్షం కిందే. అదే బుద్ధగయ. బౌద్ధులకే కాదు హిందువులకు పవిత్రమైన స్థలం గయ. బీహార్లో గయ ఒక ముఖ్యపట్టణం. ఈ...
ఈ ఆలయాన్ని దర్శిస్తేనే కాశి దర్శన ఫలితం, అప్పుడే సర్వ పాపాల నుంచి ముక్తి
కాశీ లేదా వారాణసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి...
ఆదిమ మానవుడు నివసించిన ప్రాంతం...భీముడు తలదాచుకున్న చోటు ఒకటేనా
భీమ్ బెట్కా భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుహలు. వీటికి అటు పురాణ ప్రాధాన్యతతో పాటు చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉన్నాయి. భీమ్ బెట్కా మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు కేవలం 50 కిలోమీటర్ల...
శంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటు ....ఇక్కడికి వెళ్లితే అన్ని రంగాల్లో విజయమే
మూకాంబిక దేవికి అంకితమయిన కొల్లూరు మూకాంబిక దేవి ఆలయం భారత దేశములోని కర్నాటక మరియు కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి. మంగళూరుకు 147 కిమీ దూరములో సౌపర్ణిక నది ఒడ్డున...
ఎడారి రాష్ట్రంలో అందమైన సరస్సుల నగరం...సందర్శిస్తే మనస్సు ఆహ్లాదమే...
భారత దేశంలో రాజస్థాన్ కు ఎడారి రాష్ట్రమన్న పేరు ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో అందమైన సరస్సులు ఉన్న ఉదయపూర్ కూడా ఉంది. ఈ ఉదయపూర్ ను సిటీ ఆఫ్ సన్ సెట్ (సూర్యాస్తమయ నగరం) మరియు సరస్సుల...
వరాహం...సింహం...మనిషి రూపంలో వెలిసిన విష్ణుమూర్తి ఇక్కడే...ఏడాదికి ఒక్కసారే దర్శనం...
మహావిష్ణువు వరాహం, సింహం, మనిషి అంటే మూడు రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్లు వెలిసిన ఒకే ఒక ప్రాంతం సింహాచలం. ఇలా ఒకే విగ్రహంలో వరాహం, సింహం, మనిషి రూపం ఉండటం ప్రపంచంలో మరే చోట కనిపించదు. ఈ మూడు రూపాలను...