శివ పార్వతుల వివాహం జరిగిన చోటు...మూడు యుగాల నుంచి హోమగుండం వెలుగుతున్న ప్రాంతం...సందర్శిస్తే వెంటనే
ఆది దంపతులైన శివపార్వతుల వివాహం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రుద్రప్రయాగ జిల్లాలోని త్రియుగీ నారాయణ్ గ్రామంలో జరిగిందని తెలుస్తోంది. ఈ శివ పార్వతుల వివాహం జరిగిన చోటు ప్రస్తుతం త్రియుగీ నారాయణ...
వినాయకుడు పుట్టిన ప్రదేశం...సందర్శిస్తే సంతానభాగ్యం, అపారతెలివితేటలు సొంతం
భారత పురాణా, ఇతిహాసాల్లో ఆది దేవుడిగా పూజలందుకునే వినాయకుడి ప్రస్తావన లేకుండా ఏ ఘట్టం కూడా మొదలు కాదంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఆది దంపతుల పుత్రుడైన ఆ పార్వతి తనయుడైన వినాయకుడి జన్మ వత్తాంతం...
తలకోనకు ఎందుకు ఆ పేరు వచ్చింది...ఇది మంచి ట్రెక్కింగ్ స్పాట్
తలకోన చిత్తూరు జిల్లా యెర్రావారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం...
షిర్డీ... మందిరమొక్కటే కాదు...మరెన్నో చూడదగిన ప్రదేశాలు..
షిరిడీ లేదా షిర్డీ తక్షణం మనకు మదిలో మెదిలేది సాయిబాబా గుడి. తిరుపతి శ్రీనివాసుని తర్వాత భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది. సాధారణ దినాల్లో రోజూ ముప్పై వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అదే...
బ్రహ్మయజ్జం చేసిన చోట...రక్తం ప్రవహించిన నది...స్నానం చేస్తే...
ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్,...
మహిళ వక్షస్థలంలో ఈశ్వరుడు వెలిసిన చోటు...దర్శిస్తే ఏడు జన్మల పాపం వెంటనే నాశనం...
పరమశివుడి లీలలు అన్నీ ఇన్నీ కావు. తిథి, వారం, నక్షత్రమే కాకుండా నిర్మలమైన మనస్సుతో తనను ఏ రూపంలోనైనా, ఏ సమయంలోనైనా కొలిచినా సదరు భక్తులను కరుణిస్తానని చెబుతున్న బోళా శంకరుడు. ఈ కోవకు చెందినదే అచంట...
ఏడు నదులు కలిసే చోటు ఆలయం ...సందర్శిస్తే నరక లోకం తప్పుతుంది...అయితే ఏడాదిలో నాలుగు నెలలే అవకాశం
సంగమేశ్వరం, కర్నూలు జిల్లా, కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ ప్రసిద్ధ శివుని ఆలయము ఉంది. ఇది మండల కేంద్రమైన కొత్తపల్లె (కర్నూలు మండలం) నుండి 30 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నంద్యాల...
ప్రపంచంలో అతి పెద్ద....పిరమిడ్, రెండో బిగ్ బెన్ క్లాక్ ఇలా ఇంకా మరెన్నో...‘మెట్రో’ నగరంలో
బెంగుళూరు ను 'సిలికాన్ వాలీ అఫ్ ఇండియా' అంటారు. ఇది కర్ణాటక రాష్ట్ర రాజధాని. ఇక్కడ ప్రపంచంలో నలుమూల నుండి ప్రజలు వచ్చి ఐ.టి. రంగంలో, వ్యాపార రంగంలో మరియు ఇతర రంగాలలో ఉపాధిని సంపాదించుకొని జీవిస్తూ...
అక్కడికి వెళితే ఆ సామర్థ్యం పెరుగుతుందా?
ఇండియా లో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురాహో .''ఇండో ఆర్యన్ కళకు'' అద్దం పట్టే శిల్ప వైభవం ఇక్కడే చూస్తాం .దేవాలయ శిల్పకళకు అపూర్వ శిల్పాలకు ప్రపంచం లోనే గొప్ప ప్రదేశం ఖజురహో...
స్వామివారు అమ్మవారిని పెనవేసుకున్న స్థితిలో కనిపించే క్షేత్రం ఇదే....
శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకసిపుని సంహరించిన అనంతరం వెలిగోండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తుంటారు. ఆ సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీ తన...
మేజిక్ కొలనుల అంతు చూడండి.... అరుదైన మత్స్యావతార మూర్తిని దర్శించండి
భారతదేశం యొక్క తూర్పు కనుమలలో ఒక అందమైన ట్రెక్కింగ్ బాట నాగలాపురం. ఇవి భారతదేశం యొక్క తూర్పు తీరంలో తూర్పు కనుమలలో గల చెదురుమదురు పర్వత శ్రేణులుగా వున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్,...
బ్రహ్మదేవుడే జ్ఞానం పొందిన చోటు...సందర్శిస్తే అపరజ్ఞానంమన సొంతం
కోటప్పకొండ గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికూటేశ్వరుని సన్నిధి. చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా!...... అంటూ, యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము ఎప్పుడూ...
అక్కడ లక్షల కోట్ల రుపాల విలువచేసే నిధి...తీసుకురావడానికి వెళితే అంతే
భారత దేశంలో ఎన్నో రహస్య ప్రదేశాలు ఉన్నాయి. వాటి మర్మాన్ని కనుగొనడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే వాటి రహస్యాలను కనుగొనడం అంత సులభమైన విషయం మాత్రం కాదు. ఒక్కొక్కసారి ఈ రహస్యాలను...
సమాధుల మధ్య రెస్టోరెంట్...ఖైదీలు ఛెఫ్ లుగా పనిచేసే కెఫే
స్మశానం... చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ వెళ్లాల్సినది ఇక్కడికే. అయితే ఈ పేరు వింటూనే చాలా మంది భయపడుతారు. అటు వైపు వెళ్లడానికే జంకుతారు. మరికొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి ఆ స్మశానం వైపు వెళ్లితే...
ఈ పంచ లింగాల దర్శనంతో పాపాలన్నీ పటాపంచలు
పంచభూతములు ముఖపంచకమై .. ఆరు రుతువులు ఆహార్యములై ఈ పాట గుర్తుందా ? సాగరసంగమం సినిమాలోది! కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కమలహాసన్, జయప్రద అద్భుతంగా నటించారు. పాట బాగానే విన్నారు మరి ఆ...
హైదరాబాద్ టెక్కీలూ... మీకు దగ్గర్లోని ఈ ట్రెక్కింగ్ స్పాట్స్ పై ఈ వీకెండ్ లుక్కేయండి...
వారం మొత్తం నాలుగు గోడల మధ్య పనిచేయడం..., ఉదయం, సాయంత్రం ఆఫీసుకు వచ్చే, వెళ్లే సమయాల్లో ట్రఫిక్ రణగొణుల మధ్య విసిగి పోయారా? ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి దూరంగా రెండు రోజుల పాటు సేదదీరాలని మనసు...
ఇక్కడ మీకు ఇష్ట మైన పదార్థం వదలండి...మీ నెరవేరని కోరిక నెరవేర్చుకోండి..మన ఏ.పీ లోనే
హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన...
ఇక్కడికి వెళ్లితే...పెళ్లి ఆ పై శోభనం కూడా
పెళ్లి కావడం లేదు అని మదనపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయనుకోండి. అదే ఆడపిల్ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె, ఆమె కుటుంబం ఎంత బాధలో ఉంటుందో ఆ పైవాడికెరుక. ఎన్ని...