కర్నాటకలో కూడా 1000 స్థంభాల గుడి
1000 స్తంభాల గుడి అన్న తక్షణం మనకు మదిలో మెదిలేది వరంగల్లోని రామప్ప దేవాలయమే. అయితే కన్నడనాట కూడా వెయ్యి స్థంభాలు కలిగిన దేవాలయం ఉంది. రేవు పట్టణం మంగళూరుకు 32 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న...
అక్కడి లోయలన్నీ సుగుంధ సువాసనలే !
థేని లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది ఇక్కడి సుగంధ ద్రవ్యాలు .. అవి వెదజల్లే సువాసనలు. అక్కడి తోటలన్నీ ఈ పరిమళాలతోనే గుప్పుగుప్పుమంటాయి. డ్యాం లు, జలపాతాలు, కాఫీ తోటలు, ఆలయాలు మొదలగునవి థేని...
హిందువులకు అతి పవిత్రమైన పశుపతినాథఆలయం
అనేకమంది హిందువులు తమ జీవనయాత్ర ముగింపు కోసం ఇక్కడకు చేరుకుంటుంటారు.పశుపతినాధుని సన్నిధిలో మరణించినవారు తమ జీవితంలో చేసిన పాప కర్మలతో నిమిత్తం లేకుండా మరో జన్మ ఎత్తుతారని భక్తుల ప్రగాఢ...
ఇండియాలోకెల్లా అతి పెద్ద సమాధి (టూంబ్) !
బీజాపూర్ జిల్లా చరిత్ర విషయానికి వస్తే, బీజాపూర్ క్రీ.శ 900 లో రాష్ట్రకూటుల రాజప్రతినిథి తైలప్ప చేత నిర్మించబడింది. పూర్వం దీనిని "విజయపుర" అని పిలిచేవారట. క్రీ.శ.13వ శతాబ్ధ కాలంలో గుల్బర్గాకు...
ఆ ఆలయంలో దేవునికి రూపంలేదట !
చెట్టినాడ్ తమిళనాడు లోని దక్షిణాన ఉన్నసివగంగై జిల్లాలోని ఒక ప్రాంతం. ఒకప్పుడు 96 గ్రామాల సమూహం గా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం 74 గ్రామాలు, 2 పట్టణాలను కలిగి ఉంది. 19 వ, 20 వ శతాబ్దంలో ఇక్కడి ప్రజలు...
భీముడు కట్టించిన భీమేశ్వర ఆలయం !
భిమ్తాల్ లో చూడవలసిన పర్యాటక స్థలాల విషయానికి వస్తే ... భిమ్తాల్ సరస్సు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈ సరస్సుకి చివరన ఉన్న విక్టోరియా డ్యామ్ పర్యాటకులని ఆకర్షిస్తుంది. ఈ డ్యాం నుండి...
చరిత్రలో మాయమైన నగరాలు
ఒకప్పుడు దిగువ పేర్కొనిన నగరాలు మధ్య యుగపు రాజుల పాలనలో అధికార విలువలతో విలసిల్లేవి. ఒక ప్రదేశం, లేదా ఒక వ్యక్తి ఏదైనప్పటికీ, కాలానికి తలొగ్గి తీరాల్సిందే. నేడు ఈ నగరాలు గత విభవాలకు ప్రతీకలు...
ప్రేమ పక్షులకు కొత్త ప్రదేశాలు !!
ప్రేమ పక్షులకు, కొత్తగా పెళ్ళయిన జంటలకు కొత్త కొత్త ప్రదేశాలు కావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రేమ పక్షులు, కొత్తగా పెళ్ళైన జంటలు స్వేచ్ఛగా విహరించేందుకు కొన్ని అనువైన ప్రదేశాలను అందిస్తున్నది...
భారతదేశంలోని ఈ దేవాలయాలు మీకు తెలుసా?
భారతదేశంలోని ఆలయాలు ఎక్కువగా రాజ కుటుంబాలచే నిర్మించబడ్డాయి. వీటిలో కొన్ని మాత్రం అద్భుతమైన కట్టడాలు, ప్రపంచ వారసత్వసంపద.భారతదేశం లో కొన్ని పురాతన మరియు అద్భుతమైన ఆలయ నిర్మాణాలు ఒకసారి...
స్వర్ణ దేవాలయాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?
భారతదేశంలోని స్వర్ణ దేవాలయాలు రెండు. అందులో ఒకటేమో ఉత్తరం వైపు, మరొకటేమో దక్షిణం వైపు ఉన్నాయి. ఉత్తరం వైపు ఉన్న ఆలయం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో, దక్షిణం వైపు ఉన్న ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని...
హనీమూన్ జంటలకు స్వర్గధామం
కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం అని చెప్పవచ్చు. అస్సాం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా హనీమూన్ కపుల్ ఇక్కడ సందడి చేస్తారు. కొత్త వాతావరణంలో, పూర్తి కొత్తదనంతో గడపాలను...
తెలంగాణ ఎత్తైన జలపాతం !
దట్టమైన అడవులు, గలగలా పారే సెలయేళ్ళు, అమాయకపు ముఖాలతో కనిపించే అడవితల్లి బిడ్డలు... ఇలా చెప్పుకుంటూపోతే చటుకున్న గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్లోని అదిలాబాద్ జిల్లాయే..! ఓ వైపు సహ్యాద్రి...
ఇండియాలోని మొదటి పది రైల్వే వంతెనలు !!
మన దేశంలో నదుల మీద, చెరువుల మీద ఎన్నో రైలు వంతెనలు ఉన్నాయి. అయితే పొడవులో, ప్రత్యేకతలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రైలు వంతెనలు కొన్నే ఉన్నాయి. అవి ప్రస్తుతం పర్యాటకుల చేత విశేషంగా...
నంది ఆకారంలో ఏర్పడిన కొండ !
నంది హిల్స్ కు సమీప పట్టణం అక్కడకు పది కి. మీ. ల దూరం లో కల చిక్కబల్లాపుర. చిక్కబల్లాపుర జిల్లా కర్నాటక రాష్ట్రంలో ఒక విశాలమైన జిల్లా గా పేరొందినది. నంది హిల్స్ గురించిన కధలు చరిత్రలో అనేకం కలవు....
ఒకే రాతితో నిర్మించిన రథం !!
తమిళ ప్రాచీన కవి, తిరుక్కురళ్ సూక్తులు ద్వారా తమిళానికి సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందే ఖ్యాతి కల్పించిన తిరువళ్ళువర్ కు గౌరవం కల్పించే విధంగా చెన్నైలో వళ్ళువర్ కోట్టం ను తమిళనాడు ప్రభుత్వం...
ఈశాన్యం నుంచి శ్రీవారికి రహస్య మార్గం !
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు....
సెలవుల్లో ఉన్నారా? ఐతే ఇక్కడికి వెళ్ళండి
ముంబై మహానగరం నుండి 213 కిలోమీటర్ల దూరంలో, పూణే నగరం నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది భీమశంకర్. ఇది సాహసికులు ఇష్టమైన ప్రదేశం. ట్రెక్కింగ్, హైకింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. సహ్యాద్రి పర్వత...
ప్రస్తుతం నిత్యానంద ఆశ్రమంలో ఏం జరుగుతోందో తెలుసా?
స్వామి నిత్యానంద గురించి చాలామందికి తెలుసు. ఇతనిని హిందూ ఆధ్యాత్మిక నాయకునిగా అతని భక్తులు ఆరాధిస్తారు.ఆయన భారతదేశ స్వస్థలమైన ధ్యానపీఠం స్థాపకుడు.అతనికి అంతర్జాతీయ స్థాయిలో భక్తులను కలిగి...