ఈ ఏక శిల గోమఠేశ్వర విగ్రహాన్ని చూశారా
వేణూర్ పట్టణానికి చారిత్రక మరియు మతపర విశిష్టత ఎంతో ఉంది. ఈ పట్టణంలో 35 అడుగుల ఎత్తుకల గోమతేశ్వర విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ విగ్రహాన్ని 1604 సంవత్సరంలో జైన రాజు తిమ్మన్న అజిల నిర్మించారు. కర్నాటకలోని...
ఇక్కడ పిండప్రధానం చేస్తే మోక్షం తధ్యం
బౌద్ధమతం అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ ఊరే. బుద్ధునికి జ్ఞానోదయమయింది.. ఇక్కడున్న మహాబోధి వృక్షం కిందే. అదే బుద్ధగయ. బౌద్ధులకే కాదు హిందువులకు పవిత్రమైన స్థలం గయ. బీహార్లో గయ ఒక ముఖ్యపట్టణం. ఈ...
ఈ ఆలయాన్ని దర్శిస్తేనే కాశి దర్శన ఫలితం, అప్పుడే సర్వ పాపాల నుంచి ముక్తి
కాశీ లేదా వారాణసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి...
ఆదిమ మానవుడు నివసించిన ప్రాంతం...భీముడు తలదాచుకున్న చోటు ఒకటేనా
భీమ్ బెట్కా భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుహలు. వీటికి అటు పురాణ ప్రాధాన్యతతో పాటు చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉన్నాయి. భీమ్ బెట్కా మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు కేవలం 50 కిలోమీటర్ల...
శంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటు ....ఇక్కడికి వెళ్లితే అన్ని రంగాల్లో విజయమే
మూకాంబిక దేవికి అంకితమయిన కొల్లూరు మూకాంబిక దేవి ఆలయం భారత దేశములోని కర్నాటక మరియు కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి. మంగళూరుకు 147 కిమీ దూరములో సౌపర్ణిక నది ఒడ్డున...
ఎడారి రాష్ట్రంలో అందమైన సరస్సుల నగరం...సందర్శిస్తే మనస్సు ఆహ్లాదమే...
భారత దేశంలో రాజస్థాన్ కు ఎడారి రాష్ట్రమన్న పేరు ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో అందమైన సరస్సులు ఉన్న ఉదయపూర్ కూడా ఉంది. ఈ ఉదయపూర్ ను సిటీ ఆఫ్ సన్ సెట్ (సూర్యాస్తమయ నగరం) మరియు సరస్సుల...
వరాహం...సింహం...మనిషి రూపంలో వెలిసిన విష్ణుమూర్తి ఇక్కడే...ఏడాదికి ఒక్కసారే దర్శనం...
మహావిష్ణువు వరాహం, సింహం, మనిషి అంటే మూడు రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్లు వెలిసిన ఒకే ఒక ప్రాంతం సింహాచలం. ఇలా ఒకే విగ్రహంలో వరాహం, సింహం, మనిషి రూపం ఉండటం ప్రపంచంలో మరే చోట కనిపించదు. ఈ మూడు రూపాలను...
శివ పార్వతుల వివాహం జరిగిన చోటు...మూడు యుగాల నుంచి హోమగుండం వెలుగుతున్న ప్రాంతం...సందర్శిస్తే వెంటనే
ఆది దంపతులైన శివపార్వతుల వివాహం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రుద్రప్రయాగ జిల్లాలోని త్రియుగీ నారాయణ్ గ్రామంలో జరిగిందని తెలుస్తోంది. ఈ శివ పార్వతుల వివాహం జరిగిన చోటు ప్రస్తుతం త్రియుగీ నారాయణ...
వినాయకుడు పుట్టిన ప్రదేశం...సందర్శిస్తే సంతానభాగ్యం, అపారతెలివితేటలు సొంతం
భారత పురాణా, ఇతిహాసాల్లో ఆది దేవుడిగా పూజలందుకునే వినాయకుడి ప్రస్తావన లేకుండా ఏ ఘట్టం కూడా మొదలు కాదంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఆది దంపతుల పుత్రుడైన ఆ పార్వతి తనయుడైన వినాయకుడి జన్మ వత్తాంతం...
తలకోనకు ఎందుకు ఆ పేరు వచ్చింది...ఇది మంచి ట్రెక్కింగ్ స్పాట్
తలకోన చిత్తూరు జిల్లా యెర్రావారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం...
షిర్డీ... మందిరమొక్కటే కాదు...మరెన్నో చూడదగిన ప్రదేశాలు..
షిరిడీ లేదా షిర్డీ తక్షణం మనకు మదిలో మెదిలేది సాయిబాబా గుడి. తిరుపతి శ్రీనివాసుని తర్వాత భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది. సాధారణ దినాల్లో రోజూ ముప్పై వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అదే...
బ్రహ్మయజ్జం చేసిన చోట...రక్తం ప్రవహించిన నది...స్నానం చేస్తే...
ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్,...
మహిళ వక్షస్థలంలో ఈశ్వరుడు వెలిసిన చోటు...దర్శిస్తే ఏడు జన్మల పాపం వెంటనే నాశనం...
పరమశివుడి లీలలు అన్నీ ఇన్నీ కావు. తిథి, వారం, నక్షత్రమే కాకుండా నిర్మలమైన మనస్సుతో తనను ఏ రూపంలోనైనా, ఏ సమయంలోనైనా కొలిచినా సదరు భక్తులను కరుణిస్తానని చెబుతున్న బోళా శంకరుడు. ఈ కోవకు చెందినదే అచంట...
ఏడు నదులు కలిసే చోటు ఆలయం ...సందర్శిస్తే నరక లోకం తప్పుతుంది...అయితే ఏడాదిలో నాలుగు నెలలే అవకాశం
సంగమేశ్వరం, కర్నూలు జిల్లా, కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ ప్రసిద్ధ శివుని ఆలయము ఉంది. ఇది మండల కేంద్రమైన కొత్తపల్లె (కర్నూలు మండలం) నుండి 30 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నంద్యాల...
ప్రపంచంలో అతి పెద్ద....పిరమిడ్, రెండో బిగ్ బెన్ క్లాక్ ఇలా ఇంకా మరెన్నో...‘మెట్రో’ నగరంలో
బెంగుళూరు ను 'సిలికాన్ వాలీ అఫ్ ఇండియా' అంటారు. ఇది కర్ణాటక రాష్ట్ర రాజధాని. ఇక్కడ ప్రపంచంలో నలుమూల నుండి ప్రజలు వచ్చి ఐ.టి. రంగంలో, వ్యాపార రంగంలో మరియు ఇతర రంగాలలో ఉపాధిని సంపాదించుకొని జీవిస్తూ...
అక్కడికి వెళితే ఆ సామర్థ్యం పెరుగుతుందా?
ఇండియా లో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురాహో .''ఇండో ఆర్యన్ కళకు'' అద్దం పట్టే శిల్ప వైభవం ఇక్కడే చూస్తాం .దేవాలయ శిల్పకళకు అపూర్వ శిల్పాలకు ప్రపంచం లోనే గొప్ప ప్రదేశం ఖజురహో...
స్వామివారు అమ్మవారిని పెనవేసుకున్న స్థితిలో కనిపించే క్షేత్రం ఇదే....
శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకసిపుని సంహరించిన అనంతరం వెలిగోండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తుంటారు. ఆ సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీ తన...
మేజిక్ కొలనుల అంతు చూడండి.... అరుదైన మత్స్యావతార మూర్తిని దర్శించండి
భారతదేశం యొక్క తూర్పు కనుమలలో ఒక అందమైన ట్రెక్కింగ్ బాట నాగలాపురం. ఇవి భారతదేశం యొక్క తూర్పు తీరంలో తూర్పు కనుమలలో గల చెదురుమదురు పర్వత శ్రేణులుగా వున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్,...