ఆ పర్యటన 15 రోజులు...ప్రదక్షణకు మూడు రోజులు...అయినా దైవ దర్శనం ఉండదు
భారత దేశంలో కొన్ని పర్యటనలు అటు ఆద్యాత్మికతతో పాటు ఇటు ఆహ్లాదంతో కూడుకుని కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక పర్యటన....మనం నమ్మిన దైవ దర్శనంతో ముగుస్తుంది. గరిష్టంగా ఏ ఆధ్యాత్మిక పర్యటన అయినా మూడు రోజుల పాటు...
మహిళలకు మాత్రమే ఇక్కడ ప్రవేశం
హిందూ సంస్కృతిలో దేవాలయాల పాత్ర చాలా ఎక్కువ. హిందూ సనాతన ధర్మంలో దైవారాధనకు ప్రథమ స్థానం ఉంటుంది. అందువల్ల మన దేశంలో ఆలయాలు ఎక్కువ. ఒక్కొక్క ఆలయం ఒక్కో శైలిలో నిర్మితమై ఉండటమే కాకుండా అక్కడ నియమ...
సృష్టి నాశనాన్ని ముందుగా తెలుసుకోవడానికి వెలుదామా
యుగాంతం. ఈ విషయం పై విశ్వవ్యాప్తంగా అనాధి కాలం నుంచి ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. అయినా చిక్కుముడి మాత్రం విప్పలేక పోతున్నారు. భారత దేశంలో కూడా యుగాంతానికి సంబంధించిన విషయాలు...
ఈ పర్యాటక ప్రాంతాలు...మీకు సవాలు విసురుతున్నాయి...
పర్యాటకంలో అడ్వెంచర్ టూరిజంలో అనే విధానం పై పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. రివర్ రాఫ్టింగ్, కేవింగ్, డైవింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, విండ్ సర్ఫింగ్ తదితర సహసక్రీడలు. ఈ క్రీడలకు...
విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే...
భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో పాటు జైనం, భౌద్ధం కూడా విరాజిల్లింది. ఈ క్రమంలో నిర్మించిన దేవాలయాలు, స్వయంభువుగా చెప్పుకునే విగ్రహాల్లో కొన్నింటి మర్మాలను తెలుసుకోవడం...
వాలెంటైన్ తో ఒక రోజు ఇలా ప్లాన్ చేసుకుందాం
జీవితంలో మనలను ప్రేవించేవారు పక్కన ఉండగా నచ్చిన ప్రదేశాల్లో జగమంతా మనమే అనుకుంటూ తిరగడం మరుపురాని అనుభూతి. ఇందు కోసం మీ ట్రావెల్ నేస్తం నేటివ్ ప్లానెట్ ప్రేమ పక్షులకు ఇష్టమైన, అవసరమైన పర్యాటక...
అక్కడికి వెళ్లి... ఆ ప్రాంతల రహస్యాల గుట్టు విప్పగలరా...
భారత దేశం పుణ్యక్షేత్రాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా పుణ్యక్షేత్రాలు అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్జానికి నిలయాలు. దీంతో సదరు ఆలయాల నిర్మాణంలో దాగున్న కిటుకులను ఇప్పటికీ తెలుసుకోవడం...
వినాయకుడు మొట్టికాయలు తిన్నది ఇక్కడే...
మన పురాణాలను అనుసరించి లోక కళ్యాణం కోసం దేవతలు అనేక రూపాలను సంతరించుకున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు రాక్షసుల నుంచి దెబ్బలు కూడా తిన్నారు. ఈ నేపథ్యంలోనే అందరి కంటే ముందుంగా పూజలు అందుకునే వినయకుడు...
నగరంలో శివరాత్రి రోజు ఈ శైవ క్షేత్రాలను చూశారా
శివుడు చాలామంది హిందువులకి ఇష్టమైన దేవుడు. అడిగిన వరాలన్నీ ఇట్టే తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ శివరాత్రి సందర్భంగా శివ ఆలయాలను సందర్శించడం అనాదిగా హిందూ మతంలో వస్తున్న ఒక ఆచారం. ఐటీ రాజధాని అయిన...
ఒక్కొ వీకెండ్...ఒక్కో అడవిలో
వారం మొత్తం నాలుగు గోడల మధ్య పనిచేయడం..., ఉదయం, సాయంత్రం ఆఫీసుకు వచ్చే, వెళ్లే సమయాల్లో ట్రఫిక్ రణగొణుల మధ్య విసిగి పోయారా? ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి దూరంగా రెండు రోజుల పాటు సేదదీరాలని మనసు...
శివయ్య తన నెత్తి పై మట్టి తట్టలు మోసింది ఇక్కడే....
బోళాశంకరుడుగా పేరొందిన శివుడు భక్తులను ఇట్టే కరుణిస్తాడని ప్రతీతి. భక్తుల కష్టాన్ని తన కష్టంగా మర్చుకుని మారిని కాపాడటంలో ఎప్పుడూ ఆ గంగాధరుడు ముందుంటాడని పురాణ కథల వల్ల తెలుస్తుంది. ఈ క్రమంలో...
పార్వతికి పరమేశ్వరుడు సృష్టి రహస్యం చెప్పింది ఈ పుణ్యక్షేత్రంలోనే...
ఆధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా సృష్టి రహస్యాన్ని ఇప్పటికీ తెలుసుకోలేక పోతున్నాం. అటు వంటి సష్టి రహస్యాన్ని లయకారకుడైన పరమశివుడు తన అర్థాంగి అయిన పర్వాతీ దేవికి తెలిపిన ప్రాంతం ఓ పరమ...
అందు కోసం ఈ 10 ప్రాంతాలు బెస్ట్
మూడు ముళ్లు, ఏడడుగులు భవిష్యతు్త జీవితం పై ఎన్నో కొంగొత్త ఆశలు, ఆకాంక్షలు. వీటన్నింటినీ మదిలో నింపుకొన్న నూతన జంటలు తమ దాంపత్య జీవితంలోని తొలి రోజులను ఎంతో మధురంగా మలుచుకోవాలనుకుంటారు. అందుకే...
అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ మణిపురి
అడ్వెంచర్ టూరిజం. పర్యాటక రంగంలో ఇటీవల బాగా పాపులర్ అవుతున్న విధానం. మారుతున్న జీవన శైలితో ప్రక`తికి దూరంగా నాలుగు గోడల మధ్యనే మనం ఎక్కువగా పనిచేస్తున్నాం. అయితే వీలున్నప్పుడు దూరమైన ప్రక`తిలో...
త్రిభుజాకారంలో ఉన్న ఏకైక శివ లింగం ఎక్కడ ఉందో తెలుసా...
హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కేథర్నాథ్ మొదటి స్థానంలో ఉంటుంది. జీవితంలో ఒకసారైనా ఇక్కడికి వెళితే ముక్తి లభిస్తుందని ప్రతి హిందువూ భావిస్తుంటారు. ఇక్కడికి వెళ్లిన తర్వాత ఎటువంటి...
మహిళా శాపానికి గురై ఇసుక దిబ్బగా మారిన పుణ్యక్షేత్రం ఇదే...
పురాణ, చారిత్రక ప్రసిద్ధి చెందిన ఓ క్షేత్రం ప్రస్తుతం ఇసుక దిబ్బగా మారి పోయింది. అక్కడి ఉన్న ఆలయాలన్నీ ఇసుక మేటలతో నిండిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం ఓ మహిళ శాపం. అటు వంటి క్షేత్రం కర్ణాటకలోని మైసూరు...
ఊటిలో సరికొత్త గార్డన్ చూశారా
చల్లగా వీచే పిల్లగాలులు, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో మంచు దుప్పట్లు, చుట్టు కొండలు, కనుచూపు మేరలో పచ్చటి తివాచీ పరిచినట్లు ఉండే టీ ఎస్టేట్ ఇలాంటి ప్రాంతానికి పర్యాటకానికి వెళ్లాలంటే వెంటనే...
రాముడి కోసం పోరాడిని ఓ పక్షి దేవాలయం ఇది
కర్ణాటకలో ఏకైక గరుడ దేవాలయం కోలారు జిల్లా, ములబాగుల తాలూకాకు 18 కిలోమీటర్ల దూరంలోని కొలాదేవి గ్రామంలో ఉంది. ఈ దేవాలయంలో ఉన్నట్లు ప్రపంచంలో మరెక్కడా విగ్రహం లేదని ప్రతీతి.