అద్భుతమైన కళాకృతులు - పట్టడక్కాల్
పట్టడకాల్ దేవాలయాలలో అద్భుతమైన ఉత్తర మరియు దక్షిణ భారత దేశ ప్రాంతాల శిల్ప కళా శైలి గోచరిస్తుంది. ఈ రెండు శైలుల కలయికే విరూపాక్ష దేవాలయం. ఈ దేవాలయాన్ని క్రీ. శ. 740 సంవత్సరంలో రాణి లకుమాదేవి...
సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే మహిమాన్విత సర్ప దేవాలయం
మన భారతదేశంలో ఒక్కొక్క దేవాలయం దానికదే మహిమకలిగి వుంది. అయితే సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రమే దేవాలయం యొక్క ద్వారాన్ని తెరుస్తారు అని అనేక దేవాలయాల గురించి మీరు ఇంతకు ముందే తెలుసుకుని...
షిర్డిలో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించిందెవరూ..
షిర్డీ మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లాలో నాశిక్ నుంచి 88 కిలోమీటర్ల దూరం లోని ఒక పాత, చిన్న గ్రామం, ఈ రోజు అది ఒక క్రిక్కిరిసిన యాత్రా స్థలంగా మారిపోయింది. 20వ శతాబ్దపు గొప్ప యోగి సాయి బాబాకు...
ఓరుగల్లు కోటను ఛేదించటానికి అమలుచేసిన రహస్యాలు వ్యూహాలు ఇవే !
వరంగల్ భారతదేశంలో తెలంగాణా రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా మరియు 12-14 వ శతాబ్దం A.D. నుండి పాలించిన కాకతీయ రాజుల రాజధానిగా ఉండెను. ఇది రాష్ట్రంలో ఒక పెద్ద నగరం. పురాతన కాలంలో వరంగల్ను 'ఓరుగల్లు' లేదా...
మన భారత దేశంలో మహిళలు సందర్శించకూడని ప్రదేశాలు !!
మీకు ఈ విషయం తెలుసా ?? మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలుగా భావించబడే ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలలో భారతదేశం ఉంది. చూడండి ఇండియాను ఏ స్థానంలో పెట్టామో !! గూగుల్ ట్రెండ్స్, తరచుగా "సెక్స్" అనే...
ఇది భీముడు ఘుమఘుమలాడే వంటలు చేసిన గుహ !
పాండవుల మెట్ట చేరుకోవాలంటే ముందుగా పెద్దాపురం చేరుకోవాలి. ఈ ప్రదేశం చుట్టూప్రక్కల ఉన్న మరొక ప్రధాన ఆకర్షణ ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ విగ్రహం ఆసియా ఖండంలోనే అతి పెద్దది. ఇక్కడ పాండవులు రాళ్ళను తొలిచి...
పూర్వం తిరుమల కొండపైకి వెళ్లాలంటే ఎన్ని రోజులు నడిచేవాళ్ళో తెలుసా !
శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ...
ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. దీపావళి అంటే అర్థమేమిటో తెలుసా?దీపాల వరుస అని. కానీ దీపావళి అర్థాన్ని కాదు,పండుగల పరమార్ధాన్ని మార్చేస్తున్నాం మనం. ఎన్ని టపాసులు,...
హైదరాబాద్ లో రాత్రుళ్ళు ఇక్కడ తిరగొద్దు!
శాస్త్ర సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటివి కూడా ఉన్నాయంటే చాలా మంది నమ్మకపోవచ్చు. కొంతమంది అటువంటి ప్రదేశాలలో చాలా ఆసక్తి కనబరుస్తారు. మరి అక్కడి స్థానికులు చెబుతున్న...
ఆంజనేయ స్వామిని వెలేసిన ఊరు !
ఆ ఊరిలో ఎవరికీ ఆంజనేయుడని, హనుమంతుడని, మారుతి అని పేర్లు కూడా పెట్టరు కూడా. ఒకేవేళ పొరపాటున పలికితే ఇక అంతే సంగతులు ..! భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయుని ఆలయాలు దర్శనం ఇస్తాయి. సాధారణంగా...
ఈ ఆలయానికి వెళ్తే అదృష్టం మీ వెంటే ఇక !
మన తల రాతను మార్చే అంటే మన జీవితంలో మంచి మార్పును తెచ్చే ఆలయంగా ఇది ప్రసిద్ధిచెందింది. ఆ బ్రహ్మ దేవుడి అనుగ్రహం వుంటే జీవితంలో కష్టాలుఅనేవి తొలిగి మంచిఅదృష్టం కలుగుతుందని నమ్ముతారు. అయితే ఒకసారి...
మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా?
దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం చెపుతారు. ఈ పండుగ వేడుకలలో లెక్కకు మించిన దీపాలు ప్రతి ఇంటా వెలుగుతాయి. రంగు రంగుల మిరుమిట్లు గొలిపే కాంతుల టపాసులు పేలుస్తారు. ప్రజలు వారి వారి ఆచారాలు,...
అహోబిలం గుడి.. అంతుచిక్కని మిస్టరీ...
అహో అంటే ఒక గొప్ప ప్రశంస.బిలం అంటే బలం అని చెపుతారు.కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీమహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్నిసంహరించేందుకు సగం మనిషిగానూ, సగం సింహ...
రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న దెయ్యాలు !
దేశంలో ప్రయాణికులు రైల్వే రవాణా ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరుకోవాలంటే ముందుగా సమీప రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. అంటే రైల్వే రవాణాలో రైల్వే స్టేషన్లు కూడా ఎంతో కీలకంగా ఉన్నాయి. కాని...
ఎన్నో వింతల అద్భుత ఆలయం !
రాణాక్పూర్, రాజస్థాన్ రాష్ట్రం పాళీ జిల్లాలోని సాద్రీ పట్టణం సమీపంలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ పట్టణం, ఉదైపూర్(ఉదయపూర్) మరియు జోధ్పూర్ నగరాల మధ్యన కలదు....
దెయ్యాలు ఎక్కువగా ఉన్న టాప్-10 భారతీయ రోడ్లు
దెయ్యాలు ఉన్నాయా అని ఎవరినైనా కదిలిస్తే చాలు దెయ్యాలు గురించి రామాయణం, మహాభారతం రేంజ్లో కథలు చెప్పుకొస్తారు. కాని ఇంత వరకు దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది ప్రశ్నలాగే మిగిలిపోయిందేగాని దీనికి...
అట్టహాసంగా జరిగే దీపావళి పండుగ గోవాలో ఎలా జరుపుకుంటారో తెలుసా !
గోవా పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి అందమైన బీచ్ లు, ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి దృశ్యాలు గుర్తుకు వచ్చేస్తాయి. దేశం అంతా అట్టహాసంగా జరిగే దీపావళి పండుగను గోవా వాసులు ఎంతో సాంప్రదాయంగా జరుపు కుంటారు....
సీతా రాములు బంగారు జింకను చూసిన ప్రదేశం లో బంగారు గనులు..మన మధ్యనే ఉన్న ఆ ప్రదేశం తెలుసా!
సీతా రాములు 14సం లు వనవాసం చేస్తున్న సమయంలో ఒక అడవిలో వెళ్తున్నారు. ఇంతలో వాళ్లకి ఒక బంగారుజింక కనిపించింది. అక్కడ తిరిగే జంతువులే బంగారు జంతువులైతే మరి ఆ ప్రాంతంలో ఎంత బంగారం వుండి వుండాలి. ఇంతకి...