తెలుగు రాష్ట్రాలకు పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా?
బ్రహ్మంగారు తెలుగు రాష్ట్రాలలో చాలా ఫెమస్. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం వ్రాసారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా భాద్యతలను నిర్వర్తించారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే...
బంగారు నది - ఈ నదిలో ఇసుకతోపాటు బంగారం దొరుకుతుంది
గంగానది భారతదేశంలోను, బంగ్లాదేశ్లోను ప్రధానమైన నదులలో ఒకటి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు...
మన దేశంలో త్వరలో అదృశ్యం కానున్న ప్రదేశాలు ఏవేవో మీకు తెలుసా?
ఇండియా దానికి గల అందమైన పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి. ఎంతో మంది దేశీయ, విదేశీయ టూరిస్ట్ లను ఆకర్షిస్తోంది. ప్రతి పర్యాటకుడికి ప్రపంచంలో ఇండియా తప్పక చూడదగిన ప్రదేశం. అయితే, పట్టణీకరణ పెరగటం మరియు...
కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీనివాసుడు దాగి వున్న పుట్ట తిరుమలలో ఎక్కడుంది ?
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా వెండివాకిలి దాటి తరువాత బంగారు వాకిలి గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటూవుంటాం. ఈ వెండివాకిలి గోపురం యొక్క ప్రాకారానికి,బయట మహాద్వార...
6 నెలలు కలిపితే ఇక్కడ ఒక రాత్రి !
దేవతల భూమిగా భావించే హిమాచలప్రదేశ్ లో అనేక అద్భుత ఆలయాలు వున్నాయి. ప్రాచీన కాలం నుండి అదెంతో చరిత్రని, ఎన్నో రహస్యాలని తమలో దాచుకుని మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక మనం ఆలయాలను...
బ్రహ్మంగారి మఠం - మిరాకిల్స్ !
తెలుగు రాష్ట్రాలలో వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలియనివారుండరు. గొప్ప తత్వవేత్త , సంఘసంస్కర్త, మానవతావాది ఈయన. రాబోయే కాలములో జరిగే పరిణామాలను, సంఘటనలను ముందుగానే ఊహించి రాసిన 'కాలజ్ఞానం' అప్పటికీ...
బహుబలి గుహలు ఇవేనా ? కాదా ??
పన్నా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాల గనులకు చెందిన ఒక పట్టణం. ప్రపంచం మొత్తం మీద పన్నా వజ్రాలు చక్కని నాణ్యతను మరియు స్పష్టతను కలిగి ఉంటాయి. పన్నా ఇక్కడున్న నేషనల్ పార్క్ ద్వారా బాగా ప్రసిద్ధి...
కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !
కంచి గురించి చాలా మంది కథలుకథలుగా చెపుతూవుంటారు. కథలు గురించి పక్కన పెడితే అక్కడఉన్న బల్లిని తాకితే మన మీద ఎప్పుడైనా బల్లి పడితే ఎలాంటి దోషాలూ రావుఅని కూడా అంటారు. అసలు బల్లిని తాకడం వరకు ఒకేగానీ ఆ...
శ్రీకృష్ణుని డెత్ రహస్యం !
శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే దేవుడు. ఈయన విష్ణుమూర్తి యొక్క పది అవతారాలలో తొమ్మిదో అవతారం. చిలిపి బాలునిగా, గోపికల మనసు దోచుకున్న వాదిగా, యాదవ రాజుగా, రుక్మిణీ సత్యభామల ప్రభువుగా, అర్జునిని...
క్రీ.పూ 573 సముద్రం నుండి బయటపడ్డ కేరళ !
కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా...
అందమైన రాణులుండే కోట !
శనివార్ వాడా దీనిగురించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నాయి. ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్ లో దీన్నిగూడా ఒకటిగా చెప్పుకోవచ్చును. మరి దీనివెనకున్న వాస్తవాలేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. దీన్ని బాజీరావ్...
తిరుమల గురించి గుండె పగిలే 10 నిజాలు !
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువై వుంది. స్వామి వారిని ప్రతి రోజు అసంఖ్యాక భక్తులు దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం విజయవాడకు 349 కి.మీ, హైదరాబాదుకు 550...
బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా?
బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువులకాపరి గా ఉంటూ రవ్వలకొండ లో కాలజ్ఞానం వ్రాసారు. ఆవుల చుట్టూ గీతగీసి రవ్వలకొండ లో కాలజ్ఞాన రచన గావించారు...
ఇక్కడ ధైర్యముంటే దెయ్యాలతో సెల్ఫీ కూడా దిగొచ్చు
గోవా అంటే కేవలం బీచ్లు, పోర్చుగీసు హౌస్లు, చర్చులు మాత్రమే కాదు.అంతకుమించి ఇంకానే వున్నాయి. అలాగే గోవాలో కేవలం పర్యాటకులు మాత్రమే తిరుగుతూవున్నారని అనుకోవద్దు. దెయ్యాలుకూడా తిరుగుతూ వుంటాయట....
భారతదేశంలో గుండె దడ పుట్టించే అతి భయంకరమైన ప్రదేశాలు !
ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు వున్నాయి. అరుదైన అందమైన ప్రదేశాలు కొన్నయితే వెన్నులో ఒణుకు పుట్టించే భయానక ప్రదేశాలు కొన్ని. స్వయాన మనభారతదేశంలోనే చెప్పలేని గుండె దడ పుట్టించే అతి...
తిరుమలలో బంగారు బావి !
శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవేంకటేశ్వరుడు లీలామానుష రూపుడై శ్రీ వైకుంఠం నుంచి వచ్చి భోలోకవైకుంఠం అయిన శ్రీవేంకటాచలక్షేత్రంలో సంచరిస్తూవున్న సమయంలో శ్రీవారి వంట కోసం శ్రీమహాలక్ష్మి ఒక తీర్ధాన్ని...
200 రూపాయల నోటు మీద ఉండే ప్రదేశం ఏదో మీకు తెలుసా?
భారత రిజర్వ్ బ్యాంక్ దేశంలో 200 రూపాయల డినామినేషన్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. నోటు ముందువైపు మహాత్మాగాంధీ బొమ్మ వెనక వైపు సాంచీ స్థూపం ఉన్నాయి. దేశ సంస్కృతి వారసత్వాన్ని...
పేదవారు శ్రీమంతులుగా మారే మహిమాన్వితమైన "కప్పల దేవాలయం"....
భారతదేశంలో హిందువులకు ప్రతీ జీవిలో కూడా దైవత్వాన్ని చూసే పవిత్రమైన హృదయాలు. మనం భారతదేశంలోని మూడు కోట్ల దేవతల దేవాలయాలను చూసాము, అక్కడికి చేరుకున్నాము. దీనిని పాటు, మన నేటివ్ ప్లానెట్ ద్వారా...