ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ ప్యాలెస్ హోటల్ కు ఒక్కరోజు పర్యటన !
తెలంగాణాలోని హైదరాబాద్లో ఉన్న ఫలక్నుమా ప్యాలెస్ ఉత్తమమైన భవనాల్లో ఒకటి. ఇది హైదరాబాద్ రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందినది, తరువాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్నుమాలో 32 ఎకరాల ప్రదేశంలో...
పరమశివుడు ఆవు రూపంలో వెలిసిన క్షేత్రం ఇదే
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని మహానంది ప్రముఖ శైవ క్షేత్రము. నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి...
హాయి.. హాయిగా.. చల్ల.. చల్లగా.. నెల్లూర్ బీచ్ లో సందడి చేద్దాం రండి
మైపాడు బీచ్ బంగాళాఖాతం తీరంలో వున్నది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 25 కిలోమీటర్ల దూరంలో మైపాడు వద్ద ఉన్నది. ఈ బీచ్ ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చే...
అద్భుతాలకు నిలయమైన యాగంటి క్షేత్రాన్ని దర్శిద్దామా
కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. చుట్టూ ఎర్రమల కొండలు ఆ...
రైళ్ళను ఆపే గుడి ఎక్కడ వుందో మీకు తెలుసా?
మధ్య ప్రదేశ్ పేరుకు తగినట్లే భారతదేశం మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం భోపాల్. మధ్యప్రదేశ్ భౌగోళిక స్వరూపంలో నర్మదా నది, వింధ్య పర్వతాలు, సాత్పూరా పర్వతాలు ప్రధాన అంశాలు. తూర్పు, పడమరలుగా...
బెంగుళూరు నగరంలోని వివిధ ఆకర్షణీయ ప్రదేశాలు
LATEST: మక్కా గురించి మీకు తెలియని నిజాలు ! బెంగళూరు అనగానే పచ్చదనం కళ్ళముందు కదులుతుంది. చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తుంది.అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది. ఈ మహానగరం మాత్రమే కాదు...
నాలుగు ముఖద్వారాలున్న ఆలయం ఏదో తెలుసా?
మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం చెన్నై నుండి సుమారు 400 కి.మీ ల దూరంలో వుంది. తమిళనాడులోని మదురై పట్టణం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మీనాక్షి దేవాలయం. మీనాక్షి దేవాలయం మదురై లో కల వేగాయి నది ఒడ్డున...
చరిత్రలో ఆడవారు మగవారి కోసం కట్టిన కట్టడాలు ఎక్కడున్నాయో మీకు తెలుసా?
చరిత్రలో ఆడవారి కోసం మగవారు ఎన్నో కట్టించారు, మరి మగవారి జ్ఞాపకార్థం ఆడవారు ఏమైనా కట్టించారా అంటూ చాలా మంది బయట, సినిమాలలో కూడా అంటూ ఉంటారు. కాని మగవారి జ్ఞాపకార్థం, మగవారి కోసం కూడా ఆడవారు పలు...
రండి.. ఈ వీకెండ్ కి అరుంధతీ కోటకి వెళ్దామా!
బనగానపల్లి కోట యాగంటి వెళ్ళే మార్గంలో ఉంది. ఈ కోట ఒక పెద్ద గట్టు మీద ఉంటుంది. ఇది నవాబుల వేసవి విడిది కానీ అక్కడున్న ప్రజలు దీనిని ఉంపుడుగత్తెకు కట్టించి ఇచ్చిన కోటగా చెబుతారు. కోట అయితే కాస్త...
"కోటి" దేవతల కొండ అద్భుత రహస్యం మీకు తెలుసా?
అమ్మో కోటిమంది దేవతలున్నారా? అసలీకొండకు ఆపేరేలా వచ్చింది? ఒకసారి తెలుసుకుందాం. ఒక సారి శివుడు కోటిదేవతలను వెంటబెట్టుకుని కాశీకి ప్రయాణమయ్యాడు.మధ్యలో చీకటి పడగానే దేవతలంతా ఒకచోట పడుకున్నారు.మర్నాడు...
టూర్ వెళుతుంటే ఇవి తప్పనిసరి !
మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తున్నారా.. చాలా దూరం ప్రయాణిస్తున్నారా..అయితే మీరు ఆ హడావుడిలో ఏదో ఒకటి మరచిపోవడం సహజం. ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు మీరు మరచిపోతారు. ఆ తరువాత తీరిగ్గా...
భాగ్యనగరంలో కూల్ కూల్ గా స్నో వరల్డ్ ! ఎంజాయ్ చేద్దామా !
వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి నుంచి ఉపశమనం కోసం చాలామంది ఏ ఊటీకో లేక కొడైకెనాల్కో వెళతారు. కానీ ఈ అవసరమే లేదు. -5డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో హిమాలయాల్లో వున్న అనుభవాన్ని...
లోకంలో ఆశ్చర్యం కలిగించే అద్భుతమైన వేయి శివ లింగాలు !
వేయి శివ లింగాలని చూచుటకు వెళ్ళటమే ఒక అద్భుతం! నిజానికి వెయ్యి లింగములు కలిగిన పూజ్యమైన నది. ఈ నది మధ్యలో శివలింగాలు ఎలా వచ్చాయి? 1000శివలింగాలుఒకే చోట వుండటం ఆశ్చర్యంగా వుంది కదూ!అసలు ఈ...
ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి ఎక్కడుందో మీకు తెలుసా?
ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి అభనేరి.వేల సంవత్సరాల క్రితం కట్టిన ఈ మెట్లబావి ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.ఇది నాటి ఇంజనీర్ల గొప్పతనానికి నిలువెత్తు...
దోసెలు, చాక్లెట్లు, నూడుల్స్ ను ప్రసాదంగా అందించే దేవాలయాలు మీకు తెలుసా?
ప్రసాదం అనగానే అందరికీ నోరూరుతుంది కదా.జనరల్ గా ప్రసాదం అంటే దేవాలయాలకెళ్ళినప్పుడు మనకి ఏం పెడతారు. లడ్డో లేకపోతే చక్కరపొంగలో, లేకపోతే రకరకాల ప్రసాదాలు మనకు పెడుతూవుంటారు.అయితే దోసెలు, చాక్లెట్లు,...
కేరళలో అద్భుత మహిమలు చూపిస్తున్న మృదంగ శైలేశ్వరి దేవి ఆలయం గురించి మీకు తెలుసా?
మృదంగ శైలేశ్వరి దేవి ఆలయం కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో ముళక్కును అనే ప్రదేశంలో ఉంది.ఈ ఆలయం పరశురాముడు నిర్మించిన 108 దుర్గ ఆలయాలలో ఒకటి అని నమ్ముతారు.ప్రస్తుత దేవాలయ 500 సంవత్సరాల పురాతన...
ఆంధ్రప్రదేశ్ భూతలస్వర్గం ఎక్కడుందో మీకు తెలుసా?
కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ సందర్శించటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. కోనసీమ గౌతమి మరియు వశిష్ట నదులమధ్య డెల్టా, గోదావరి నదికి వెనుక ఉంది. కోనసీమ వద్ద గోదావరి లో పడవ ప్రయాణము చాలా...
1000 సంవత్సరాల ఈ గుడిలో వున్న మిస్టరీ వింతలు మీకు తెలుసా?
ఆదిపత్య శివలింగం కొలువైన గుడి.దేశంలోనే అతిపెద్ద దేవాలయం.అంతేకాదు ఆశ్చర్యపోయే చాలా విశేషాలున్న దేవాలయం.అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. 1000సంవత్సరాలనాటి గుడి అది. అక్కడ కనిపించే ఓ మిస్టరీతో పాటు...