గాల్లో తేలియాడే బండరాయి అక్కడి చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు?
మన చుట్టూ జరిగే ప్రతీ విషయానికి ఏదోఒక కారణం వుంటుంది. హరివిల్లులో వుండే రంగులదగ్గర నుంచి చెట్లఆకులపై కనపడే ఆకుపచ్చని రంగువరకూ ఇలా కనపడి జరిగే ప్రతీ విషయానికి ఒక్కోకారణం వుంటుంది. కొన్ని సార్లు...
నిజంగానే దెయ్యాలు కనిపించిన కొన్ని ప్రదేశాలు ఇవే..
మీరు హాంటెడ్ ప్రదేశాలు గ్రామాలు లేదా నిర్జీవ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని భావిస్తున్నారా. అయితే మీరు పొరబడినట్లే. భారతదేశంలో ప్రధాన నగరాల్లో కూడా కొన్ని హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ,...
రోజుకి 77కిలోల బంగారాన్నిచ్చే శమంతకమణి ఎక్కడుందో తెలుసా?
ప్రతి సంవత్సరం జరిగే వినాయనకచవితి పూజలో శమంతకమణి కధ చాలా ముఖ్యమైనది.ద్వాపరయుగంలో ఈ శమంతకమణి వల్ల కృష్ణుడు పడ్డ నిందలు, ఆ మణియొక్క మహత్యం గురించి మనందరికీ తెలిసిందే.అయితే మనలో చాలామందికి ఆ శమంతకమణి...
ఇండియాలో స్వాతంత్ర పోరాటం జరిగిన ప్రదేశాలు !
ఇండియా కు గల చరిత్ర పరిశీలిస్తే, అనేక యుద్ధాలు, ఆక్రమణలు, పోరాటాలు చారిత్రకంగా, సంస్కృతి పరంగా చూస్తాము. విదేశీయులు మన దేశం మీదకు ఇన్ని దండయాత్రలు చేస్తున్నారంటే, అది మన భూమి గొప్పతనం. అంటే మన దేశ...
మిమ్మల్ని మైమరపించే టాప్ 15 జలపాతాలు !!
ప్రకృతి మనకందించిన అరుదైన అద్భుతాల్లో జలపాతాలు అత్యంత కీలకమైనవి. ఆ జలపాతాల సోయగాలను ఒక్కసారి వీక్షించి వస్తే జన్మజన్మల అలసట కూడా మాయమైపోతుంది. జలపాతాలు ఎప్పుడూ నిండుగానే కనిపిస్తాయి. దక్షిణ...
శివుడు మూడో కన్ను తెరిచిన ప్రదేశం !
మైలదుత్తురై టౌన్ లో ఉన్న మయూరనాథ స్వామి ఆలయం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చినట్లు స్థానిక కధనం ద్వారా తెలుస్తోంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడు (మయూరనాథర్). పార్వతీదేవి 'మయూర' రూపంలో శివుడిని ఇక్కడ...
నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !
ప్రకృతిరమణీయతకు జలపాతాలకు, ఎన్నో రహస్యాలకు, పురాతన ఆలయాలకు, కోటలకు మన నల్లమలఅడవులు ప్రకృతి ప్రేమికులకు ఒక అడ్వెంచర్ గా భక్తుల కోర్కెలు తీర్చే అద్భుతఆలయాలకు ఆలవాలంగా వున్నాయి.ఆ అద్భుతమైన...
ఈ ఆలయం వివాహం మరియు విడాకుల సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ...
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమౌతుంది.అయితే కొన్ని వివాహాలు చిన్నచిన్న విషయాలకే జగడాలు చేసుకుని పవిత్రమైన బంధం అని పిలిచే వివాహం 3ముడులు కేవలం ఒక చిన్న విషయానికే విడిపోవటం...
ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?
నెల్లూరు నగరం ఆంధ్రప్రదేశ్ లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. రాష్ట్రం లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలోఒకటి. ఈ పట్టణం పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు రాజధాని కూడాను. అది వరలో...
తిరుమలలో శ్రీవారి గుహ ఎక్కడ ఉంది ?
ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాశారు .. రాస్తున్నారు .. రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని...
ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...
ఎవరైనా దేవాలయాలను ఎందుకు దర్శిస్తారు చెప్పండి మంచి ఆరోగ్య జీవితం గడపాలని ఇంకా ఇలా ఎన్నో కోరికలతో భక్తితో గుళ్ళకు వెళ్తారు.అయితే మీరు ఈ దేవాలయం గురించి విన్నారా?ఇక్కడ గడిపితే చనిపోయే అవకాశాలు కూడా...
ఈ గుడిలోని మట్టితో మీ జబ్బులని నయం చేసుకోవచ్చు తెలుసా...!
నంజన్ గూడ్ లోని శివాలయం కర్ణాటక రాష్ట్రంలోనే కాక, దక్షిణ భారతదేశంలో ప్రశస్తి గాంచినది. ఈ చిన్న పట్టణం మైసూర్ నగరానికి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కనుక యాత్రికులు ఈ ప్రదేశాన్ని కూడా...
ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!
హంపి పేరు వింటే చాలు వెంటనే మీకు విజయనగర పట్టణ అందచందాలు, వాటిని చుట్టుముట్టిన ప్రఖ్యాత శిధిలాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలులనాటి శిల్ప సంపద...
ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !
ఆంజనేయస్వామి అంటే అత్యంత బలశాలి మరియు స్వామిభక్తికి నిదర్శనం. అతని యొక్క స్వామి భక్తి మరియు నిష్ఠ అందరికీ ఎంతో మార్గదర్శకమైనది. ఆ శ్రీరాముని భక్తుడైన హనుమంతుని అనేక పేర్లతో పిలుస్తారు. ప్రతి ఒక్క...
పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !
పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్...
సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!
సింహాచలం దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామము. ఈ గ్రామం విశాఖపట్నం (వైజాగ్) నగరానికి చాలా దగ్గరలో ఉంది. సింహాచలం పుణ్య క్షేత్రానికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు...
ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉత్తర భారత దేశం లో కలదు. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశం కాగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ ఆదాయానికి ఈ రంగం...
ఇష్టార్ధాలను శీఘ్రంగా పూరించే దేవి ఈమె !!!
మన దేశంలో అనేక ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో అతి ముఖ్యమైనవి అష్టదశ శక్తి పీఠాలు. ప్రతి క్షేత్రం దానికదే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ప్రసిద్ధి చెందింది. వాటిలో మానసా దేవి దేవాలయం కూడా ఒకటి. ఈ...