శివుడు మూడో కన్ను తెరిచిన ప్రదేశం !
మైలదుత్తురై తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టినం జిల్లాలో కలదు. మైలదుత్తురై అంటే తమిళ సాహిత్యం ప్రకారం "నెమలి పట్టణం' అని అర్థం. మెయిల్ అంటే నెమలి, ఆడుం అంటే నాట్యంచేయటం, త్తురై అంటే ప్రదేశం అనే మూడు...
గోల్కొండ కోట గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?
గోల్కొండ కోట ... దాదాపు హైదరాబాద్ పర్యటన చేసేవారు తప్పక దీనిని సందర్శిస్తారు. కుతుబ్ షాహీ రాజుల హయాంలో నిర్మించిన ఈ భారీ కట్టడాన్ని చూస్తే ఎవ్వరికైనా ఔరా! అని అనిపించకమానదు. కోటలోని గోడలు, కింద...
బెంగళూరు సమీపంలో రివర్ ర్యాఫ్టింగ్ ప్రదేశాలు !
మీరు బెంగళూరు లో ఉన్నారా ? (లేదా) బెంగళూరు కు వస్తున్నారా ? మీ సమాధానం 'అవును' అయితే బెంగళూరు చుట్టుపక్కల ఉన్న సాహస క్రీడల ప్రదేశాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఎప్పుడూ హిల్ స్టేషన్లు, టెంపుల్స్...
ఊరెళ్ళే రైలు కాదు ... టూరెళ్ళే రైలు !
చుకుచుకు రైలు వస్తోంది ..దూరం దూరం జరగండి .... ఆగినక్క ఎక్కండి ..... జోజో పాప ఏడవాకు లడ్డుమిఠాయి తినిపిస్తా ... ఇది చిన్నప్పుడు విన్నట్లు ఉంది కదూ ! రైలు ఆట ఆడేటప్పుడు ఈ పాట పాడనిదే రైలు ముందుకు...
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పశువుల సంతలు !
చిన్నప్పుడు ఊర్లో సంతల గురించి వినే ఉంటాం. ఇవి సాధారణంగా పల్లెటూర్లలో, ఒక మోస్తరు బస్తీ లలో జరుగుతుంటాయి. వారానికోసారి కూరగాయల సంత, ఒక్కోసారి పశువుల సంత (పండగ సీజన్లలో - సంక్రాంతి అప్పుడు) జరగటం ఆ...
611 రూపాయలకే గోఎయిర్ విమానంలో ప్రయాణం !
సామాన్యులకి రవాణా అంటే అది బస్సు లేదా రైళ్లలోనే. విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది - ఇది అప్పటి మాట. కానీ నేడు విమాన ప్రయాణం కారు చౌక. అవునండీ గోఎయిర్ ఇప్పుడు అతితక్కువ ధరకే విమాన టికెట్ ధరలను...
భారతదేశంలోని మొట్టమొదటి మస్జీద్ ఎక్కడ ఉందో తెలుసా ?
చేరామన్ మస్జీద్, భారతదేశంలోని మొట్టమొదటి మస్జిద్. దీనిని చేరామన్ జుమా మస్జిద్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రార్థనా స్థలం కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలోని చిన్న పట్టణం కొడుంగలూర్ లో కలదు. ఈ...
రణతంబోర్ నేషనల్ పార్క్ - అతిపెద్ద పులుల స్థావరం !
రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలోని సుందర పర్యాటక కేంద్రం. భారతదేశంలో ఉన్న అతిపెద్ద నేషనల్ పార్క్ లలో ఇది ఒకటి. ఈ ప్రదేశానికి ఆ పేరు రణ్ మరియు తంబోర్ అనే రెండు కొండల పేర్ల నుండి వచ్చింది....
బెంగళూరు టు సంగమ రోడ్ ట్రిప్ జర్నీ !
బెంగుళూరు నగరానికి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమ ప్రదేశం వివిధ ప్రకృతి దృశ్యాలతో రమణీయ ప్రదేశం. ఈ ప్రదేశంలో అర్కావతి నది కావేరి నదితో కలిసి ప్రవహిస్తుంది. ఈ ప్రదేశం చేరాలంటే బెంగుళూరు నుండి సుమారు...
సూర్యలంక బీచ్, బాపట్ల, గుంటూరు జిల్లా !
ఆంధ్ర ప్రదేశ్ లో బీచ్ అంటే ఒక్క వైజాగ్ తప్ప మిగితా ఏ బీచ్ గుర్తుకురాదు. వాస్తవానికి చెప్పాలంటే మనకు సముద్ర తీరాల కంటే నదీ తీరాలే ఎక్కువ. ముఖ్యంగా కోనసీమ లో గోదావరి నది, కృష్ణా జిల్లా లో కృష్ణా నది...
భారతదేశంలోని ప్రమాదకరమైన రోడ్డు మార్గాలు !
భారతదేశంలో రహదారుల పాత్ర కీలకం. దేశ రవాణా లో అగ్ర భాగం ఈ రహదారులదే. ఇండియాలో మొదట ప్రారంభమయ్యింది రహదారులు .. తర్వాత రైలు, విమానాలు, షిప్ లు వచ్చాయి. పూర్వం రాజులు సైతం రహదారుల గుండా...
వినాయకుని గ్రామం - పిళ్ళైయార్ పట్టి !
వినాయకుని గ్రామమా ? అనేగా మీ డౌట్. నిజమేనండీ పిళ్ళైయార్ పట్టి వినాయకుని గ్రామమే. తమిళ్ లో పిళ్ళైయార్ అంటే వినాయకుడు అని, పట్టి అంటే గ్రామం అని అర్థం. తమిళనాడు లో శివునికి, ఆయన భార్యకు మరియు...
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నాగుల చవితి జరుపుకొనే ప్రదేశాలు !
నేడు నాగుల చవితి. కార్తీకమాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నాగుల చవితి జరుపుకుంటారు. నాగుల పంచమిని శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో పంచమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఊరిలో గానీ, ఊరి బయట గానీ ఉన్న పాము...
దీపావళి వెళ్ళిపోయినా .. డీల్స్ ఇంకా ఉన్నాయి !
ఫెస్టివల్ సీజన్ వెళ్ళిపోయింది. అయినా ట్రావెల్ ప్యాకేజీల మీద క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇంకా నడుస్తున్నాయి మీ వన్ ఇండియాలో. ఈ నవంబర్ నెలలో ప్రపంచ పర్యటన చేసేవారు వన్ ఇండియా కూపన్ విభాగంలో లభ్యమవుతున్న...
నవంబర్ లో ఈ ప్రదేశాలను చూసారా ?
నవంబర్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది వింటర్. ఈ నెలలోనే వింటర్ మెల్లమెల్లగా మొదలవుతుంది. వింటర్ లో శుభకార్యాలు బాగా జరుగుతాయి ముఖ్యంగా పెళ్ళిళ్ళు. కొత్తగా పెళ్ళైన వారికి ఈ వింటర్ కొత్త కొత్తగా...
నాగార్జునకొండ - ప్రపంచపు అతిపెద్ద ద్వీపపు మ్యూజియం !
భారతదేశంలోని చారిత్రక కట్టడాలలో ఒకటి నాగార్జునకొండ మ్యూజియం. బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు పేరిట ఈ కొండకు ఆ పేరుపెట్టడం జరిగినది. యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతం పై నాగార్జునుడు కొరకు మహా...
బెంగళూరు నుండి సకలేశ్ పూర్ రోడ్ ట్రిప్ జర్నీ !
దీపావళికి నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. మరి ఈ లాంగ్ వీకెండ్ లో ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటున్నారా ? అయితే సకలేశ్ పూర్ వెళ్ళిరండి. ఇది మీకు అన్ని విధాలా సూచించదగినది. బెంగళూరు నగరం నుండి, మైసూర్...
భారతదేశపు బాణాసంచా రాజధాని .. శివకాశి !
శివకాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది బాణాసంచా. ఇది తమిళనాడు రాష్ట్రంలోని విదురునగర్ జిల్లాలో కలదు. రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటైన కాశి విశ్వనాథ స్వామి ఆలయం ఉన్నది. పూర్వం ఈ...