బాణాసంచా రాజధాని .. శివకాశి !
శివకాశి చరిత్ర 600 ఏళ్ల క్రితం నాటిది. పాండియన్ రాజు ఈ ప్రాంతాన్ని పాలించాడు. అయినా గొప్ప శివభక్తుడు. ఉత్తర భారత యాత్ర లో భాగంగా కాశి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని, వెంట శివలింగం తీసుకొని వచ్చి...
మెరీనా బీచ్ లో ఈత కొడితే ఏమవుతుందో తెలిస్తే... నీటిలోకి కూడా దిగరు..!
చెన్నై లో ని ఉన్న ఈ బీచ్ అత్యంత ప్రాచుర్యం పొందినది. బే ఆఫ్ బెంగాల్ లో భాగం అయిన ఈ బీచ్ నగరానికి ఉత్తరాన ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుండి దక్షిణాన ఉన్న బెసంట్ బీచ్ వరకు ఉంటుంది. మరీనా బీచ్ యొక్క...
వారణాసి నగరంలో కళ్ళుమిరుమిట్లు గొలిపే దీపావళి వెలుగులు !
దేవదీపావళి అనేది దేవతలు కార్తిక పౌర్ణిమ లేదా కార్తిక మాసం లో వచ్చే పౌర్ణమి నాడు ఆచరించే దీపావళి పండుగ. పవిత్రమైన ఈ వారణాసి నగరంలో దీపావళి ఉత్సవాలు మాత గంగా నది, మరియు కాశి విశ్వనాథుడి కి...
తిరుమలలో వెలసిన వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఎవరు నిర్మించారో మీకు తెలుసా?
తిరుపతి దేవాలయం ఒక మహిమాన్వితమైన దేవాలయం. ఈ దేవాలయంలో వున్న స్వామిని దర్శించుటకు దేశంలోని మూలమూలలనుండికాకుండా విదేశాల నుండి కూడా తరలివస్తారు.అత్యంత అందమైన ఈ స్వామియొక్క వజ్రాల, బంగారుభారణాలు...
గూగుల్ పట్టేసిన శివుడు వచ్చి వెళుతున్న ప్రదేశం !
ఓం ఈమాట విన్నా, మన నోట పలికినా మనస్సులో ఒక రకమైన భక్తి, ధైర్యం, ఆధ్యాత్మికత, మానసికప్రశాంతత కలుగుతాయి. ఓం ప్రతిమంత్రం ముందూ వస్తుంది.ప్రతీ పనికి,ప్రతీ పూజకు,ఈ ఓం కార నాదం పలుకుదాం.ఈ ఓంకార నాదం...
ప్రపంచంలోనే ఏకైక 13 అంతస్థుల భవనం !
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం మరియు హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం రిశికేష్. ఈ పట్టాణాన్నే దేవభూమి అని పిలుస్తారు. పవిత్ర గంగా నది తీరాన ఉన్న రిశికేష్ ను, పక్కనే ఉన్న...
రోజు...రోజుకీ క్షీణించిపోయే గోవర్థన గిరినే కలియుగాంతానికి కారణమా.... ?
మథురకు సమీపంలో ఉన్న గోవర్ధన గిరి హిందువులకు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము.ఒక పురాణం ప్రకారం ఈ గోవర్ధన గిరి కృష్ణుడు యొక్క దైవలీలలో భాగంగా స్వర్గం నుండి భూమి మీదకు వచ్చినది అని నమ్ముతారు. అంతేకాక ఈ...
శ్రీవారి మూలవిరాట్టు110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో ఉంటుందట గర్భగుడిలో !
శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ...
నెల్లూరులో ఫ్యామిలీతో వెళ్లే ప్రదేశాలు !
నెల్లూరు, దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బంగాళాఖాతం సముద్రపు తీర ప్రాంతమున గల ఒక జిల్లా. ఈ జిల్లా ను విక్రమసింహపురి జిల్లా అని మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని...
'పాపం పసివాడు' గుర్తుందా ?
పాపం పసివాడు సినిమా గుర్తుందా ..? చిరంజీవి నటించినది కాదు అది పసివాడి ప్రాణం. అమ్మా ... చూడాలి .. నిన్నూ నాన్ననూ చూడాలి అనే పాట అందరికీ గుర్తుందా ? (పాత కాలంలో రేడియో వింటే కదా ..!) ఆ పాట ఆ సినిమా...
ఖమ్మంలో పెద్దమ్మతల్లి ఆలయం ఎలా వెలిసిందో తెలిస్తే షాక్ అవుతారు !
అమ్మవారిని గ్రామ దేవతగా ఎందుకు కొలుస్తారో ఈ వ్యాసంలో మనంతెలుసుకుందాం. ప్రతి గ్రామంలోకూడా ఏదో ఒక అమ్మవారి ఆలయం అనేది వుంటుంది.ఆ అవతారాలు మైసమ్మ,పోచమ్మ,ఎల్లమ్మ,కట్టమ్మ ఇలా చాలారకాల పేర్లతో మనం...
గోవా .... నీ అందం ఆదరహో !!
గోవా... కేవలం టూరిజం మీదే బతికే రాష్ట్రం ఇది. భారతదేశంలో ఆంతర్భాగమైన ఈ రాష్ట్రం మహారాష్ఠ , కర్నాటక , అరేబియా సముద్రాలు సరిహద్దులుగా కలిగి ఉంది. పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార...
ఈ మహల్ గురించి చదివితే భయపడటం ఖాయం !
భారత దేశ పర్యటన ఒక మరచి పోలేని అనుభవనం అనుకుంటే, భారత దేశ రాజధాని ఢిల్లీ పర్యటన సందర్శకులకు మరింత అద్భుతంగా వుంటుంది. ప్రతి పర్యాటకుడు జీవితం లో మరచిపోలేని పర్యటన అనుభవాలను కలిగిస్తుంది. ఢిల్లీ...
అడవిలో బయటపడిన అద్భుత ఆలయం !
టెక్నాలజీలో పెనుమార్పులు ప్రపంచంలో ఏమూల ఏముందో తెలుసుకోగలుగుతున్నాము. మరి ఇంతకుముందు ప్రపంచంమాట దేవుడెరుగు.పక్క వూరిలో ఏముందో కూడా తెలియదుమరి టెక్నాలజీ అనేది మంచి విషయాలకు వాడుకుంటే మంచిది....
భారతదేశంలో ఉన్నారా ? తస్మాత్ జాగ్రత్త !
ఈ యొక్క ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం టూరిజం ని నిరుత్సాహపరచడం పరచడం కొరకు కాదు. పర్యాటకులు ఈ ప్రదేశాలను సందర్శిస్తున్నపుడు కాస్త జాగ్రత్త వహించండి అని హెచ్చరించడం మాత్రమే. యాత్రికులు సంచరించని,...
మేధావులను సైతం షాక్ గురి చేసే టెక్నాలజీ ఈ ఆలయంలో వుంది !
ఈ వ్యాసంలో మనం ప్రస్తుతటెక్నాలజీకి కూడా అందని ఎన్నో వైజ్ఞానికపరమైన రహస్యాలను తమలో దాచుకున్న ఆనాటి శిల్పకళావైభవానికి తార్కాణంగా నిలుస్తున్న అత్యద్భుతమైన ఆలయం యొక్క రహస్యాలను, విషయాలను, వివరాలను ఈ...
అంతుపట్టని రహస్యాల్లో ... ఆలయాలు !
భారత దేశాన్ని మిస్టరీల భూమి అని అనవచ్చు కారణం సైన్స్ కి సైతం జవాబు చెప్పలేని ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. కొంత మంది ఇక్కడ పేర్కొనబడిన ప్రదేశాలకు సంభంధించి ఎటువంటి రహస్యం లేదు అది కేవలం పురాణాల లో...
బ్రిటీష్ వారిచే నిర్మింపబడిన ఏకైక హిందూ దేవాలయం !
మనుష్యులు నిర్మించిన గోడలు కులం,మతం, ప్రాంతం. కానీ భగవంతుడు నిర్మించింది ఈ సృష్టిని అందులోని జీవుల్ని.ఆయన ఈ జీవిలో చూసేది ప్రార్ధించే గుణాన్ని, లెక్కించేది పాపపుణ్యాలను. ఆ సృష్టికర్త కులాన్ని...