వివాహానికి ఆటంకాలు ఎదురవుతున్నాయా? అయితే ఈ దేవాలయానికి వెళ్ళండి
ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశేషముంటుంది. వాటి నుంచి ఆ దేవాలయం మరియు దేవతామూర్తి ప్రసిద్ధిపొండుతారు. అదేవిధంగా వివాహం కూడా జీవితంలో అతిముఖ్యమైనది. సరైన వయస్సులో వివాహం కాకపోతే తల్లి,తండ్రి...
తాజ్ మహల్ లో ఎన్ని రహస్య గదులు ఉన్నాయో తెలుసా ...?
తాజ్ మహల్ ప్రపంచంలోని 7వింతల్లో ఇదికూడా ఒకటి.ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించిన ప్రేమమందిరం.ఇప్పుడు గొప్ప పర్యాటక ప్రదేశంగా గుర్తింపుపొందింది. అనేకమంది పర్యాటకులు విదేశాలనుంచీ కూడా తాజ్ మహల్ అందాలను...
అనంత పద్మనాభస్వామి మిస్టరీ వింటే దిమ్మతిరుగుతుంది !!
హిందూ దేవాలయాలపై టిప్పుసుల్తాన్ విచ్చల విడిగా దాడి చేస్తూ దేవాలయాల సంపదను కొల్లగొడుతుండడంతో ట్రావెన్ కో రాజులు తమ రాజ్యంలోని సంపదనంతటిని భద్రపరచటానికి దేవాలయం కింద నేలమాళిగలు కట్టించి అందులో...
వైద్యులకే సవాల్ గా వున్న మిరాకిల్ రోగం ఇక్కడ నయమవుతుంది ...
ఏదైనా రోగం వచ్చినప్పుడు సాధారణంగా డాక్టర్ దగ్గరకు వెళ్తారు.అయితే ఆ రోగం నయం కాదు అని తెలిసినతర్వాత భగవంతుణ్ణి వేడుకుంటాము. మన భారతదేశంలో దేవతలను అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజిస్తాము.ఆశ్చర్యం ఏమంటే మన...
కల్కి జన్మించబోయే ఊరి గురించి హిట్లర్ ఎందుకు వెతికాడో తెలుసా?
హిందువులు భక్తితో పూజించే విష్ణుమూర్తి వివిధ సమయాలలో ధర్మరక్షణకై 9 అవతారాలనెత్తి అసురులను వధించాడని పురాణాలు చెబుతున్నాయి.ఈ కలియుగంలో పెరిగిపోతున్న పాపాలను అంతమొందించి ధర్మసంస్థాపన చేయటానికి...
ప్రపంచంలోనే ఒకే ఒక ఇండియాలోనే ఉన్న గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి !
ప్రపంచంలో ఉన్న ఒకే ఒక శాఖాహార మొసలి గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. మామూలుగా మొసళ్ళన్నీ మాంసాహారంగానే వుంటాయి. కానీ శాఖాహారంగా వున్న మొసలి అది కూడా ఎన్నో కథలకి,మిస్టరీస్ కి నెలవైన మన భారతదేశంలోనే...
ఏపీ లో అంతుపట్టని ఆలయ రహస్యం !!
గుంటూరు దక్షిణ భారత దేశంలో గల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన నగరం. ఇది బంగాళాఖాతం సముద్రానికి సుమారుగా 60 కి. మీ. దూరంలో ఉన్నది. గుంటూరు ప్రాచీనమైన చరిత్రతో వర్ధిల్లుతుంది. కళా రంగంలోను, రాజకీయ...
పుణ్య క్షేత్రం లో సాహస స్నానం !
యమునోత్రి అనే ప్రదేశం పవిత్ర యమునా నది పుట్టిన స్థలం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3293 మీ.ల ఎత్తులో బందర్ పూంచ్ పర్వతం పై కలదు. భౌగోళికంగా చూసినట్లయితే యమునా నది చంపసర్ గ్లేసియర్ నుండి పుడుతుంది. ఈ...
శబ్దాలు వినగల కొండలు !
తమిళనాడు .. 'దేవాలయాల భూమి' గా అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అందరూ దేవాలయాలను చూడటానికి వస్తున్నారంటే .. మీరు పొరబడినట్లే! ఈ ప్రాంతంలో దేశ ప్రసిద్ధి గాంచిన ఊటీ, కొడైకెనాల్, కూనూర్ వంటి హిల్ స్టేషన్...
ఇక్కడి అమ్మవారిని కళ్లుమూసుకునే పూజించాలి!
దసరా దగ్గరకి వస్తోందంటే, అమ్మవారి ఆలయాలన్నీ కిటకిటలాడిపోతాయి. సకల సృష్టికీ మూలమైన ఆ జగదాంబను కొలుచుకునేందుకు భక్తులు ఇదే తగిన సమయంగా భావిస్తారు. అనురాగంతో లాలించినా, ఆపదలో దారి చూపించినా... ఆ...
ఆలయాల రహస్యం ... అంతా గప్చుప్ !
ఇండియా మిస్టరీల గుట్ట. ఎక్కడ ఎప్పుడూ ఏ మిస్టరీ జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు.అంతా గుప్చుప్. ఒకసారి గతాన్ని పరిశీలిస్తే చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతి, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ భారతదేశంలో పుట్టినవే....
భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆలయ శిఖరాలు ఏవో మీకు తెలుసా ?
దేవాలయాలు అనగానే గుర్తుకొచ్చేది గోపురం లేదా విమానం. వీటిని దేవుని పాదాలుగా అభివర్ణిస్తాము. దూరంగా ఉండి వీటిని నమస్కరించినా ... స్వామి పాదాలను నమస్కరించినట్లే అవుతుంది. కాబట్టే అందరికి కనబడేటట్లు...
విజయవాడ కనకదుర్గమ్మ గురించి మీకు తెలియని నిజాలు !
విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరం. కృష్ణా జిల్లా లో, కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపారకేంద్రం. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు....
ఇక్కడికి వెళితే మీ కోరికలు తీరుతాయి !!
హస్సన్ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది ? ఆ పట్టణంలో కల హసనాంబ మాత టెంపుల్ కారణంగా హస్సన్ కు ఆ పేరు వచ్చింది. ఈ టెంపుల్ హస్సన్ లో బెంగుళూరు కు 183 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే,...
తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ పురాతన నాణేలు..లోతుకు తవ్వి చూసిన వాళ్లకి దిమ్మ తిరిగే షాక్ !
రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. 1978లో హైదరాబాదు జిల్లా నుంచి విడదీసి ఏర్పాటుచేశారు.హైదరాబాదు జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉంది. హైదరాబాదు నగరమే ఈ...
ఆ నాలుగో స్తంభం విరిగితే 2018 యుగాంతమే !
యుగాంతం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రం యుగాంతం 2012. అగ్నిపర్వతాలు బద్దలవటం, భూకంపాలు, సునామీలు ... ఇలా ఎన్నో ప్రకృతి వైపరిత్యాల కారణంగా యుగాంతం అంతమవుతుందని(అవుతుందో .. లేదో ...అది...
రాజమండ్రి లో దిగనున్న యుద్ధ విమానాలు..ఎందుకో తెలిస్తే షాక్ ! అసలు రాజమండ్రి ఏమవ్వబోతుందో తెలుసా !
రాజమండ్రిగా పిలవబడుతున్న రాజమహేంద్రవరము తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరము. రాజమహేంద్రవర నగరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవర నగరానికి, ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు...
మన దేశం లోనే ఉన్నా..మనకి తెలియకుండా మరుగున పడ్డ మత్స్య రాజ్యం రహస్యాలు !
మత్స్య అంటే సంస్కృతంలో "చేప" అని అర్థం. జాతి వారు వేద భారతదేశంలోని ఇండో-ఆర్య తెగలలో ఒకటి. వేద కాలం నాటికి, వారు కురు సామ్రాజ్యమునకు దక్షిణాన ఉన్న ఒక రాజ్యం పాలించారు మరియు పాంచాల రాజ్యం నుండి...