బెంగళూరు లో ఈ దేవాలయాలను చూశారా ?
బెంగళూరు భారతదేశ ఐటి రంగానికి హృదయం వంటిది. భారతదేశ సిలికాన్ వ్యాలీ గా ఖ్యాతి గాంచిన బృహత్ బెంగళూరు ను సందర్శించే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా బెంగళూరు మరియు దాని చుట్టుప్రక్కల ప్రదేశాలను...
మహాసముంద్ పర్యాటక ప్రదేశాలు !!
ఒకప్పుడు సోమవంశీయ చక్రవర్తులచే పాలించా బడిన మహాసముంద్ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు గా వుంది. మహాసముంద్ చత్తీస్ ఘర్ లో మధ్య తూర్పు భాగంలో కలదు. ఈ ప్రాంతంలో సిర్పూర్ ప్రధాన సాంస్కృతిక కేంద్రం...
గోవా వారసత్వ ప్రదేశాలు చూసొద్దామా !!
గోవా అనగానే అందరికీ గుర్తుకొచ్చేవి సాగర తీరాలు. ఇక్కడ చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా అందరూ బీచ్ ల వద్ద ఆనందిస్తారు. నీటి క్రీడలను ఆచరిస్తారు. ఈత కూడా కొట్టుతారు. గోవా కు ప్రధాన ఆదాయ వనరు ఈ బీచులే...
అమరావతి - సన్ రైజ్ స్టేట్ నూతన రాజధాని !!
అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని (నిర్మాణ పనులు జరుగుతున్నాయి). 2014 ముందువరకు ఈ ప్రదేశం ఒక బౌద్ధ క్షేత్రం. క్రీ.శ. ఒకటవ శతాబ్దంలో గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలన కాలంలో అమరావతి రాజధానిగా...
శీర్కాళి - ప్రసిద్ధ ఆలయాలు, విశిష్టతలు !!
శీర్కాళి, తమిళనాడు లోని నాగపట్టణం జిల్లాలో బంగాళాఖాతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ హిందూ ధార్మిక ప్రాంతం. చారిత్రిక గతాన్ని కల్గిన ఒక ప్రశాంత దక్షిణ భారత పట్టణం శీర్కాళి, ప్రస్తుత ఆధునిక...
లాహౌల్ నేషనల్ పార్క్, హిమాచల్ ప్రదేశ్ !!
ఇండియా కి, టిబెట్ కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ లో లాహౌల్ వుంది. లాహౌల్, స్పితి అనే రెండు వేర్వేరు జిల్లాలు, పర్వత ప్రాంతాలు 1960లో కలపబడి లాహౌల్ & స్పితి అనే ఒకే జిల్లాగా ఏర్పడ్డాయి....
బాలాసోర్ పర్యాటక ప్రదేశాలు !!
ఒడిషా లో బాలాసోర్ జిల్లా ఒకటి. దీనిని బలేశ్వర్ జిల్లా అని కూడా అంటారు. ఒడిషా రాష్ట్ర తీరప్రాంత జిల్లాలలో ఇది ఒకటి. ఈ జిల్లా రాష్ట్ర ఉత్తర సరిహద్దులో ఉంది. ఇది పురాతన కళింగ రాజ్యంలో భాగంగా ఉంటూ...
ఇండోర్ - మధ్య ప్రదేశ్ యొక్క హృదయ భాగం !!
మధ్య ప్రదేశ్ లో ఉన్న మాల్వా పీఠభూమి పర్యాటకులకు ఆనందమయమైన ప్రాంతం. సహజసిద్దమైన ఆకర్షనలతో పోటీ పడుతున్న మానవుని చేతిలో తయారయిన ఆకర్షనలను ఇక్కడ గమనించవచ్చు. మధ్య ప్రదేశ్ యొక్క గుండెకాయ గా ఇండోర్...
'భారత నయాగరా' ఎక్కడ ఉందో తెలుసా ?
నయాగరా జలపాతం చూడాలని ఎవరికి ఉండదు !! కాకపోతే కాస్త ఖర్చు ఎక్కువ. వెళ్ళి చూసిరావాలంటే విమానంలో వెళ్ళాలి ఎంతైనా అమెరికా కదా !! అయినా ఆ జలపాతాన్ని చూస్తే అంతవరకు ఖర్చు చేసిన డబ్బు కానరాదు. ఇది నయాగరా...
ఉదయపూర్ - భారతదేశపు వెనిస్ నగరం !!
ఉదయపూర్ అంటే సిటీ ఆఫ్ సన్ రైజ్ (సూర్యాస్తమయ నగరం) మరియు సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్) అని కూడా పిలుస్తారు. స్థానికులు దీనిని 'శ్వేత నగరం' అని కూడా అంటారు. ఇది ఉదయపూర్ జిల్లా ప్రధానకేంద్రము. ఉదయపూర్...
ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్, హొరనాడు !!
హొరనాడు పట్టణం గురించి ప్రధానంగా చెప్పాలంటే అక్కడి అన్నపూర్ణేశ్వరి దేవాలయం గురించి చెప్పాలి. అంతేకాక ప్రకృతి అందాలకు పరవశం చెందేవారు, ఆ మాత యొక్క ఆశీర్వాదం కోరేవారు తమ ఇంద్రియాలను సంతుష్టి...
అంబాలా - ట్విన్ సిటీ అందాలు !!
అంబాలా హర్యానా పర్యాటక రంగంలో గుర్తింపు తెచ్చుకున్న ఒక చక్కటి ప్రదేశం. ఇది హర్యానా రాష్ట్రంలో ఒక జిల్లాగా, కంటోల్మెంట్ గా ఉన్నది. ఇక్కడ ప్రవహించే నదులలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి గంగా మరియు సింధూ...
వన్ఇండియా కూపన్లు - స్మార్ట్ దుకాణాదారులకు అల్టిమేట్ గమ్యస్థానం !!
యాత్రా ఇప్పుడు సరికొత్త రెడ్ లోగో తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ లేటెస్ట్ రెడ్ లోగో ను ఉపయోగించటానికి మీరు సిద్ధంగా ఉన్నారా ? అయితే ఆలస్యం ఎందుకు ? హోటల్ బుకింగ్స్ మీద మరియు దేశీయ విమాన...
కుద్రేముఖ్ ను పర్యాటకులు ఎందుకు ఇష్టపడతారు ??
కుద్రేముఖ్, కుద్రేముఖ్ పర్వతశ్రేణులు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో ఉన్నాయి. ఈ పర్వతాలను ఒక ప్రక్క నుండి చూస్తే అత్యంత ప్రకృతి రమణీయంగా గుఱ్ఱపు ముఖం ఆకారంగా కనిపించే కారణం చేత ఈ...
భీమవరంలో మరియు చుట్టుప్రక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు !!
LATEST: తేలు దర్గా గురించి వింటే షాక్ ! భీమవరం పశ్చిమ గోదావరిజిల్లా లో రెండవ పెద్ద పట్టణం (మొదటిది - జిల్లా కేంద్రం ఏలూరు). తూర్పు చాళుక్య రాజైన భీమ పేరుమీదుగా ఈ పట్టణానికి భీమవరం అన్న...
తిరుత్తణి - శ్రీ సుబ్రమణ్యస్వామి కోవిల్ !!
తిరుత్తణి తమిళనాడులో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దైవం కార్తికేయుడు/మురుగన్. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రమణ్యస్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల...
రామాయణంలో 'కిష్కింద' ఇదే !!
ప్రదేశం : ఆనెగుంది/ఆనెగొంది జిల్లా : కొప్పల్ ప్రధాన ఆకర్షణలు : ఆంజనేయపర్వతం - ఆంజనేయస్వామి జన్మస్థలం, పంపా నది (పంచసరోవరాలలో ఒకటి), వీరభద్రస్వామి ఆలయం, ఆనెగుంది కోట మొదలగునవి. చుట్టుప్రక్కల పర్యాటక...
భక్తుల కోర్కెలను తీర్చే పెన్న అహోబిలం స్వామి !!
పెన్న అహోబిలం, అనంతపురం జిల్లా, ఉరవకొండ కు 12 కి.మీ. ల దూరంలో, అనంతపురానికి 40 కి.మీ.దూరంలోనూ ఉన్నది. శ్రీ నరసింహస్వామి కొలువుదీరిన ప్రాచీన పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్నది. ఇక్కడ స్వామివారి పాదంక్రింద...