కనకదుర్గ గుడి, విజయవాడ !!
కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం (మొదటిది...
నల్లమల అడవిలో ... అంకాలమ్మ కోట !!
అంకాళమ్మ కోట మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న నల్లమల అడవులలో ఉంది. ఈ అటవి ప్రాంతంలో ప్రవహించే కృష్ణానది మధ్యలో ద్వీపకల్పంలా విస్తరించి ఉన్న భూభాగంలో 600 అడుగుల ఎత్తులో కొండ...
కుమారస్వామికి శివపార్వతులు ఇచ్చిన ఫలం .. పళని !!
పళని తమిళనాడు రాష్ట్రములో దిండిగల్ జిల్లాలో ఉన్నది. ఇది భారతదేశం లోని పురాతన పర్వత శ్రేణులలో భాగమైన కొండలలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం యొక్క పేరు రెండు తమిళ పదాల నుండి వచ్చింది. 'పజం'...
సత్తాల్ - సాహసికులు ఒక స్వర్గం !!
హిమాలయాల దిగువ శ్రేణి లో కల సత్తాల్ (సాత్ తాల్ = ఏడు సరస్సులు) ఒక పర్యాటక ఆకర్షణ. ఇది సముద్ర మట్టానికి 1370 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశంలో పర్యాటకులు ఏడు అందమైన సరస్సులను ఒక దానితో మరి ఒకటి...
ఈరోడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!
తమిళనాడు లోని ఈరోడ్ ఒక జిల్లాగా ఉన్నది. ఇది చెన్నై మహానగరానికి 400 కి. మీ. ల దూరంలో, కోయంబత్తూర్ కు 100 కిలోమీటర్ల దూరంలో కావేరి నది ఒడ్డున ఉన్నది. చల్లని వాతావరణం తో ప్రశాంతంగా ఉండే ఈ పర్యాటక...
గుణ - హనుమాన్ 5 శక్తులలో ఒకటి !!
మధ్య ప్రదేశ్ లోని ఈశాన్య ప్రాంతం లో మాల్వా పీఠభూమి వద్ద ఉన్న పార్వతి నది ఒడ్డున ఉన్న ప్రాంతం గుణ. జిల్లా పేరుతొనే ఉన్న నగరం ఇది. చంబల్ మరియు మాల్వా యొక్క గేట్వే గా ఈ ప్రాంతం ప్రసిద్ది. మధ్య ప్రదేశ్...
బీచుపల్లి ఆంజనేయ ఆలయ విశేషాలు !!
బీచుపల్లి, గద్వాల్ (జోగులాంబ) జిల్లా, ఇటిక్యాల మండలంలో కలదు. ఈ గ్రామము జాతీయ రహదారి 44 (పూర్వం 7వ నెంబర్ జాతీయ రహదారి) పై ఉంది. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ గ్రామములో ప్రతి 12 సంవత్సరాలకు జరిగే...
ఒకే కొండమీద వెయ్యికి పైగా దేవాలయాలు !!
పాలితానా నగరం భారత దేశం లోని గుజరాత్లో గల "భావ్నగర్ జిల్లా" లోనిది. ఇది భావ్నగర్ పట్టణానికి నైరుతి దిక్కున ఉంది. ఇది జైనుల యొక్క తీర్థయాత్రా ప్రదేశము. గుజరాత్లోని భావ్నగర్...
మధుబని - రంగురంగుల పెయింటింగ్ లకు ప్రసిద్ధి !!
మధుబని దాని అందమైన రంగురంగుల పెయింటింగ్ లకు ప్రసిద్ధి. క్రీ.శ.17 వ శతాబ్దం నుంచే ఇక్కడ చిత్రకళా ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటిని చిత్రీకరించటానికి కూరగాయలను, లాంప్ బ్లాక్ లను మరియు కాంవాస్ మరియు...
పూతరేకులు, మామిడితాండ్ర .. మన తీయని ఆత్రేయపురం !!
పూతరేకులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక మిఠాయి. పూతరేకులు చేయటం ఒక కళ. అటువంటి కళను అందిపుచ్చుకున్న తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం గురించి, అక్కడ ఉన్న ప్రధాన ఆకర్షణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం !!...
ధార్వాడ లో చూడవలసిన ప్రదేశాలు !!
కర్నాటక రాష్ట్రంలో ధార్వాడ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా కర్నాటక రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా ధార్వాడ పేడాకు (పాలతో చేసే స్వీటు) ప్రసిద్ధి. ధార్వాడ బెంగుళూరుకు...
పంచకుల - పర్యాటకులకు విశ్రాంతి కేంద్రం !!
పంచకుల అనే పేరు ఐదు నీటిపారుదల కాలువలు, పాయల నుండి పెరుగంచిందని స్థానికులు చెప్తారు. ఈ కాలువలు ఘగ్గర్ నదినుండి నీరు తీసుకుని నాద సాహిబ్, మానస దేవి వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు పంచుతారు. ఈ కాలువలు...
'దిల్ చహ్ తా హై' కోట చూసొద్దామా !!
చిన్నప్పటి నుంచి కోటల గురించి ఎన్నో కహానీలు మన పెద్దలు చెబుతుంటే విన్నాము. అందులో రాజు నివాసం ఉండేవాడని, అక్కడి నుంచే పరిపాలన సాగించేవాడని, ఎవరైనా శత్రువులు దాడిచేస్తే కోట రహస్య మార్గాలలో...
షోజా - లోయలో అందమైన ప్రదేశం !!
హిమాచల్ ప్రదేశ్ లోని సిరాజ్ లోయలో వున్న అందమైన ప్రాంతం షోజా. జలోరీ పాస్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో వుండే షోజా సముద్ర మట్టానికి 2368 మీటర్ల ఎత్తున వుంటుంది. ఇది మంచుతో కప్పబడిన హిమాలయాల అందమైన...
రాంఘర్ - రామాయణం కాలం నాటి ప్రదేశం !!
రాంఘర్ జార్ఖండ్ రాష్ట్రంలో కలదు. రాంఘర్ అనగా రాముని కోట అని అర్థం. ఇది గనులకు, పరిశ్రమలకు మరియు సంస్కృతికి కేంద్రంగా ఉన్నది. రామాయణ కాలంలో శ్రీరాముడు ఇక్కడ నివసించాడని భక్తులు విశ్వసిస్తారు....
హేవ్ లాక్ ఐలాండ్ - ఆసియా ఖండంలోనే అత్యుత్తమ బీచ్ !!
వేసవి సెలవులు వస్తే సముద్రతీర ప్రాంతాలను పర్యాటకులు కోరుకోవడం సహజం. బీచ్ ఒడ్డున కూర్చొని సముద్ర హోరులను, అలలను గమనిస్తూ అందులో దిగి ఆనందించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి !! చుట్టూ నాలుగువైపులా...
తోరన్మల్ - ఆనందం కలిగించే కొండ ప్రాంతం !!
మహారాష్ట్ర లోని నందూర్బార్ జిల్లాలో వున్న చిన్న కొండ ప్రాంతం తోరన్మల్. సాత్పురా పర్వత శ్రేణుల్లో వున్న ఈ యాత్రా స్థలం సముద్ర మట్టానికి 1150 మీటర్ల ఎత్తున వుంది. కేవలం 44 చదరపు కిలోమీటర్ల పరిధిలో...
సింహాద్రి అప్పన్న వెలసిన క్షేత్రం - సింహాచలం !!
దేశంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో అతి పాచీనమైనది విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం క్షేత్రం. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు...