సిక్కుల మందిరాలైన గురుద్వారాలను సంబోధించేటప్పుడు సాహిబ్ అనే పదం సాధారణంగా వాడతారు. దంతాన్ ఒక గ్రామము అయినా , ఆధ్యాత్మిక మరియు చారిత్రక విశేషం కలది కాబట్టి ఈ గ్రామం తో కూడా అనుసంధానించబడింది . అలాగే దంతాన్ అనే పేరు 'ధరంస్థాన్ ' అంటే ఆధ్యాత్మిక ప్రదేశం నుండి...
దెయ్యాలు, ప్రేతాలు అలాగే ఆత్మలకు దైవంగా భూతనాథ్ గా పిలువబడే మహా శివుడికి అంకితమివ్వడం వలన ఈ ఆలయానికి భూతేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. అందువల్లే, ఉత్తర భారత దేశం లో ఎక్కువగా శివుడి విగ్రహాలు కల్గిన ఆలయాలు కనబడతాయి. మనిషి చనిపోయిన తరువాత మిగిలినది వారి అత్మేనన్నది...
550 ఏళ్ళ క్రితం నిర్మించ బడిన ఈ జయంతి దేవి దేవాలయం , ఉత్తర చండీగర్ లోని హథ్నుఔర్ ప్రదేశం రాజు యొక్క కోడలు అయిన హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా రాజు యొక్క కూతురి కోరిక ప్రకారం నిర్మించ బడినది . ఈ యువరాణి విజయానికి దేవత అయిన జయంతి దేవి యొక్క గొప్ప భక్తురాలు ....
రాంరై లేదా రామ్రే అనేది జాట్స్ చేత ఆధిపత్యం చేయబడిన గ్రామం. జింద్ కి దక్షిణాన 8 కిలో మీటర్ల దూరం లో జింద్-హన్సి లో ఈ ప్రాంతం లో ఉంది. యోధుడు, శూరుడు అయిన పరశురాముడి చేత నిర్మించబడిన రామహ్రద అనే కొలను పేరుతో ఈ గ్రామం ప్రాచుర్యం పొందింది.
వామన పురాణం ప్రకారం,...
జింద్ ఒక పురాణ విశేషాలు కల ప్రదేశం . ఇక్కడి ఎన్నో నగరాలు, పట్టణాలు , గ్రామాలు పోరాణిక సంబంధాలు కలిగి ఉన్నవే . అలాంటి ఒక గ్రామమే తెహసిల్ నార్వన ప్రదేశం లో ఉన్న హన్స్దేహర్. ఇక్కడికి భగవంతుడు బ్రహ్మ కరదం రుషి యొక్క వివాహానికి తన హంస వాహనం పై వచ్చారని నమ్ముతారు ....
హర్యానా రాష్ట్రము లోని పురాతన ఆవాసాలు ఉన్న ప్రదేశం ఈ జింద్ జిల్లా. వీటి విశేషాలు,పేర్లు పురాణాలలో ప్రస్తావించబడ్డాయి . ఈ ప్రదేశం ఒక్క హిందువుల ఆధ్యాత్మిక విశేషాలు కల ప్రదేశమే కాక ముస్లింలకు కూడా ముఖ్యమైనది . అటువంటి పురాతన స్మరకాలలో ఒకటి హజ్రత్ గైబి సాహిబ్ , ఇది...
జింద్ జిల్లలో ఉన్న సఫిడాన్ తెహసిల్ హెడ్ క్వార్టర్ గా వ్యవహరిస్తోంది. జింద్ నుండి 35 కిలో మీటర్ల దూరం లో పశ్చిమ యమునా కాలువ వద్ద ఉంది. పానిపట్ - జింద్ రైల్వే దారి ద్వారా చేరుకోవచ్చు . సఫిడాన్ కూడా ఇక్కడి ఇతర నగరాల , పట్టణాల లాగా తన మూలాలు ప్రీ హిస్టారిక్ సమయానికి...
హిందూ మరియు బౌద్ధ ధృక్పదం లో 'హంస' సరస్వతీ అమ్మవారి వాహనం . హంస ఆగకుండా 7000 మైళ్ళు గొప్ప ఎత్తులలో ఎగర గలదు, అందుకే అమ్మవారు హంసను వాహనంగా ఎన్నుకున్నదని భావిస్తారు .
శీతాకాలం లో టిబెట్ లోని మానస సరోవరం లో నివసించే హంస అనేక వేల మైళ్ళు ప్రయాణించి భారత దేశం...
ఋగ్వేదం ప్రకారం, అశ్వినులు అనబడే జంట దేవతలను ఇంద్రుడు, సోముడు మరియు అగ్ని తరువాత అత్యంత ముఖ్యమైన దేవతలుగా భావిస్తారు. వీరి ప్రాముఖ్యత కి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి సత్యాన్ని సమర్ధించేవారు, అబద్దానికి పూర్తి వ్యతిరేకులు.
రెండవది, వాళ్ళు ఎప్పుడు గుర్రాలపైనే...
వరాహం అనేది సంస్కృత పదం . దాని అర్ధం 'మొగ పంది'. పురాణాల ప్రకారం భక్తులను రక్షించటానికి శ్రీ మహా విష్ణువు ధరించిన పది అవతారాల లో ఒకటి . హిరణ్యకశిపుడు భూమిని దొంగిలించి , మహా సముద్రం లో దాచినప్పుడు శ్రీ మహా విష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమి ని రక్షించాడని పురాణం ....
నిర్జన్ అనే గ్రామం లో ముంజవట తిరత్ కలదు. జింద్ నుండి 6 కిలోమీటర్ల దూరం లో ఈ ప్రాంతం ఉంది. వామన పురాణం ప్రకారం, ఈ పవిత్రమైన ప్రదేశం మహాదేవుడికి అనుసంధానమైనది. మృత్యుంజయ గా మహదేవ్ ప్రసిద్ది. అందువల్ల మహాకాళ గా కూడా పూజిస్తారు.
ఆయనకి నుదుటిపైన మూడవ కన్ను కలిగి...
యక్షులు మరియు యక్షినిలు దేవతలు మరియు దేవుళ్ళు. జైన్ మతంలో వారికి ఉన్న ప్రాముఖ్యత అమితం. జైనిసం ప్రకారం, స్వర్గం లో ని జైన తీర్ధంకరలను రక్షించటానికి ఇంద్రుని ద్వారా వీళ్ళు నియమింపబడతారు. అందుకే యక్షినిలని రక్షణ దేవతలని అంటారు. జైన్ పెయింటింగ్స్ ల లోజిన్ కి కుడి...
పొంకర్ ఖేరి గ్రామం లో ఉన్న పుష్కర జింద్ నుండి 20 కిలోమీటర్ల దూరం లో ఉంది. జమదగ్ని మరియు రేణుకల కుమారుడైన పరశురాముడి చేత ఇది స్థాపించబడింది. బ్రహ్మ సంతతికి చెందిన వంశం వీళ్ళది.
మహా విష్ణువు యొక్క ఆరవ అవతారం గా అమరత్వాన్ని పొందిన పరశురాముడిని భావిస్తారు....
'కాయ' మరియు 'శోధన' అనే రెండు పదాల కూర్పుతో ఏర్పడిన పదం 'కాయసోధన'. కాయ అంటే శరీరం. శోధన అంటే శుద్దత. ఈ కాయసోధన అనే ప్రక్రియ లో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో నిర్విషీకరణ. యోగా మరియు సహజ సిద్దమైన పద్దతులను ఈ ప్రక్రియలో వాడతారు. ప్రతి వ్యక్తి కొన్ని ప్రత్యేక...
అమూల్యమైన నల్ల రంగు రాయి అయిన సాలగ్రామం ని కలిగి ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ తీర్థ. హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాల్లో అలాగే నేపాల్లోని గండకి నదిలో అసలైన సాలగ్రామం రాళ్ళూ దొరుకుతాయి. గోళాకార ఆకారం లో ఉన్నటువంటి రాళ్ళూ అవి. ఈ రాళ్ళని పవిత్రంగా భావించి వీటితోనే దేవుళ్ళ...