భూత, ప్రేత పిశాచాలను దూరంగా ఉంచే పుణ్యక్షేత్రం ఇదే
భారత దేశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం కుల, మత, ప్రాంతం, వర్గం ప్రతిపాదికన దైవ పూజ ఉంటుంది. అంటే హిందువుల విష్ణువు, ఈశ్వరుడిని పూజిస్తే, ముస్లీంలు అల్లాను ఆరాధిస్తారు. అయితే ఈ హిందూ , ముస్లీంలు...
ముస్లీం రాజు చేత నామకరణం చేయించుకొన్న ‘నీలకంఠుడి’ క్షేత్రం
కులం, మతం అన్నవి మనం కల్పించుకొన్న కొన్ని పనికి రాని కట్టుబాట్లు మాత్రమే. ఆ దైవానికి ఈ కులం మతం పట్టింపు లేదు. ఎవరైనా సరే తాము ఆపదలో ఉన్నామని వేదనతో వేడుకుంటే వెంటనే ఆ దైవం వారికి సహాయం చేస్తాడు....
కాశీ సందర్శనం కంటే ఇక్కడ గురివిందంత పుణ్యం ఎక్కువ...నిదర్శనం ఇదిగో
జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లి అక్కడి విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణ దేవిని సందర్శించుకోవాలని ప్రతి హిందువూ కోరుకొంటాడు. ప్రళయ కాలంలో కూడా చెక్కుచెదరని ఈ కాశీ పుణ్యక్షేత్రం దర్శనం వల్ల అప్పటి వరకూ...
ఊటిలో మీరు ఈ ప్రాంతాలను ఖచ్చితంగా చూసి ఉండరు
ఊటి...వేసవి సెలవుల్లో చాలా మంది వెళ్లే ప్రముఖ పర్యాటక కేంద్రం. దక్షిణాది రాష్ట్రాల పైకి అత్యధికమంది పర్యాటకులు వెళ్లే పర్యాటక కేంద్రంగా ఊటికి పేరొంది. అక్కడి ప్రకృతి అందాలను పలకరించడానికి...
చర్మవాధులను దూరం చేసి...సంతాన ప్రాప్తిని కలిగించే ‘ఆది’రంగడు
భారత దేశంలో తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు మరే రాష్ట్రంలో కూడా మనకు కనిపించవు. అందుకే తమిళనాడును టెంపుల్ స్టేట్ అని కూడా పిలుస్తుంటారు. అప్పటి రాజుల దైవ భక్తికి, కళారాధనకు ఆ దేవాలయాలు అద్ధంపడుతాయి....
శుచిగా, శుభ్రంగా లేకపోతే ఈ క్షేత్రంలో తేనెటీగలు మీకు శత్రువులు
భారత దేశం అనేక దేవాలయాలకు నిలయం. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేతకత ఉంటుంది. ఆ ప్రత్యేకతలకు కొన్ని కథల రూపంలో ఉంటే మరికొన్ని మనకు కంటికి కూడా కనిపిస్తాయి. అయితే కంటికి కనిపించే ఆ సంఘటనలకు...
మౌంట్ అబు చుట్టు పక్కల ఉన్న పర్యాటక కేంద్రాలు ఇవే
ఎడారి రాష్ట్రంగా పేరొందిన రాజస్థాన్ లో ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబు. ఇది సిరోహి జిల్లాలో ఉంది. మౌంట్ అబు సముద్ర మట్టం నుండి 1,220 మీటర్ల ఎత్తులో ఉన్న ఆరావళి పర్వత శ్రేణిలో ఉంది. రాజస్థాన్ లోని ఏకైక...
తెలుగు రాష్ట్రంలో కూడా పండరీపురం
పాండురంగడు అన్న తక్షణం మన మదిలో మహారాష్ట్రలోని చంద్రభాగ నదీ తీరాన ఉన్న పండరీపురమే గుర్తుకు వస్తుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో కూడా పాండురంగడు స్వయంగా వెలిశాడు. అది కూడా ఒక...
ఆ బహిస్టు వల్లే కాశీ చౌడేశ్వరీ దేవి మన చెంతకు వచ్చింది రుజువు ఇదిగో
హిందూ పురాణాల ప్రకారం విశ్వంలో అత్యంత పవిత్రమైన నగరం కాశీ. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడితో పాటు విశాలక్ష్మీ వంటి దేవతలు ఎంతో మంది ఉన్నారు. అందులో చౌడేశ్వరీ దేవి కూడా ఒకరు. వీరిని దర్శించుకోవడానికి సుదూర...
వామనుడు రెండో సారి దర్శనమిచ్చిన ప్రాంతం...సందర్శనతో అనంతమైన ఐశ్వర్యం
భారత దేశంలో వామనాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో మూడు ఆలయాలు ఒక్క తమిళనాడులోనే ఉన్నాయి. అందులో ఈ వామన రూపంలో విష్ణువు రెండు సార్లు సాక్షాత్కరించిన పుణ్యక్షేత్రం తిరుక్కోవలూరు. ఇక ఇక్కడే 12 మంది...
ఈ ‘వృద్ధ’కాశీలో చనిపోతే స్వయంగా అమ్మవారే తన ఒడిలోకి తీసుకొని...
ఈ క్షేత్రంలో వ్యక్తుల చివరి ఘడియల్లో వారి తలను వృద్ధాంబిక అమ్మవారు తన ఒడిలో ఉంచుకొని చీర కొంగుతో విసురుతుండగా, వారి చెవిలో పరమేశ్వరుడు స్వయంగా మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెబుతారు. అందువల్లే ఇక్కడ...
కాకి కూడా హంసగా మారిన చోటు..సర్వపాపాలు తొలిగే ప్రాంతం..ఎన్నెన్ని వింతలో
కృష్ణానది సాగరుడిలో కలిసే ప్రాంతమే హంసల దీవి. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతాన్ని హిందువులు అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక ఇక్కడ ఉన్న సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని ఒక్క...
శివుడికే యుద్ధంలో సహాయం చేసిన ‘అమ్మ’సందర్శనతో అపార శక్తులు మీ సొంతం
తారకాసురులను సంహరించే సమయంలో సాక్షాత్తు ఆ పరమశివుడికి బాల త్రిపుర సుందరి సహాయం చేసింది. ఇందు కోసం ఓ యాగ కుండం నుంచి ఆ బాలత్రిపుర సుందరి స్వయంభువుగా ఉద్భవించింది. ఆ ఘటన జరిగిన ప్రాంతం నేడు ఓ...
సముద్ర నురుగుతో తయారైన వినాయకుడు..సందర్శిస్తే వెంటనే వివాహం
సముద్ర నురుగుతో తయారుచేసినట్లు చెప్పే వినాయక విగ్రహం ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది. ఆ విగ్రహం తమిళనాడులో శ్వేత వినాయకర్ పేరుతో పూజలు అందుకొంటూ ఉంది. ఇక్కడ విగ్రహానికి అభిషేకం చేయరు, పూలు, కుంకుమ,...
గాలిబీడు ట్రెక్ వెళ్లారా?
ఇప్పుడంతా ట్రెక్ యుగం. వీకెండ్ వచ్చిందంటేప్రకృతిలో విహరించాలని యువత తహతహ లాడుతూ ఉంటుంది. ఇందు కోసం ట్రెక్కింగ్ ను ఎంచుకొంటూ ఉంటారు. అయితే ప్రతి సారి ఒకే మార్గంలో ట్రెక్కింగ్ చేయడం అన్నా కూడా యువతకు...
మహిళలకు ‘ఆ’ సమయంలో మాత్రమే ఇక్కడ అనుమతి
భారత దేశంలోని కొన్ని దేవాలయాల్లో ఆచార వ్యవహారాలు కొంత ఆశ్చర్యాన్ని కలగిస్తాయి. అటువంటి కోవకు చెందినదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయం. పరమేశ్వరుడు, పార్వతి దేవి మూల విరాట్టులుగా పూజింప బడే ఆ...
కుంభమేళ జరిగే సమయంలో మాత్రమే ఈ దేవి దర్శనం...అందుకే
భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన నగరాల్లో నాసిక్ కూడా ఒకటి. ఈ నగరానికి రామాయణానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే ఈ నాసిక్ ఎన్ని వేల ఏళ్ల నుంచి మనుగడలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నాసిక్ చుట్టు పక్కల...
ఆ మణి ఉండటం వల్లే అక్కడ అనంత సంపద
పరమశివుడు స్వయంగా వెలిసిన 12 ప్రదేశాలు జ్యోతిర్లింగ క్షేత్రాలుగా వెలుగొందుతున్నయి. అందులో ఒక జ్యోతిర్లింగంలో ప్రతి రోజూ బంగారాన్ని సృష్టించే ఒక మణి ఉందని చెబుతారు. అందువల్లే ఆ దేవాలయంలో అనంతమైన...