భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా ఒక్కక్క దేవాలయం నిర్మాణం, ఆ దేవాలయంలోని మూలవిరాట్టు కు ప్రత్యేక పురాణ కథలు కూడా ఉంటాయి....
నాగరికతలన్నీ నదీప్రసాదాలు. జీవజలాలు సమృద్ధిగా ఉన్న ప్రతీ చోటా ఒక అవాసప్రాంతంగా అవతరించి.. ప్రాచీన సామ్రాజ్యాలకి వేదికగా నిలిచింది. మన దేశం కూడా అందుకు భిన్నం కాదు. భారతదేశంలో నదీ తీరాల్లో ఏర్పడిన...
హిందూ పురాణాలను అనుసరించి భారత దేశంలోని హిమాలయాలు ముక్కటి దేవతలకు నిలయం. అందుకే ఆ పర్వత పంక్తుల్లో భాగమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రతి కిలోమీటరుకు ఒక పుణ్యక్షేత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా చార్ దామ్...
ఈ క్షేత్రం ఓ యాగ త్రేతాగ్ని జ్వాలల్లో నుంచి ఉద్భవించింది. అందుకు ఈ క్షేత్ర సందర్శనం మోక్షమార్గానికి తొలిమెట్టుగా భావిస్తారు. ఈ క్షేత్రంలో మహావిష్ణువు ఈ భూమండలం ఉన్నత వరకూ కొలువై ఉంటాడు. ఈ విషయాన్ని...
చిన్నపిల్లలమయితే ఎంత బాగుంటుంది. ఇటువంటి ఆలోచన రాని పెద్దవారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని వారంలో ఐదు రోజులు నాలుగు గోడల మధ్య...
ఈ క్షేత్రంలో శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయం ఉంది. ఇలా శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం చాలా అరుదైన విషయం. ఇక ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్టించాడని విశ్వసిస్తారు. ఇక్కడ శని...
భారత దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాలతో పోలిస్తే ధర్మపురి నారసింహ క్షేత్రం అత్యంత పురాతన ప్రాధాన్యత కలిగినది. దీని గురించి భారత దేశంలోని అన్ని పురాణాల్లో ప్రస్తావించబడింది. ఇక్కడ గోదావరి దక్షిణ...
ఇక్కడ వేంకటేశ్వరుడు రాయితో కాకుండా ఒక చెక్కలో స్వయంభువగా కొలువై ఉన్నాడు. అసలు నారదుడే విష్ణువుకు ఇక్కడ వేంకటేశ్వరుడిగా నామకరణం చేసినట్లు చెబుతారు. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా పిలుస్తారు....
ఓ భక్తుడి తల్లిదండ్రుల సేవకు మెచ్చి మహావిష్ణువు కరిగిపోయాడు. ఆ భక్తుడి ఆదేశాలకు తలొగ్గి ఓ ఇటుక పై బాల కృష్ణుడి వలే నిలిచిపోయారు. అందుకు గుర్తుగా ఆ విగ్రహం ఎడమ చేతిలో శంఖువును చూడవచ్చు....
శ్రీరామ చంద్రుడే స్వయంగా తాను కలియుగం ప్రారంభం రోజున వేంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ ఉద్భవిస్తానని చెప్పాడు. అన్నట్లుగానే ఈ క్షేత్రంలోని వేంకటేశ్వరుడు సాలగ్రామ రూపంలో కలియుగం ప్రారంభం రోజున వెలిశాడు....
భారత దేశంలో పాములను దేవతలగా భావించి పూజించే గుణం అనాదికాలంగా వస్తోంది. ఈ పాములకు కొన్ని ప్రత్యేక దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు ఆ దేవాంశ సంభూతులుగా భావించే ఆ ఆలయాల్లోని నాగ దేవతలను పూజించడానికి...
ప్రకృతి అందాలకు కర్నాటక నెలవు. విభిన్న భౌగోళిక పరిస్థితులు కలిగిన ఈ దక్షిణాదిరాష్ట్రంలో ఒక పక్క సముద్ర తీర ప్రాంతం ఉంటే మరోవైపు ఎతైన కొండ కోనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పశ్చిమ కనుమల్లో...
ఇందుకేనేమో శివుడిని బోళా శంకరుడని అంటారు. వేశ్యాలోడుడై ఓ పూజారి కోరుకొన్నాడని శివలింగం పై ఏకంగా జటాజూటాన్నే మొలిపించాడు. ఆ జటాజూటాన్ని మనం ఇప్పటికీ ఈ క్షేత్రంలో చూడవచ్చు. అంతేకాకుండా ఓ మహర్షి...
ఆ దేవాలయానికి పురాణ ప్రాధాన్యత మాత్రమే చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఆలయానికి తలుపులు ఉండవు. కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారమైన ఆ గుడిలోని దైవానికి మంత్ర పుష్పం పేరుతో ప్రత్యేక అర్చన...
భారత దేశం ఆలయాల నిలయమన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ఆలయాల్లో కొన్ని విశిష్ట ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాల్లో ఉన్నటువంటి...
ఒకప్పుడు హిల్స్టేషన్స్ అంటే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది ఊటి, కొడైకనాల్. కానీ.. అర్బనైజేషన్ పెరిగిపోవడంతో అక్కడ కూడా పెద్దపెద్ద సిటీలు వచ్చేశాయి. దీంతో...
భారత దేశంలో సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. తీర ప్రాంతమన్న తక్షణం మనకు బీచ్ లే గుర్తుకు వస్తాయి. ఇక బీచ్ లు అంటే సముద్ర అలలతో పోటీ పడుతూ జలకాలడటం, ఇసుక తిన్నెలు ఇవే...
భారత దేశం ఆలయాల నిలయం. కొన్ని ఆలయాలు పురాణ, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగి ఉంటే మరికొన్ని ఆలయాలు అందులోని శిల్ప సంపద వల్ల ప్రపంచ వ్యాప్తంగా పేరుగడించాయి. అటువంటి కోవకు చెందినదే తమిళనాడులోని ఒక...