బ్రిటీష్ వారు తమ దేశానికి తరలించాలనుకొన్న దేవాలయం అయితే...
భారత దేశం ఆలయాల నిలయం. కొన్ని ఆలయాలు పురాణ, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగి ఉంటే మరికొన్ని ఆలయాలు అందులోని శిల్ప సంపద వల్ల ప్రపంచ వ్యాప్తంగా పేరుగడించాయి. అటువంటి కోవకు చెందినదే తమిళనాడులోని ఒక...
40 ఏళ్లకు ఒకసారి 40 రోజులు మాత్రమే దర్శనం...సందర్శనతో మోక్షం మీ సొంతం
భారత దేశంలో ఒక్కొక్క దేవాలయాలనికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేవాలయాలు అక్కడ జరిగే పూజలు, హోమాలకు ప్రఖ్యాతి చెందితే మరికొన్నింటిలో శిల్ప కళ అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా కొన్ని దేవాలయాల్లో...
అప్పుల బాధలను తొలగించే గణపతి ఉన్న పంచారామాల్లోని ఒక క్షేత్రం
హిందూ మతంలో తీర్థయాత్రల పర్యటన ఒక ప్రధాన ఘట్టం. ప్రతి హిందువూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. దీని వల్ల చేసిన పాపాలు పోతాయని నమ్మకం. ఈ నేపథ్యంలో కొన్ని తీర్థయాత్రలకు...
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జలపాతాల్లో జలకాలాడారా?
దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడే వర్షాలు మొదలయ్యాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇప్పటి వరకూ జలసవ్వడులు కరువైన...
ఔరంగజేబు నుంచి రక్షించిన ‘నల్లనయ్య’ను ద్వారక కాని ద్వారకలో దాచారు
భారత దేశాన్ని అనేకమంది పొరుగు దేశాలకు చెందిన చక్రవర్తులు పరిపాలించారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ఇక్కడి హిందూ మతం పై గౌరవం పెంచుకొని ఆలయాలను నిర్మించారు. అయితే మరికొంతమంది మాత్రం హిందూ...
దేవాలయాల రాజస రాష్ట్రం...రాజస్థాన్
రాజస్థాన్ అన్న వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఇసుక తిన్నెలతో కూడిన ఎడారి. అక్కడి ఒంటె ప్రయాణం. మరికొంతగా ఆలోచిస్తే ఆకాలంలో నిర్మించిన ప్యాలెస్ లు. అయితే రాజస్థాన్ లో దాదాపు రెండు వేల సంవత్సరాలకు...
పంచమహాపాతకాలను తొలగించే చోట ఆత్మలు కూడా పూజలు చేస్తాయి
హిందూ పురాణాల ప్రకాణం దేవాలయ దర్శనం వల్ల తెలిసీ, తెలియక చేసిన తప్పులు సమసిపోతాయాని చెబుతారు. అయితే కొన్ని పనులు వల్ల మానవుడు పాపాలను మూటగట్టుకొంటాడు. అటువంటి పాలపాలను పోగొట్టుకోవడానికి మాత్రం...
900 ఆలయాలు ఒకే పర్వతం పై, సందర్శనతో
సాధారణంగా ఒక పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం ఉంటుంది. కొన్ని క్షేత్రాల్లో మాత్రం ఒకటి కంటే ఎక్కువగా గరిష్టం అంటే పది దేవాలయాలు ఉంటాయి. అయితే భారత దేశంలోని ఒకే ఒక క్షేత్రంలో మాత్రమే ఏకంగా 900 దేవాలయాలు...
ఆకాశం నుంచి ఓం ఆకారంలో కన్పించే పుణ్యక్షేత్రం సందర్శనతో
హిందూ మతంలో ఓం అక్షరానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోని ఈ జగత్తు మొత్తం ఈ ఓం అక్షరం నుంచే ఏర్పడిందని చెబుతారు. అందువల్లే ఓం అక్షరాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. అదే విధంగా హిందూ దైవ ఆరాధనలో...
గొడ్రాళ్లకు కూడా సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించే ముక్తేశ్వర దేవాలయం
భారత దేశంలోని చాలా ఆలయాలు పురాణ ప్రాధన్యత కలిగినవే. అయితే కొన్ని దేవాలయాలు మాత్రం శిల్ప కళతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ఆ కోవకు చెందినదే ఒరిస్సాలోని ముక్తేశ్వర ఆలయం. ఇక్కడ ప్రధాన దైవాన్ని పూజిస్తే...
ఇక్కడ శివలింగం నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది, అయినా పుణ్యక్షేత్రమే
భారత దేశంలో ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడా ఉండవు. ఇందులో కొన్ని హిందూ మతంలోని శైవులు పూజిస్తే మరికొన్ని దేవాలయాలు వైష్ణవులకు అత్యంత పవిత్రమైనవి. ఈ నేపథ్యంలోనే ఆ దేవాలయాలకు సంబంధించి పురాణ కథలు కూడా...
ఈ గుహలు ప్రకృతి అందాలకు నెలవు
వానా కాలం వచ్చేసింది.. హాట్హాట్ సమ్మర్ నుంచి స్వాంతన పొందుతూ హ్యాపీగా ఒక ట్రిప్ వేయాలనుకునేవాళ్లకు ఇది సరైన సమయం. వర్షాకాలంలో హిల్స్టేషన్స్కంటే అద్భుతమైన...
అందాల లోకంలో విహరించడానికి సిద్ధమా?
భారత దేశంలో పశ్చిమకనుల వల్ల గాడ్స్ ఓన్ కంట్రిగా పేరున్న కేరళ ప్రముఖ పర్యాటక కేంద్రమన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్నటు వంటి పచ్చటి అడవులు, కాఫీ, టీ, తోటలకు తోడుడసుగంధ ద్రవ్యాల తోటల పరిమళాలు మనలను...
ఇక్కడ కూడా నాగ బంధం అందుకే రహస్యంగా నిధి అన్వేషణ
గత కొంత కాలంగా నాగబంధం, నిధి, అనంతమైన సంపద, అనంత పద్మనాభుడు అన్న పాదాలు మీడియాలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. కేరళలోని అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న నేల మాళిగల్లో ఒక ద్వారానికి నాగ బంధం...
ఇక్కడ దేవాలయాన్ని కాదు ఆ ప్రాంత మట్టిని తాకినా మోక్షమే అందుకే
చిన్నపిల్లలు దైవ స్వరూపం అంటారు. అటు వంటి దైవమే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చేసిన అల్లరికి ఆ ప్రాంతం ప్రత్యక్ష సాక్షం. చిట్టి చిట్టి పాదాలతో అడుగులు వేసినా, వెన్న దొంగిలించిన విధానాన్ని ఆ ప్రాంతం...
పౌర్ణమిరోజు శ్వేత వర్ణం, అమావాస్య రోజు నలుపు వర్ణంలోకి మారే ప్రపంచంలోని ఏకైక శివలింగం
భారత దేశంలో లక్షల సంఖ్యలో ఆలయాలు ఉన్నా ఒక్కొక్క ఆలయానిది ఒక్కొక్క విశిష్టత. ఈ విశిష్టతలకు గల కారణాలు సాంకేతికత ఇంతగా అందుబాటులోకి వచ్చిన రోజుల్లో కూడా చెప్పలేకపోతున్నాం. ఇది దైవలీలే అని ఆస్తికులు...
శత్రువుల గుండుకు ఎదురు నిల్చిన వీటి రహస్యాలు నిగూడం
సువిశాల, సుసంపన్నమైన భారత దేశాన్ని ఎంతోమంది రాజులు పాలించారు. పాలనలో భాగంగా తమ ప్రజలకు రక్షణ కల్పించడం కోసం రాజులు కోటలను నిర్మించుకొనేవారు. భారత దేశంలో ఇలా నిర్మించిన కోటల్లో దాదాపు 500...
ఇక్కడ శ్రీ కృష్ణుడికి మీసాలుంటాయి సందర్శనతో విజయం మీ చెంత
తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న ఓ పుణ్యక్షేత్రం అతి పురాతనమైనది. దాదాపు 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంతో పాటు అందులోని మూలవిరాట్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామంలో ఆ...