రూ.5.5 కోట్లు ఖర్చుచేస్తేనే ఇక్కడ పెళ్లికి అనుమతి
సాధారణంగా వివాహం పెళ్లిమంటపాలు లేదా రిసార్టుల్లో జరుగుతాయి. అయితే ఇలా నలుగురు నడిచిన దారిలో నడవడం ఇష్టం లేదనుకొనేవారి కోసం భారతీయ రైల్వే శాఖ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అదే వెడ్డింగ్ ఆన్...
ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారిని ఎలా తిడుతారో తెలుసా
సాధారణంగా ఏ పుణ్యక్షేత్రంలోనైనా, ఏ దేవాలయంలో ఉన్న దేవతనైనా పూజిస్తారు. అయితే కేరళలోని ఓ దేవాలయంలో మాత్రం తిడుతారు. ఒక్కొక్కసారి బయటికి చెప్పలేని, రాయడానికి వీలులేని పదాలు కూడా అందులో ఉంటాయి....
పక్క చూపులు చూస్తున్న ‘స్వామి’ ఉన్న క్షేత్ర సందర్శనతో మీరు అలా పిలిపించుకొంటారు
భారత దేశంలో ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క ప్రత్యేకత. ఆయా క్షేత్ర సందర్శనం వల్ల ఒక ప్రత్యేక మైన ప్రయోజనం ఉంటుంది. ఇటువంటి కోవకు చెందినదే తెలంగాణలోని ఓ ప్రముఖ దేవాలయం. ఈ దేవాలయం సందర్శన వల్ల సంతానం...
నాకు అది చేయాల్సిందేనని హఠం చేసిన ‘స్వామి’ ఏమి తింటున్నాడో తెలుసా
తమిళనాడులో అనేక దేవాలయాలు ఉండటం వల్ల ఆ రాష్ట్రాన్ని టెంపుల్ స్టేట్ అని అంటారు. అయితే అటు వంటి రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుంభకోణం చుట్టు పక్కల పురాణ ప్రాముఖ్యత కలిగిన అనేక దేవాలయాలు ఉన్నాయి....
ధైర్యవంతులకు మాత్రమే ఇక్కడ దెయ్యాలు షేక్ హాండ్ ఇస్తాయి
గోవా అంటే మనకు గర్తుకు వచ్చేది బీచ్ లు, పార్టీ, రొమాంటిక్ వాతావరణం, అర్థనగ్నంగా ఉండే విదేశీయులు ఇవే గుర్తుకు వస్తాయి. అయితే ఈ పార్టీ, బీచ్ లే కాకుండా ఇంకా అనేక ఇంట్రెస్టింగ్ స్థలాలు ఉన్నాయి. అవే...
ఇక్కడికి వెళితే మీ చేతితో పాటు దానికి పనిచెప్పకుండా ఉండలేరు
హె....అబ్బబ్బ... ఏముదిరా? ఇంకా, ఇంకా, ఇంకా.. ఇంకా కావాలని పిస్తోంది. తనివి తీరడం లేదు. అయితే అప్పడే పర్సులో డబ్బులన్నీ అయిపోయాయి. లేకుంటేనా నాతో పాటు మా ఊరికి కూడా తీసుకుపోతా. అయితే చెడిపోతుందేమో....
ఇక్కడ పడుకొంటే మీ ఇంట్లో ఆ చప్పుడు ఖచ్చితం,
ఈ పుణ్యక్షేత్రంలో ప్రసాదంగా ఇచ్చే కొడిముద్దను తిని అక్కడే పడుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంటే ఇక్కడి ఒక రోజు రాత్రి ఈ పుణ్యక్షేత్రంలో నిద్రిస్తే తమ ఇంట్లో చిట్టిపాదాలతో మహాలక్ష్మి...
అమెకు అలా స్నానం చేయించారు...సన్యాసులు మాత్రమే ఇక్కడ ఆ పనిచేయాలి
రాజస్థాన్ అన్న వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఇసుక తిన్నెలు, అందులో వయ్యారంగా నడిచే ఎడారి ఓడలు. అంతేనండి ఒంటెలు. అయితే ఆ ఎడారి రాష్ట్రంగా పేరుగాంచిన రాజస్థాన్ లో కూడా హిందువులకు అత్యంతం పవిత్రమైన...
22 ఏళ్ల వరకూ ఆ గ్రామం ‘ఆ’ కార్యానికి దూరం
సామాజిక కోణంలో వివాహమన్నది అతి ముఖ్యమైన కార్యం. అయితే ఒక గ్రామంలో దాదాపు 22 ఏళ్లపాటు ఎటువంటి వివాహం జరగనే లేదు. ఇందుకు ప్రధాన కారణం అక్కడ తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడమే...
కొత్తదంపతులూ ఇక్కడకు వెళ్లకండి...మీ సమయం అంతా అందుకే సరిపోతుంది.
వివాహం మరుపురాని ఘటన. ఈ శుభకార్యం జరిగిన తర్వాత మన జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తితో కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉంటుంది. ఆ ప్రదేశాలు రొమాంటిక్ మూడ్ ను మరింతగా పెంచేవిగా ఉండాలని ప్రతి ఒక్కరూ...
బహుశా దేవుడు కూడా ఈ రహస్యాలను ఛేదించలేడేమో?
భారత దేశంలో అనేక దేవాలయాలకు నిలయమన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత. అదే విధంగా అక్కడి ఆచారా వ్యవహారాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అందులో కొన్ని విషయాలు వేలాది...
ఇక్కడే ఆమె పిరుదులు పడ్డాయి...సందర్శనతోనే
భారత దేశం అష్టాదశ శక్తిపీఠాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కక్క క్షేత్రం ఒక్కొక్క చోట ఉంటుంది. అదే విధంగా ఒక్కక్క క్షేత్రానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ క్షేత్రంలో అమ్మవారి పిరుదులు పడ్డాయని...
బతికున్న పామును ముడుపుగా ఇస్తే ‘ఆ’ నొప్పి తగ్గిపోతుందంటా
భారత దేశంలో గరుడునకు అత్యంత తక్కువ దేవాలయాలు ఉంటాయి. అందులో గాడ్స్ ఓన్ కంట్రీగా పేర్కొనే కేరళ రాష్ట్రంలో కూడా ఒక ఒక గరుడ దేవాలయం ఉంది. ఇది దాదాపు 1800 ఏళ్ల క్రితం నాటిదిగా చెబుతుంటారు. ఇక్కడ...
శ్రీరాముడు పూజించిన చర్మరోగాలను నయం చేసే శివలింగం ఇదే
భారత దేశం పుణ్యక్షేత్రాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్నన్ని పుణ్యక్షేత్రాలు మరెక్కడా ఉండవు. ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రం అత్యంత...
ఈ చోటీ కాశీలో సర్పాలు ఇళ్లలోకి ప్రవేశించవు
లఖింపూర్ కేరి ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఈ లఖింపూర్ కేరి ఈ భూ మండలం పై ద్వాపర యుగం నుంచి మనుగడలో ఉందని చెబుతారు. ఇందుకు సంబంధించిన ఎన్నో వస్తువులు ఇక్కడ లభించాయి. అంటే ఇది పురాణ ప్రాధాన్యత కలిగిన నగరం....
ప్రళయం కూడా ఏమీ చేయలేని మహాలక్ష్మీ అమ్మవారి నగరం
ప్రళయంలో కూడా చెక్కుచెదరని రెండే రెండు నగరాలు భారత దేశంలో ఉన్నట్లు పురాణాలు చెబుతాయి. అందులో ఒకటి వారణాసి కాగా మరొకటి కొల్హాపూర్. ఇందులో వారణాసిని సాక్షాత్తు పరమశివుడు తన త్రిశూలంతో పైకి ఎత్తి...
కోరుకొన్న వాడే వరుడుగా రావాలనుకొంటున్నారా?
భారత దేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల నిలయమన్న విశయం తెలిసిందే. ఈ సువిశాల భారత దేవంలో కొన్ని చోట్ల దేవతలతో పాటు రాక్షసులను కూడా పూజిస్తారు. ఇదే కోవకు చెందినదే హిమాచల్ ప్రదేశ్ లోని హిడంబి దేవాలయం....
ఇక్కడ గుడ్డుతో కొడితేనే కోరికలు తీరేది
భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క సంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాబానగర్ సేన్ అనే దేవాలయం కూడా అదే కోవకు చెందినది. ఇక్కడ కోడిగుడ్లను...