కాల్వబుగ్గ - బుగ్గ రామేశ్వరుడు !
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి కొలిచిన భక్తుల కొంగుబంగారమై పూజలందుకుంటున్నాడు.ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే రహదరిలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ...
సుల్తాన్ కుమార్తె మనసు దోచిన కృష్ణయ్య !
మేల్కొటే (మేల్కోట) చరిత్ర సాధారణంగా ఎవరికీ అంతుపట్టదు. దీని చరిత్ర అంత సామాన్యమైనదేం కాదు. గొప్ప వైష్ణవ భక్తుడైన శ్రీ రామానుజాచార్య తో ఈ ప్రదేశం ముడిపడి ఉంది. ఇక్కడే భగవాన్ రామానుజాచార్యులు...
గణపతిపూలే - 'భారతదేశ కరేబియన్' !
భారతదేశ కరేబియన్ ద్వీపం గా పేరుగాంచిన గణపతి పూలే ను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాలి. ఇది కొంకణ్ తీరాన గల మనోహరమైన ఓడరేవు. ఈ ప్రాంతం ముంబైకు 375 కిలోమీటర్ల దూరంలో రత్నగిరి జిల్లాలో ఉంది....
సాత్నా - వరాహమూర్తి ఒంటినిండా దేవతలే !
సాత్నా మధ్య ప్రదేశ్ లోని ఒక ఆసక్తికరమైన నగరం. ఈ నగరం భారతదేశ ప్రాచీన వైభవానికి గుండె వంటిది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖజురహో దేవాలయాలు ఈ నగరానికి సమీపంలో ఉన్నాయి. సిమెంట్ కర్మాగారాలు, డోలమైట్,...
మద్యం మాన్పించే ఉంతకల్లు పాండురంగ స్వామి !
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవి గా, 'వికటకవి' గా ఖ్యాతికెక్కిన తెనాలి రామకృషుడు పాండురంగ భక్తుడు. ఈయన పాండురంగ మహాత్మ్యము గురించి కావ్యాలను వ్రాసాడు. ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడనటువంటి వర్ణనలు, పదాలు...
బెంగళూరు లో ప్రసిద్ధిచెందిన గ్యాలరీలు !
బెంగళూరు .. పర్యాటకులకు పరిచయం అక్కర్లేని నగరం. సాఫ్ట్ వేర్ హబ్ గా, సిలికాన్ వాలీ గా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు మహానగరంలో పర్యాటకుల మనసులను ఆకర్షించటానికి ఎన్నో సైట్ సీఇంగ్...
ఘటోత్కచుని ఆశ్రమమే ... చిత్రదుర్గ !
కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతమే చిత్రదుర్గ. విజయనగర రాజుల కాలంలో, నాయక వంశీయుల కాలంలో దీని వైభోగం వర్ణించహటానికి వీలుకానంతగా ఉండేది. బళ్లారికి 125...
తీరితే తిరుపతి ... తీరకపోతే మన్యంకొండ !
శ్రీ వేంకటేశ్వరుడు తన భక్తులను దుష్టుల నుండి కాపాడటం కోసం ... వారి పాపాలను హరించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కొన్ని పవిత్ర ప్రదేశాలలో వెలుస్తుంటాడు. అలాంటి ప్రదేశాలలో ఒకటి 'మన్యంకొండ'....
దక్షిణ పూరీ క్షేత్రం - వడాలి, కృష్ణా జిల్లా !
పూరీ వెళ్లి ఆ జగన్నాథస్వామి ని దర్శించుకోలేనివారు ... ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా ముదినేపల్లి మండల కేంద్రంలోని వడాలి గ్రామంలో గల జగన్నాథస్వామి ని దర్శించుకోవచ్చు. దీనికి గల మరోపేరు 'దక్షిణ పూరీ'....
తీర్థన్ వాలీ - 'సీక్రెట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్' !
భారతదేశంలో మీరు ఎన్నో ప్రదేశాలను చూసి ఉంటారు అవునా ? కానీ వాటిలో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలను చూడటానికి మాత్రమే ఎక్కువ మంది దేశ, విదేశీ పర్యాటకులు మొగ్గుచూపుతుంటారు. ఇండియాలో కేవలం అవే కాదండీ ..!...
పితోర్ గర్ .. భారతదేశంలో మరో కాశ్మీరం !
అక్కడికి వెళితే ఉదయం వేళ ధగధగ మెరిసే హిమాలయ పర్వతాలు కనువిందుచేస్తాయి. చుట్టూ కనుచూపు మేరలో విస్తరించి ఉన్న పచ్చదనం మనసును ఆహ్లాదపరుస్తుంది. చరిత్రకు సాక్షంగా నిలిచిన కోట... వీర సైనికులకు నివాళిగా...
వన్ ఇండియా ప్రీ - దివాళి ఆఫర్లు !
వన్ ఇండియా కూపన్ల విభాగంలో లభ్యమవుతున్న ప్రీ- దివాళి ట్రావెల్ ఒప్పందాలను మరియు కాష్ బ్యాక్ ఆఫర్లను ఇప్పుడే కైవసం చేసుకోండి. ఏంటీ ? దివాళి ఇంకా రానేలేదు కదా ? అప్పుడే ఈ అఫర్లేంటి అని...
ఫలోదీ - ఆకర్షించే వారసత్వ కట్టడాలు !
'ఉప్పు నగరం' గా పిలువబడే రాజస్థాన్ లోని జోధ్పూర్ జిల్లాలో వున్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఫలోదీ. ఈ పట్టణం బంగారు నగరం గా పిలిచే జైసల్మేర్ కు సూర్య నగరం గా పిలిచే జోధ్పూర్ కు మధ్యలో థార్ ఎడారి లో...
బందీపుర్ - మరుపురాని అరణ్య యాత్ర !
భారతదేశంలో పులులు అధికంగా ఆవాసం ఉండే ప్రదేశాలలో బందీపుర్ అటవీ ప్రాంతం ఒకటి. దీనిలో షుమారుగా 70 పులుల వరకు ఉంటాయని అంచనా. ఈ అటవీ ప్రాంతంలో మైసూర్ కు 80 కి.మీ. దూరంలో మరియు బెంగుళూరుకు 220 కి. మీ....
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ మహత్యం !
తెలంగాణలో పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఒకటి. కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కి.మీ.లు దూరమున ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయము. ఇది జిల్లాలో...
సకల దేవుళ్ళు కొలువైన క్షేత్రం .. సురేంద్రపురి !
మీరెప్పుడైనా సంపూర్ణ భారతదేశ యాత్రకు వెళ్ళారా ? వెళ్లకపోతే ... తప్పక వెళ్ళిరండి. హైదరాబాద్ నుండి కేవలం 58 కిలోమీటర్ల దూరంలో,యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో సురేంద్రపురి...
ప్రకృతి అందాల .. దేవచర్ల !
చుట్టూ కొండలు.. దుర్భేద్యమైన అడవులు.. పై నుండి జాలువారే అద్భుత నీటి పరవళ్లు.. ఆ పరవళ్లు శివలింగాన్ని అభిషేకించే అద్భుత దృశ్యాలు.. ఎప్పుడు చూడగలం చెప్పండీ.. ! మనసును కట్టిపడేసే ఇటువంటి ప్రకృతి...
అలంగుడి - గురుగ్రహానికి అంకితం చేసిన ఊరు !
అలంగుడి - తమిళనాడు లోని తిరువరూర్ జిల్లాలో ఉన్న అందమైన గ్రామం. ఇది మన్నార్గుడికి సమీపంలోని కుంబకోణం నుండి షుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలంగుడికి సమీపంలో ఉన్న ప్రధాన నగరం కుంబకోణం. ఇది...