టిప్పు ట్రయాంగిల్ : టిప్పు సుల్తాన్ ప్రధాన కట్టడాలు !
ఆధునిక ప్రపంచంలో రాచరికం పాలనకు చాలా దేశాలు చరమగీతం పాడాయి. అయినప్పటికీ కొన్ని దేశాల్లో( బ్రిటీష్, సౌది అరేబియా, బ్రూనై, జపాన్ మొదలైన దేశాల్లో) ఈ తరహా పాలన అమలులో ఉన్నది. మన దేశం ఇప్పుడైతే...
ట్రెక్కింగ్ లేదా హిల్ స్టేషన్ కు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారా ?
మీరేమైనా ఈ వారంతం ట్రెక్కింగ్ కై బయలుదేరుతున్నారా ? లేదా లాంగ్ హాలిడేస్ కదా అని మనాలి లాంటి హిల్ స్టేషన్ లను ప్లాన్ చేసుకుంటున్నారా ? అయితే డెనిమ్ వేర్ దుస్తులు మీకు తప్పక ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ...
పురాతన గోవా - ఆకర్షణీయ ప్రదేశాలు !
వెల్హా గోవా అంటే మీకు అర్థం కాదు గానీ సింపుల్ గా పురాతన గోవా అని పిలుస్తాను లెండి. అప్పట్లో పోర్చుగీసు వారు గోవా ను ఆక్రమించుకొని పరిపాలించేటప్పుడు ఈ పురాతన గోవా రాజధానిగా ఉండేది. స్థానికులు ఈ...
జగాద్రి - దేవాలయాల నగరం !
పర్యాటకులకు జగాద్రి ధార్మిక అనుభవాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. హర్యానా రాష్ట్రంలోని జగాద్రి పట్టణం ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన హరిద్వార్ కు 100 కి. మీ ల దూరంలో, రిషికేశ్ కు 121 కి మీ ల దూరంలో మరియు...
రోహతాస్ - చరిత్రను గుర్తుకు తెచ్చే ప్రదేశం !
రోహతాస్ పట్టణం ప్రాచీనమైనది. మౌర్యుల కాలంలో (క్రీ.పూ. 1000 ఆ మధ్య కాలంలో) ఈ ప్రదేశం మగధ సామ్రాజ్యంలో ( ప్రస్తుత బిహార్) భాగంగా ఉండేది. ఈ ప్రదేశంలో మగధ రాజ్యం ఎలా ఉండేదో, వారి పరిపాలన ఎలా సాగేదో...
అద్భుత ఆలయ సముదాయం - దేవిపురం !
వైజాగ్ నగరానికి సరిగ్గా 30 కి. మీ ల దూరంలో, చుట్టూ పచ్చదనంతో విరాజిల్లుతున్న 'దేవిపురం' ఒక గొప్ప ఆలయాల సముదాయం. శ్రీ చక్ర మహాయంత్ర ఆలయం గా ఖ్యాతికెక్కిన ఈ ఆలయ సముదాయం హిందూ మతానికి సంబంధించిన శక్తీ...
నాగాలాండ్ పర్వత ప్రదేశం - కిఫిరే !
నాగాలాండ్ .. ఈశాన్య భారతాన గల ఒక చిన్న పర్వత రాష్ట్రం. ఇక్కడి ప్రజలు స్వతహాగా నెమ్మది స్వభావులు. వీరిలో చాలామంది వ్యవసాయదారులు. ఈ భూమి ఎంతో అందమైన ప్రదేశాలను , ఆసక్తికర చారిత్రక అంశాలను, అరుదైన...
పీర్ మేడ్ - కొండ చరియల ఆనందాలు !
కేరళ లోని కొట్టాయం కు 70 కి. మీ ల దూరంలోని పీర్ మేడ్ పట్టణం కేరళ హిల్ స్టేషన్ లలో ఒకటి. పర్యాటకులకు కావలసిన ట్రెక్కింగ్ మార్గాలు, సుందర ప్రకృతి దృశ్యాలు, చల్లని శృంగార భరిత వాతావరణం, పరిమళించే...
దేవరాయదుర్గ - అడవులు, ఆలయాలతో నిండిన హిల్ స్టేషన్ !
కర్నాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి 70 కి.మీ ల దూరంలో, తుముకూరు జిల్లాలో ఉన్న హిల్ స్టేషన్ దేవరాయనదుర్గ. ఈ ప్రాంతం అంతా బండరాళ్ళతో, చుట్టూ అందమైన కొండలతో, దట్టమైన అడవులతో మరియు ఆలయాలతో చూడటానికి...
షోఘి - సహజ సౌందర్యానికి ప్రసిద్ధి !
షోఘి .. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా జిల్లా కు చెందిన పట్టణం. పర్వత కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం దాని సహజ సౌందర్యానికి, అక్కడ తయారయ్యే జ్యూస్ లకి, సిరప్పులకి పేరుగాంచినది. సముద్ర...
థామస్ కుక్ ... ఆఫర్లే .. ఆఫర్లే !
థామస్ కుక్ ఎన్నడూ లేనివిధంగా ఈ యేడు మే 2016 లో ఉత్తమ, వైవిధ్య భరితమైన కూపన్ లను, డిస్కౌంట్ లను అందిస్తున్నది. మీరు ఇవన్నీ కైవసం చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే కింద ఉన్న డిస్కౌంట్, క్యాష్ బ్యాక్...
కదిలే లింగమయ్య ... చూసొద్దాం పదండి !
చాలా మంది హిందువులు శివలింగాలను దర్శించుకుంటుంటారు, పూజలు చేస్తుంటారు. ఇది చాలా కాలం నుండి వస్తున్న ప్రాచీన ఆచారమే. శివలింగం శివున్ని సూచించే ఒక పవిత్ర చిహ్నం. శివం అంటే శుభప్రథం అని, లింగం అంటే...
మీరు చూడని మదురై ... పురాతన చిత్రాలలో !
మదురై .. దక్షిణ తమిళనాడు రాష్ట్రంలో అతి పెద్ద నగరం. నగరానికి ఆనుకొని వైగై నది ప్రవహిస్తూ ఉంటుంది. మనం తరచూ కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు అని వింటుంటాం. ఆ మధుర మీనాక్షీ దేవియే ఇక్కడ...
బాంధవ్ ఘర్ - పాండవులు వేటాడిన ప్రాంతం !
పులులకు దేశంలో ఎన్ని స్థావరాలు ఉన్నప్పటికీ, బాంధవ్ ఘర్ నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్) వాటన్నింటికంటే ప్రత్యేకమైనది. ఒకసారి చరిత్ర లోకి తొంగి చూస్తే .. రేవా మహారాజా యొక్క వేట ప్రాంతం ఈ బాంధవ్ ఘర్....
వంకనేర్ - మంత్ర ముగ్ధులను చేసే ఆకర్షణ !
వంకనేర్ ... గుజరాత్ రాష్రంలోని రాచరిక పట్టణం. ఒకప్పుడు దీనిని 'ఝూలా' రాజపుత్రులు పాలించేవారు. వంకనేర్ ప్రదేశం మహారాణా అమరసింహ జి కాలంలో బాగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఈయన అప్పటివరకున్న...
హేమిస్ - దక్షిణ ఆసియా అతిపెద్ద నేషనల్ పార్క్ !
ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకోనేవారికి ఎంతో అనువైనది ... హేమిస్. ఈ గ్రామం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లెహ్ నుండి 40 కి.మీ. ల దూరంలో కలదు. మీకు తెలిసే ఉంటుంది గ్రామం అంటే ఏంటో. చూడవలసిన ప్రదేశాలు...
'టెర్రకోట' ఆలయాల నిలయం - బిష్ణుపూర్ !
బిష్ణుపూర్ ... టెర్రకోట ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. మట్టి, ఇటుక, సున్నపురాయి ని ఉపయోగించి నిర్మించిన ఈ ఆలయాలు క్రీ.శ. 17- 18 వ శతాబ్దం నాటివని ఆర్కియాలాజికల్ డిపార్టుమెంటు వారి అంచనా. బిష్ణుపూర్,...
జగన్నాథ ఆలయం - ఆసక్తికర విషయాలు !
దేశంలో పూరీ కి విశిష్టమైన ప్రాముఖ్యత ఉన్నది కారణం అక్కడున్న జగన్నాథుని ఆలయం. ఈ ఆలయం ఎప్పటిదో ... ఎప్పుడు వెలసిందో ఖచ్చితమైన ఆధారాలు లేవు. తొలుత దీన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు నిర్మించారని కొంతమంది...