గణేష్ ఆలయం, రతానంద లోని జోధ్పూర్ నగరం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయంలో శివ పుత్రుడైన వినాయకుని విగ్రహం ఉంది. పురాణాల ప్రకారం, ఒక గురువు రతానంద కొండపై దేవుని భారీవిగ్రహాన్ని చూశారు. ఈ విగ్రహ౦ ఎత్తు 8 అడుగులు, వెడల్పులు 5 అడుగులు. ఈ విగ్రహం కనిపించిన చోటే గణేష్ ఆలయం నిర్మించారు. దేవుడిని ప్రార్ధించడం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications