Search
  • Follow NativePlanet
Share

మన ఇండియాలో భారతీయులతో పాటు, విదేశీయులు కూడా అమితంగా ఇష్టపడుతున్న టాప్ 12 ప్రదేశాలు

మన ఇండియాలో భారతీయులతో పాటు, విదేశీయులు కూడా అమితంగా ఇష్టపడుతున్న టాప్ 12 ప్రదేశాలు

మన భారత దేశం అనేక పర్యాటక ప్రదేశాలకు నెలవు. భారతదేశం పర్యాటక ప్రదేశాల సమాహారం. దేశంలో చూడటానికి ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి తరచూ వేలల్లో, సీజన్ లలో అయితే లక్షల్లో పర్యాటకులు...
శివుడిని పెళ్ళిచేసుకోవడానికి పరితపించి, చివరికి కన్యగా మిగిలిపోయి, కన్యాకుమారిగా మారింది

శివుడిని పెళ్ళిచేసుకోవడానికి పరితపించి, చివరికి కన్యగా మిగిలిపోయి, కన్యాకుమారిగా మారింది

ఆధ్యాత్మికతకు, చారిత్రక కట్టడాలకు మన ఇండియా ప్రసిద్ది. ఉత్తర భారత దేవంలో హిమాలయాలు మంచుతో మంత్రముగ్ధుల్ని చేస్తే దక్షిణాన కన్యాకుమారి సముద్రపు అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. తమిళనాడు...
భూమిపై స్వర్గం అనేది వుంటే అది ఇక్కడే..పుల్వామా

భూమిపై స్వర్గం అనేది వుంటే అది ఇక్కడే..పుల్వామా

హిమాలయాల ఒడిలో కల జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం దేశ వ్యాప్తంగా నే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా దానికి గల అందమైన దృశ్యాలకు, ఆహ్లాదకర వాతావరణానికి పేరు గాంచినది. జమ్మూ & కాశ్మీర్ ప్రక్రుతి సౌందర్యానికి...
పెళ్లికాని వారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీవేంకటేశ్వరున్ని దర్శిస్తే వెంటనే పెళ్లి జరగుతుంది

పెళ్లికాని వారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీవేంకటేశ్వరున్ని దర్శిస్తే వెంటనే పెళ్లి జరగుతుంది

తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలోని ఆలయాల్లో శ్రీనివాస మంగాపుర ఆలయం ఒకటి. ఆధ్యాత్మిక పరంగా భక్తులు తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రాల్లో శ్రీనివాస మంగాపురం ఒకటి. ఈ శ్రీనివాస మంగాపురలో స్వామి...
శ్రీకాకుళంలోని ఎండల మల్లికార్జున స్వామిని దర్శిస్తే సర్వ రోగాలు సమసిపోతాయి...

శ్రీకాకుళంలోని ఎండల మల్లికార్జున స్వామిని దర్శిస్తే సర్వ రోగాలు సమసిపోతాయి...

అరుదైన చారిత్రక సంఘటనలకు, ఆధ్యాత్మిక విగ్రహాలకు నెలవు తెలుగునేల. ప్రాచీనకాలం నాటి శివలింగాలన్నీ చిన్నగానే ఉండేవి. అవన్నీ స్వయంభూ లింగాలు కూడా. అయితే స్వయంభూ శివలింగాలలో అతిపెద్దది ఒకటి శ్రీకాకుళం...
 కళ్లను మిరుమిట్లుగొలిపే అందాలకు నిదర్శనం రాన్ ఆఫ్ కచ్

కళ్లను మిరుమిట్లుగొలిపే అందాలకు నిదర్శనం రాన్ ఆఫ్ కచ్

భౌగోళిక పరంగా విభిన్న సంస్కృతులు కలిగిన గుజరాత్ రాష్ట్రం ఇండియాకు పడమటి భాగంలో ఉంది. సింధు నాగరికతకు ఈ ప్రదేశం పెట్టింది పేరు. మన భారత చరిత్రలో పూర్తి భాగం ఒక సాంస్కృతిక మరియు వాణిజ్య కేంద్రంగా...
ఇక్కడ అమ్మవారిని, స్వామివార్లను తులసి దళాలతో సేవిస్తే ఐశ్వర్యవృద్ది కలిగి, కోర్కెలు సిద్ధిస్తాయి

ఇక్కడ అమ్మవారిని, స్వామివార్లను తులసి దళాలతో సేవిస్తే ఐశ్వర్యవృద్ది కలిగి, కోర్కెలు సిద్ధిస్తాయి

అనన్యసామాన్యమైన భక్తితో సాక్షాత్తూ శ్రీరంగనాథుని మెప్పించి, ఆయననే పతిగా పొందింది గోదాదేవి. పన్నిద్దరాళ్వారులలో తండ్రితో సమానంగా తాను కూడా ఒక ఆళ్వార్‌గా గణుతికెక్కిన గోదాదేవి కొలువుతీరిన...
బ్రిటిష్ కాలం నాటి సొగసైన భవనాలు లక్నోలో చూసి తరించాల్సిందే...

బ్రిటిష్ కాలం నాటి సొగసైన భవనాలు లక్నోలో చూసి తరించాల్సిందే...

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్కోకు ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఎంతో ఉంది. దేశంలోనే కాదు విదేశాల నుండి కూడా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి విహారానికి వస్తుంటారు. అందుకే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం...
బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశంలో 10వ శతాబ్దం కాలం నాటి అత్యంత అపురూపమైన సూర్యుని సరస్సు(సూరజ్ కుండ్)

బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశంలో 10వ శతాబ్దం కాలం నాటి అత్యంత అపురూపమైన సూర్యుని సరస్సు(సూరజ్ కుండ్)

మన భారత దేశంలో ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి హర్యానా. భారత దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. 1966 లో పంజాబ్ నుండి వేరుపడి ఈ రాష్ట్రం ఏర్పడింది. తూర్పున ఉత్తర...
అక్కడరోజురోజుకు పెరుగుతున్నవినాయకున్నిదర్శించి అప్పాలుసమర్పిస్తే ఎలాంటికోరికలైనా చిటికెలో తీరిపోతాయి

అక్కడరోజురోజుకు పెరుగుతున్నవినాయకున్నిదర్శించి అప్పాలుసమర్పిస్తే ఎలాంటికోరికలైనా చిటికెలో తీరిపోతాయి

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకంలో శ్రీ వరసిద్ది వినాయకుని గురించి తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అక్కడి గణపయ్య విగ్రహం నానాటికీ పెరిగిపోతోందని స్థానికులు చెబుతారు....
ఒక కన్య అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలసిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం-పెనుగొండ

ఒక కన్య అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలసిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం-పెనుగొండ

దేవతల లోకకళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుదని చెబుతుంటారు. అలాంటి వాటిలో 'శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి'...
తంజావూరులో ప్రపంచ ప్రసిద్దిగాంచిన బృహదీశ్వర ఆలయంతో పాటు చూడాల్సిన మరికొన్ని అద్భుత ప్రదేశాలు

తంజావూరులో ప్రపంచ ప్రసిద్దిగాంచిన బృహదీశ్వర ఆలయంతో పాటు చూడాల్సిన మరికొన్ని అద్భుత ప్రదేశాలు

తంజావూరులో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ పెద్ద రాష్ట్రం. అయితే పర్యాటకులను ఆకర్షిచే విషయంలో మాత్రం ముందు ఉంటుంది. చెన్నై నుంచి సుమారు...
ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఒక విచిత్రమై శివ స్వరూపం దర్శిస్తే..

ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఒక విచిత్రమై శివ స్వరూపం దర్శిస్తే..

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాళహిస్తి మండలంలో రేణి గుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖీ నది తీరంలో గుడిమల్లం గ్రామంలో ఒకటవ శాతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ...
వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యం అమరావతి, ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు ఇవే..

వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యం అమరావతి, ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు ఇవే..

దక్షిణ భారతదేశంలో గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం అమరావతి. ఈ ప్రదేశంలో ఉన్న బౌద్ధరామాలు , అమరేశ్వర టెంపుల్ కారణంగా ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. స్వయంభవుగా వెలసిన...
తిరుపతిలోని గోవిందరాజస్వామి వారిని దర్శిస్తే తప్పక సంతానం కలుగుతుంది..

తిరుపతిలోని గోవిందరాజస్వామి వారిని దర్శిస్తే తప్పక సంతానం కలుగుతుంది..

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఒక ప్రసిద్ది చెందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. భారతదేశంలోనే పవిత్ర యాత్రా స్థలాల్లో ఒకటిగా అలరారుతోంది. అయితే మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు కేవలం ఏడుకొండలపై వెలసిన శ్రీ...
 రామ బాణం ఆకారంలో వెలసిన రామనారాయణ ఆలయం చూపరులను కట్టిపడేస్తోంది..

రామ బాణం ఆకారంలో వెలసిన రామనారాయణ ఆలయం చూపరులను కట్టిపడేస్తోంది..

భారత దేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు వంటిది. ఎందుకంటే దేశం మొత్తంలో అనేక దేవాలయాలు, చారిత్రక కట్టడాలకు నిలయం. వాటిలో రామాలయాలు మనదేశంలో చాలానే ఉన్నాయి. ఎంతో విశిష్టత కలిగిన రామ మందిరాలలో భద్రాచలం...
మన దేశంలో అద్భుతమైన చారిత్రాత్మక కట్టడం కుతుబ్ మీనార్ వెనుక అసలు రహస్యం

మన దేశంలో అద్భుతమైన చారిత్రాత్మక కట్టడం కుతుబ్ మీనార్ వెనుక అసలు రహస్యం

ఢిల్లీ సుప్రసిద్ధ ఆకర్షణల్లో కుతుబ్ మినార్ ఒకటి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇటుకల మినార్ ఇది. ఇండో ఇస్లామిక్ నిర్మాణాలకు ఒక అపురూపమైన ఉదాహరణ. ఈ కుతుబ్ మినార్ ఢిల్లీలో మెహ్రౌలీ వద్ద గల కుతుబ్...
వీరుల శౌర్య ప్రతాపాలకు పుట్టినిల్లు బొబ్బిలిలో కొలువైన వేణుగోపాల స్వామి

వీరుల శౌర్య ప్రతాపాలకు పుట్టినిల్లు బొబ్బిలిలో కొలువైన వేణుగోపాల స్వామి

మన ఇండియాలో మరెక్కడా లేని అరుదైన దేవాలయాలు ఉత్తరాంధ్రలోని శ్రీకాకులం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో కొలువుదీరాయి. అరసవల్లిలోని ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు, శ్రీకూర్మంలో వెలసి...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+