శ్రీ శివశక్తుల సమైక్య తేజం శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం-పళని దర్శిస్తే ఆ ఆరోగ్య సమస్యలన్నీ మాయం
దక్షిణ భారతం దేశంలో నెలకొని ఉన్నశ్రీ సుబ్రమణ్యస్వామి వారి ఆరు ప్రధాన క్షేత్రాలలో పళని క్షేత్రం ఒకటి. ఈ ఆరింటిలో మూడవదిగా ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రం ఆరోగ్యానికి మరియు ఆధ్యాత్మిక శోభకు నిలయంగా...
ఔరంగ జేబును గఢ గఢలాడించిన ధ్యానాంజనేయ స్వామిని దర్శిస్తే సకల శుభాలు, సంతానం కలుగుతుంది
హైదరాబాద్ లో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి కర్మన్ ఘాట్ ఆలయం. సామాన్య శకం 1143 ప్రాంతంలో గోల్కొండను పాలించే రెండవ ప్రతాప రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్లు ఆలయ చరిత్ర చెబుతున్నది. అతిపురాతన కట్టడంగా...
తమిళనాడులో ఘనంగా సంక్రాంతి వేడుకలు-జల్లికట్టు జోరు..చూడాల్సిందే
సంక్రాంతి అనగానే తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పండుగ, ఇంటి నిండా బందువులో, లోగిళ్ళలో రంగు రంగుల రంగ వల్లలు, గొబ్బెమ్మలు, ఇంటి ముంగిట హరిదాసులు కీర్తనలు, బుడుబుడకల గోలతో ఎంతో సందడిగా జరిగే సంక్రాంతి...
లైఫ్ లో ఒక్కసారైనా అరకు లోయ అందాలు+ బెలూన్ ఫెస్టివల్ చూడాల్సిందే..
శీతాకాలంలో అరక అందాలు చూడాల్సిందే. ముఖ్యంగా జనవరిలో మూడు రోజుల సంక్రాంతి పండుగ తర్వాత మరో మూడు రోజుల పండగ అరకులో జరుగుతుంది. ఆ పండుగ ఏంటో తెలుసా? బెలూన్ ఫెస్టివల్ . హాట్ బెలూన్ లేదా ప్యారచూట్ గా...
సంక్రాంతి సంబరాల్లో కోట్లు కొల్లగొట్టాలంటే గోదావరి వెళ్ళాల్సిందే.!
తెలుగువారికి అన్ని పండగల కంటే మకర సంక్రాంతి చాలా పెద్ద పండుగ. సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంటను లక్ష్మీ రూపంలో ఇంటికి తెచ్చుకునే పండగ. రైతులు ఆనందోత్సవాలతో జరుపుకునే పండగ. ఈ పండగను మన తెలుగు...
శ్రీవారి ఆనంద నిలయంలో శ్రీవారితో పాటు మరో నలుగురు, ఆ నలుగురు ఎవరు?
{image-07-1430972542-1-1547037051.jpg telugu.nativeplanet.com} అనంత చరిత్ర దాగి ఉన్న శ్రీవారి ఆనంద నిలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభుగా , సాలిగ్రామ శిలా మూర్తిగా ఆవిర్భవించి నిలిచిన ప్రాంతం...
మైసూర్ లో మైసూర్ ప్యాలెస్ తో పాటు ఈ అందమై ప్రదేశాలు చూడటం మర్చిపోకండి!
హెరిటేజ్ సిటి ఆఫ్ ఇండియా మరియు కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కర్ణాటకలో మైసూర్ ముడొవ అతిపెద్ద నగరం. కర్ణాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధాని. సౌత్ ఇండియాలో సుసంపన్న రాచరిక ప్రాధాన్యతలున్న పట్టణం. అందుకే ఈ...
అక్కడ ఆలయంలో రాత్రివేళ శివుడికి స్త్రీ అలంకారం చేస్తారు, ఎందుకో తెలుసా?
శ్రీకృష్ణుడితో రాసలీల కోసం గోపిక అవతారమెత్తిన శివుడు! గోపేశ్వర మహదేవ్ ఆలయం గురించి మీరు విన్నారా? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్త్రీ రూపం దాల్చిన ప్రదేశం గోపేశ్వర మహదేవ్. నేడు బృదావనంగా పిలవబడుతున్న...
బెంగళూరు చుట్టూ అత్యంత ఆకర్షణీయంగా ఉన్న టూరిస్ట్ ప్లేసులు ఇవే...
కర్ణాటక రాష్ట్ర రాజధాని, ఐటి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలవబడుతున్న బెంగళూరు, ఇండియాలోనే అత్యంత వేగవంతంగా అభివ్రుద్ది చెందుతున్న అతి పెద్ద నగరాల్లో రెండవదిగా ప్రసిద్ది చెందినది. గ్రీన్ సిటిగా పేరు...
హైదరాబాద్ లో ఉండి ఈ ఫేమస్ టెంపుల్ చూడకపోతే ఎలా..?
తెలంగాణ ప్రాతం డెక్కన పీటభూమిపై ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణీయ ప్రదేశాలు, వారసత్వపు ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు మరియు పురాతన ఆలయాలున్నాయి. తెలంగాణాలో అత్యంత ప్రసిద్ది...
సంక్రాంతి సంబరాలు చూసొద్దాం పదండి..పదండి..
ఇక వారం రోజుల్లో సంక్రాతి సలవులు వచ్చేస్తున్నాయ్. పల్లెలకు వెళ్ళే వారు పల్లెకు వెళతారు. పతంగులు(గాలిపటాలు )ఎగరేసేవారు..గాల్లో తేలిపోతుంటారు. మకర సంక్రాంతి హిందువుల పండగ కావడం వల్ల మన భారత దేశంలో...
ఈ సాక్షి గణపతి లేదా వ్రాతపతిని దర్శిస్తే గొప్ప విద్యావంతులవుతారు
మన భారత దేశంలో ప్రసిద్ది చెందిన గణపతి ఆలయాల్లో ఒకటి సాక్షి గణపతి ఆలయం. ఈ ఆలయం శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీశైలంలో ప్రధాన దేవాలయం మల్లికార్జున స్వామి. అయితే ఈ ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల...
బంగారు గనులు తవ్విన ప్రదేశం ఇది, ఇప్పటికీ బంగారం కోసం...
కోలార్: ఇండియాలో గోల్డెన్ సిటీగా పిలవబడుతున్నది. కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లా ఉంది. ఈ ప్రదేశం గోల్డ్ మైనింగ్ కు చాలా ప్రసిద్ది. కోలార్ సిల్క్, పాలు, మామిడిపండ్లు మరియు బంగారానికి ప్రసిద్ది....
రామాయణానికి కేరాఫ్ అడ్రస్.. గ్రేప్ సిటీగా ప్రకృతి సంపదకు లోటులేదు..
సంవత్సరంలో ఒక్కసారైనా షిరిడీ దర్శించాలని కోరుకునే పర్యాటకులెందరో. ఎందుకంటే సాయినాధునిపై ఉండే భక్తిభావం, శిరిడి ప్రకృతి అందాలు మనస్సును కట్టిపడేస్తాయి. షిరిడీ దర్శించే వారు మార్గంలో నాసిక్ మరో...
ఒక్క ఇంటికి కూడా తలుపులే లేని అద్భుతమైన గ్రామం..!
మీరు శిరిడి సాయి బాబా దర్శనానికి వెళుతున్నారా? అయితే మీరు తప్పనిసరిగా శిరిడికి దగ్గరలో ఉన్న శని శింగనూర్ దర్శించడం మర్చిపోకండి. శని శింగనూర్ చాలా మంది యాత్రికులకు, పర్యాటకులకు తెలియకపోవచ్చు. కానీ...
హనీమూన్ కు సరసమైన ప్రదేశం-ప్రకృతి సౌందర్యానికి సొంతం కేరళ
కేరళ పేరు వినగాని పర్యాటకానికి మారు పేరు అని గుర్తు వస్తుంది. పచ్చటి ప్రక్రుతి కొబ్బరి తోటలు, తాటి చెట్లతో నిండుగా కనిపించే బీచ్ లు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, అనేక దేవాలయాలు,...
సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని అభిషేకించే ఆలయ రహస్యాలు
గవి గంగాదేవి ఆలయం కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులో గవి పురంలో ఉన్నది. బెంగళూరు నగర నిర్మాత కెంప గౌడ, గవి గంగాదేశ్వర గుహాలయం నిర్మించాడు. గుడిలో ప్రధాన దైవం శివభగవానుడు. ఇందులో అరుదుగా కనిపించే,...
వివాహా ఆలస్యానికి, నాగదోష పరిష్కారినికి ఈ ఆలయదర్శనం శ్రేయస్కరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో చల్లపల్లి నుండి 5 కిమీ దూరంలో వున్న మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామిదేవాలయం నాగదోష పరిహార పూజలకు పేరుగాంచిన ప్రదేశం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా...