తమిళనాడులో తప్పక చూడాల్సిన మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్
భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ పెద్ద రాష్ట్రం.కానీ పర్యాటకులను ఆకర్షిచే విషయంలో మాత్రం ముందుటుంది. తమిళనాడు రాష్ట్రం దేవాలయాలకు పుట్టినిల్లు. అలా వెంటనే గుర్తొచ్చే...
కళ్ళముందు ఒక అద్భుత ప్రపంచం కి‘రాక్’గార్డెన్: జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే !
చండీగఢ్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది అమృత్ సర్. అమృత్ సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ . అమృత్ సర్ కు వెళితే వాఘా బార్డర్ కూడా చూడవచ్చు. ఇది అమృత్ సర్...
పౌర్ణమి రాత్రి శ్రీరామ తీర్థంలో స్నానమాచరిస్తే పాప పరిహారం అవుతుంది
శ్రీమన్నారాయణుడి అవతారాల్లో రామ, కృష్ణావతారాలు ప్రత్యేకం. విష్ణుమూర్తి ధర్మ రక్షణ కోసం రామావతారం ఎత్తాడు. త్రేతాయుగంలో ధర్మరక్షణ చేసిన రాముడే, ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించాడు. ధర్మమార్గాన్ని...
మనస్సు దోచే ఊటీ అందాలు - సందర్శనలో చూడాల్సిన అద్భుత స్థలాలు
తమిళనాడులో నీలగిరి పర్వతాలలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం ఊటి. ఎటు చూసినా పచ్చదనం మంత్రముగ్ధులను చేస్తాయి. సుందరమైన హిల్ స్టేషన్ కు రారాజు వంటిది ఊటి. ఊటిని ఉదక మండలం అనే పేరుతో కూడా...
మన ఇండియాలో ప్రసిద్ది చెందిన 12 జ్యోతిర్లింగాలు, వాటి పేర్లు, ప్రదేశాలు
భారత దేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. ఆది దేవుడు, శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, భోళాశంకరుడు ఇలా వివిధ రకాల పేర్లుతో ఆ పరమశివున్ని పిలుచుకుంటారు. అయితే పూజలు...
భీముని పాద జలపాతం విక్షీంచడానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి
పర్యాటకులకు స్వర్గధామం వరంగల్ జిల్లా. స్మార్ట్ సిటిగా ఎంపికైన వరంగల్ త్వరలో దేశంలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా నిలవనుంది. చాలా మంది పర్యాటకులకు ఈ ప్రదేశం గురించి తెలియకపోయినా, ప్రచారం లేకపోయినా...
క్షణ కాలంలో వరాన్ని ప్రసాదించే ముక్తీశ్వరుడుని దర్శిస్తే మీ కోరికలు నెరవేరుతాయి
లోక కల్యాణం కొరకు ఆ పరమేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొలువైన ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'ముక్తేశ్వరం'...
పహల్గాం..మన ఇండియాలోనే మినీ స్విట్జర్లాండ్ చుట్టొద్దామా!?
ఎత్తైన పైన్ వృక్షాలు, ముట్టుకుంటే నరాలు జివ్వుమనే చన్నీటితో పరవళ్లు తొక్కుతున్న నదీ జలపాతాలు...ఆకుపచ్చని మైదానాలు...హిమాలయాల చెంతన కనిపించే ఈ సౌందర్య దృశ్యం ఇండియన్ స్టేట్ ఆఫ్ జమ్ము &...
చండ,ముండ అనే ఇద్దరు రాక్షసులను సంహారించిన దుర్గా పరమేశ్వరి ఆలయం
కేరళలోని మల్లం దుర్గా పరమేశ్వరి దేవాలయం చాలా ప్రసిద్ద చెందినది. ఈ ఆలయంలో ములియార్ గ్రామం , బోవికనం సమీపంలో కాసరగాడ్ జిల్లా, కేరళలో ఉంది. ఈ దుర్గా పరమేశ్వరి ఆలయం వంద సంవత్సరాల పురాతన చరిత్ర...
భక్తుల పాపాలను హరించే శ్రీకాకుళేశ్వరస్వామిగా శ్రీమహావిష్ణువు కొలువుదీరిన క్షేత్రం
శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం చాలా చరిత్ర గలది. ఈ ఆలయం కృష్ణాజిల్లాలోని ఘంటసాల మండలంలో శ్రీకాకుల గ్రామంలో కృష్ణా నదీ తీరంలో ఉంది. ఈ ఆలయం ప్రసిద్ది చెందిన 108 పుణ్యక్షేత్రాలతో ఇది 57వదిగా చెబుతారు. ఈ...
మదురై మీనాక్షి అమ్మను దర్శించి, ఈ ప్రదేశాలు చూడకపోతే చాలా మిస్ అవుతారు..
భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ పెద్ద రాష్ట్రం. భారతదేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన నగరం. ఈ నగరం పర్యాటకులను ఆకర్షిచే విషయంలో మాత్రం ముందుటుంది. మధురైని తరచుగా ది...
తాజ్ మహాల్ కు ధీటుగా అలరారుతున్న అపురూప నిర్మాణం ‘దిల్ వారా’ శిల్పలావణ్యం అదరహో..
పర్యాటకులకు రాజస్థాన్ పర్యటన ఒక స్వర్గధామం. రాచరికపు ఠీవిని కళ్ళముందుంచే కోటలు, కనువిందు చేసే అద్భుత నిర్మాణాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. మార్బల్ నిర్మాణాలు ఎక్కువగా కనబడుతాయి. మహోన్నతమైన కోటల్లో...
చాళుక్యులచే విశేషంగా నిర్మిపంబడిన రాజరాజేశ్వర స్వామి ఆలయం
కరీం నగర్ జిల్లాలో ఉన్న వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందినది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. ఇక్కడ...
స్వయంగా శివపార్వతులు విచ్చేసిన ఈ ప్రదేశంలో పుణ్యస్నానాలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి
కైలాసకోన అసల పేరు కైలాసనాథకో. కొండపై నుండి జాలువారే జలపాతం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఎత్తైన కొండపై నుండి రకరకాల ఔషధ వృక్షాల వేర్లను తాకుతూ సుమారు వంద అడుగుల పై నుండి దూకే ఈ జలపాతం నీటిలో భక్తులు...
సకల సిద్ధులను ప్రసాదించు తల్లి సిద్ధిధాత్రి ఆలయం దర్శించండి
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోక కల్యాణం కోసం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది సర్వస్వరూపాలను ధరించి అసుర సంహారం చేస్తూ వచ్చింది. సాధుజనుల జీవితం ప్రశాంతంగా కొనసాగడానికిగాను వారికి రక్షణగా అనేక...
హనీమూన్ ఎగ్జైటింగ్ గా ఎంజాయ్ చేయాలనుకునే వారు తప్పకుండా ఇండియాలో ఈ ప్రదేశాలకు వెళ్ళొచ్చు
హనీమూన్..కొత్తగా పెళ్లై ప్రతీ జంటకీ ఒక కళ. ఎన్ని టూర్లు వెళ్లినా కూడా హనీమూన్ విశేషాలను మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటారు. చాలా మంది నవ దంపతులు ముందుగా ఆలోచించేది హానీమూన్ గురించే! ఎక్కడికి వెళ్తే...
పాతాళ వినాయకుడి దర్శించుకుంటే సర్వం శుభకరం..అన్నీవిజయాలే!
దక్షిణ భారత దేశంలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉండే పుణ్య క్షేత్రాల్లో శ్రీకాళహస్తి అత్యంత ప్రసిద్ది చెందిన క్షేత్రం. రాహు కేతు పూజల జరిగే ఈ క్షేత్రంలో చాలా మందికి తెలయని మరో రహస్యం పాతాళ గణపతి ఆలయం...
మదిని పరవశింప చేసే మంగళూరు సౌందర్య సోయగాలు..
కర్ణాటక ముఖద్వారంగా మంగుళూరు పట్టణాన్ని పేర్కొంటారు. ఎంతో అద్బుతమైన సౌందర్య కల కలిగిన నగరం. మంగళూరు నగరానికి ఒక ప్రక్క అరేబియా మహాసముద్రం, మరోప్రక్క పశ్చిమ కనుమలు ఈ నగరానికి ఎంతో వన్నె తెచ్చాయి....