మన తెలుగు రాష్ట్రాల్లోనే ఖజానా ఎక్కడవుందో తెలిస్తే షాక్ అవుతారు !
మన హిందూదేవాలయాల్లో కొన్నింటికి వేలసంవత్సరాల చరిత్ర వుంది. ఆనాడు నిర్మించిన దేవాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగివున్నాయి.అయితే ఇలా నిర్మించినవాటిలో రాక్షసగుళ్ళుకూడా వున్నాయని మీకు తెలుసా? అసలు...
మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు
ద్వారవతి గా సంస్కృత సాహిత్యంలో పేరుగాంచిన ద్వారక భారతీయ అతి ప్రాచీన ఏడు నగరాలలో ఒకటి. ఇది భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం. "చార్ ధాం" (నాలుగు ముఖ్య పవిత్ర స్థలాలు ) లో ఒకటి గా ను "సప్త పురిస్"(ఏడూ...
మిస్టరీలకు సాక్షి ... దౌలతాబాద్ కోట !
పంచక్కి ఒక సాంకేతిక పరిజ్ఞానానికి సాక్షి, అంతేకాక రాముడు తన ప్రయాణ కాలంలో గడిపిన ప్రదేశం రాంటెక్ మరియు దౌలతాబాద్ కోట రహస్యాలు, కైలాశుని ఆలయం వంటి ప్రధాన ఆకర్షణల గురించి ఒక లుక్ వేద్దాం పదండి!! మీరు...
భూమిలోపల 10 కి మీ వరకు గుహ..ఆ గుహలో బయటపడ్డ వింత వింత పాత్రలు !
బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి...
ఈ లింగాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు సమస్త పీడలు నశిస్తాయి ! ఆదిశివలింగం ఎక్కడ ఉందో తెలుసా ?
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిగురించి విన్నప్పుడల్లా అక్కడి తిరుపతి గురించి అక్కడ ఏడుకొండలపై వేంచేసిన వేంకటేశ్వరుని ఆలయమే గుర్తుకు వస్తుంది. భక్తులు కూడా అక్కడ వేంకటేశ్వరుని దర్శించుకునుటకే ఎక్కువగా...
తిరుమల వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల...
వింతగా మారిన చంద్రగిరి కోట రహస్యం..రాణి మహల్ రహస్యం ? అక్కడ గుర్రాలకోసం !
చంద్రగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన మండలము. 1640లో కట్టబడిన కోట ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములో వుండిన మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. అర్ధ చంద్రాకారంగా...
ఆదోని కోట లో చక్రవ్యూహం..12 కోటల మధ్యలో ఉన్న రహస్యం మీకు తెలిస్తే షాక్ అవుతారు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ నగరం వైశాల్యంలో పెద్దది, అతి పెద్ద జనాభా కల నగరం. 1953 నుండి 1956 వరకు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. కర్నూలు నగరం హంద్రి నది, తుంగభద్రా నదుల...
పెళ్ళికి ముందే గర్భం దాల్చి... అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్ అవుతారు!
బే ఆఫ్ బెంగాల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నగరం దక్షిణ భారత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. హైదరాబాద్ నగరానికి కి ఆగ్నేయంలో సుమారు 266 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. 2012 లో గుంటూరు...
త్రిభుజాకారంలో శివ లింగం ఉన్న ఒకే ఒక్క ఆలయం !
కేధార్ నాథ్ లో వున్న ఆకర్షణీయఅంశాలు మనం ఇప్పుడు ఈ వ్యాసంలో తెలుసుకుందాం. హిందూసనాతనధర్మ ముఖ్య గురువు పిన్నవయస్కుడైన విశ్వ విఖ్యాత అద్వైతసిద్ధాంతకర్తఆది శంకరాచార్య తన 32వ యేట ప్రాణాలు వదిలిన అత్యంత...
భయం భయంగా సమాధులలో సందర్శన !!
దిగువ పేర్కొనే ప్రదేశాలు ఒక్కసారి పరిశీలిస్తే, అసలైన యుద్ధాలు ఎపుడు ఎక్కడ జరిగాయి, ఆ ప్రదేశాల చరిత్ర ఏమిటి అనేవి మీకు ఒక అవగాహన వస్తుంది. పర్యటించ దగిన ఇండియా లోని కొన్ని యుద్ధ భూములను చూడండి....
అతిశక్తివంతమైన నాగ దోష పరిహారం గుడి !
ఈ వ్యాసంలో మనం కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామి వారి విశిష్టత, ఆయన యొక్క మహిమలగురించి తెలుసుకుందాం. కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామిగుడిలో నాగ దేవత ఎప్పుడూ కొలువైవుంటుందిఅని ప్రగాఢ విశ్వాసం. నాగదేవత పరిహారం...
గిన్నిస్ బుక్ లో అనంతపురం ! ఎందుకు ?
అనంతపూర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా. రాయలసీమలో అంతర్భాగం గా ఉన్న ఈ జిల్లా ఆసక్తి రేకెత్తించే చారిత్రక ప్రదేశాల నిలయం. అనంతపురం జిల్లాలోని ప్రతి ఊరు ప్రతి రాయి దేనిని కదల్చినా రాయలవారి...
సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు - 12 దేవాలయాల మిస్టరీ !
ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.అలాంటి మిస్టరీస్ ఇప్పటివరకూ...
భూమిని తవ్వుతుంటే వందల్లో బయటకొస్తున్న అస్థిపంజరాలు..ఎవరివో తెలుసుకున్న సైంటిస్ట్ కు
ఈ వ్యాసంలో మనం తెలుసుకునే విషయం రూప్కుండ్. రూప్కుండ్ సరస్సును అస్థిపంజర సరస్సు అని కూడా అంటారు. రూప్కుండ్ అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక మంచు సరస్సు, సరస్సు...
గుహలో దాగి వున్న కైలాసం - శివుని మహాద్బుతలింగం
యానాలోని అసాధారణ కొండ ప్రాంతాలు యాత్రికులను, ప్రకృతి ప్రియులను, ట్రెక్కర్లను విశేషంగా ఆకర్షిస్తాయి. పడమటి కనుమలలోని సహ్యాద్రి పర్వత శ్రేణులలోని ఈ ఈ చిన్న గ్రామంలో కల ఈ రాతి నిర్మాణాలు యానా కు...
చరిత్రలో ఊహించని సంఘటనలు : కౌరవుల పక్షాన యుద్ధం చేసిన పురాతన ఆంధ్ర ప్రజలు !
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. అసలు ఆంధ్ర ప్రదేశ్ గురించి 10మనం తెలుసుకోవలసిన విషయాలగురించి మనం ఈ వ్యాసంద్వారా తెలుసుకుందాం....
మన దేశంలోని మిస్టీరియస్ జలాశయం !
ఫ్రెండ్స్ మన దేశంలో ఒక మిస్టీరియస్ జలాశయం వుంది. అది చూట్టానికి నార్మల్ గానే వుంటుంది.కానీ ఆసియాఖండంలో ఏవైనా నేచురల్ డిజాస్టర్స్ జరిగే ముందు ఈ జలాశయంలోని నీరు వాటంతటవే పెరిగిపోతాయి. దాంతో ఎపుడైతే...