వేలన్ కన్ని - అద్భుతాలు జరిగిన భూమి !!
తమిళనాడు కోరమండల్ కోస్తా తీరంలో కల వేలన్ కన్ని ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడకు అన్ని మతాల ప్రజలు అన్ని ప్రాంతాలనుండి వస్తారు. నాగపట్టినం జిల్లలో కల వేలన్ కన్నిలో వర్జిన్ మేరీ గుడి కలదు. ఈ పుణ్య...
అనంత వాసుదేవ ఆలయం, భువనేశ్వర్ !!
భువనేశ్వర్ ఒడిశా రాష్ట్ర రాజధాని. ఈ ప్రదేశాన్ని 'భారతదేశం యొక్క ఆలయాల నగరం' గా పిలుస్తారు. సుమారు మూడువేల సంవత్సరాల క్రితం నాడే ఈ పట్టణం ఏర్పడి ఉండవచ్చని కధనం. భువనేశ్వర్ భూభాగం రెండు వేల కంటే...
బీదర్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!
బీదర్ ... కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లాలలో ఇది ఒకటి. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్...
అద్భుతం ... జలకంఠేశ్వరాలయం !!
వేలూరు కోటలో ఉన్న జలకంఠేశ్వరాలయం అతి పురాతనమైనది మరియు అందమైనది. అంతకన్న ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ ఆలయ ఆవరణలో ఉన్న కళ్యాణ మండపం. చూపరులను మంత్ర ముగ్ధులను చేయగల విన్యాసము విజయనగర శిల్ప కళలో ఉంది....
ఎర్ర కోట గురించి ఈ నిజాలు మీకు తెలుసా ?
ఎర్ర కోట ఢిల్లీలో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనముగా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే...
తిరుపతి లో ఉన్న ఏకైక శివాలయం ఇదొక్కటే !!
తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో...
మలై మహదేశ్వర స్వామి ఆలయం, చామరాజనగర్ !!
మలై మహదేశ్వర కొండల సందర్శనలో అందమైన శివ భగవానుడి దేవాలయం పెద్ద ఆకర్షణ. ఈ ప్రాంతాన్ని ప్రకృతి ప్రియులు కూడా తప్పక చూడవలసినదే. అద్భుతమైన ఈ దేవాలయ కట్టడం దట్టమైన అడవుల సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంత...
శివనేరి ఫోర్ట్ - ఛత్రపతి శివాజీ జన్మస్థలం !!
చారిత్రక ప్రదేశాలు, వాటి నేపథ్యం గురించి తెలుసుకోవాలనే ఆతృత పర్యాటకులకు ఉండటం సహజం. అలాంటి ప్రదేశాల్లో ఒకటి జున్నార్. ఈ ప్రదేశాన్ని చూస్తే నాటి చరిత్ర గుర్తుకురావటం ఖాయం. ఇక్కడే మరాఠా చక్రవర్తి...
తీర్థయాత్ర : మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయం !!
శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని ప్రాచీన దేవాలయం. సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినదిగా భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభ్యం...
రామనాథస్వామి ఆలయం, రామేశ్వరం !!
రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు,...
మేక్మైట్రిప్ 90% క్యాష్ బ్యాక్ ఆఫర్లు ... త్వరపడండి !!
మీరు ఈ ఫిబ్రవరిలో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నారా ? అయితే మేక్మైట్రిప్ ను సందర్శించండి. ఆశ్చర్యపరిచే డిస్కౌంట్ లు, మైమరిపించే ఎన్నో ఆఫర్లను కైవసం చేసుకోండి. ఒకేసారి 90% వరకు హోటళ్ళ బుకింగ్స్...
జైసల్మేర్ ఎడారి పండగ చూసొద్దామా !!
ఒకనాటి భారతదేశ నిర్మాణ కళాచాతుర్యానికి నిలువెత్తు నిదర్శనం ... రాజస్థాన్ లోని జైసల్మేర్. ఇది థార్ ఎడారి భూభాగంలో ముప్పైమూడు వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నది. ఈ జిల్లా భారత్ -...
భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామి ఆలయం, నెల్లూరు !!
గొలగమూడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక పుణ్య క్షేత్రము. ఇది నెల్లూరు నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఇక్కడ కొలువైవున్న దైవము. ఇక్కడ వెంకయ్య అనే...
దంతేవాడ దంతేశ్వరి దేవాలయం !!
దంతేశ్వరి దేవాలయం దంతేశ్వరి దేవత కొలువున్న దేవాలయం. ఇది భారతదేశంలోని 52 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని చాళుక్య రాజులచే నిర్మించబడినది. ఇది...
మచిలీపట్నం - పర్యాటక ప్రదేశాలు !!
మచిలీపట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో కలదు. ఈ ప్రదేశం తీరప్రాంతానికి దగ్గరగా ఉన్నది కనుక 'పట్నం' అన్న పేరు వచ్చింది. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, నిజాంపట్నం మొదలగు పేర్లు...
హటకేశ్వరం ఆలయం, శ్రీశైలం !!
హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైలమల్లిఖార్జున దేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది. ఈ పరిసరాలలోని శ్రీ...
యానాం - పర్యాటక ప్రదేశాలు !!
యానాం, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతములోని ఒక జిల్లా మరియు ఆ జిల్లా యొక్క ముఖ్య పట్టణము. ఈ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో 30 చ.కి.మీ.ల విస్తీర్ణములో ఉంటుంది. 1954 లో ఫ్రాన్స్...
మంత్రముగ్దులను చేసే ఫలక్నుమా ప్యాలెస్ అందాలు !!
తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ఫలక్నుమా ప్యాలెస్ ఉత్తమమైన భవనాల్లో ఒకటి. ఇది హైదరాబాద్ రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందినది, తరువాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్నుమాలో 32 ఎకరాల (13...