దాదాపు వేయి సంవత్సరాల క్రితం నాటి రహస్య గుహలా ! ఇదేదో చూడాల్సిందే !
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జంగ్లీ మహరాజ్ రోడ్ మార్గంలో పటలేశ్వర్ గుహాలయం ఉన్నది. ఇది 1400 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయ గొప్పతనం ఏమిటంటే, ఆలయాన్ని ఒక పెద్ద రాయిని ఒలిచి నిర్మించినారు. ఇక్కడకు...
భైరవకోన గురించి మీకు తెలియని ఎన్నో నిజాలు !
మైదుకూరు పట్టణానికి 30 కి.మీ. దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో భైరవకోన వుంది. ఈ ప్రాంతాన్ని భైరేణి లేదా భైరవకోన అంటారు. శివరాత్రికి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో...
ఔత్సాహికుల కోసం ఇండియా ట్రెక్కింగ్ గైడ్!
సాధారణంగా మనలో చాలామందికి ట్రెక్కింగ్ అంటే భయం దీనిని నిపుణులు మాత్రమే చేస్తారు అనే అభిప్రాయం వుంది. ట్రెక్కింగ్ వివిధ స్థాయిలలో వుంటుంది. ఎక్కువ ఎత్తులో వుండేవి మరియు సులభంగా వుండేవి. భారతదేశంలో...
సాహస క్రీడల అభిమానులు మెచ్చే మధుగిరి కోటకు వెళ్లి చూసొద్దామా !
"రాజులు పోయినా, రాజ్యాలు పోయినా..." వారికి గుర్తుగా ఉన్న కోటలు మాత్రం మిగిలే ఉంది. మధుగిరి అంటే తేనె కొండ అని అర్ధం. ఇక్కడి అనుభవం తేనె అంత మధురంగా వుంటుంది. ఇక్కడ కల ఏక రాయి ఆసియ లో పెద్దది,...
1000 ఏళ్ల కాలం నాటి శివాలయమా? అయితే చూడాల్సిందే!
LATEST: మహేంద్ర సింగ్ ధోని బాల్యం గడిచిన ప్రదేశం ఎక్కడో మీకు తెలుసా? దేనుపురీశ్వరర్ ఆలయం చెన్నై సమీపంలో మదంపాక్కంలో ఉంది. ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవంగా పూజలందుకుంటున్నాడు. దేనుపురీశ్వరర్...
మనకు తెలియని రహస్య పురాణ ప్రదేశాలు
ఆలంపూర్ నల్లమల కొండల పాదాల వద్ద ప్రవహిస్తుంది. ఇక్కడ కృష్ణ, తుంగభద్ర నదులు సంగమిస్తూ ప్రవహించటం వల్ల దీనిని దక్షిణ కాశి అని కూడా అంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు 27 కిలో మీటర్ల దూరంలో...
వేసవి సెలవులకి ఛలో ఢిల్లీ
పిల్లలకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. హాయిగా ఎంజాయ్ చేస్తూ హాలిడేస్ లో అన్నీ మర్చిపోయి ఎక్కడికైనా విహారయాత్ర వెళ్ళాలని వుంది కదూ ! మరెందుకాలస్యం మీరు మీ పిల్లలు సెలవులు చక్కగా ఎంజాయ్ చేయటానికి...
ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంచే.. ఉబ్బలమడుగు
ఉబ్బల మడుగు జలపాతం ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా లో బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలో సిద్ధుల కోన అనే అడవిలో ఉంది. ఇది శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా...
మేజిక్ కొలనుల రహస్యం - నాగలాపురం ట్రెక్ !
భారతదేశం యొక్క తూర్పు కనుమలలో ఒక అందమైన ట్రెక్కింగ్ బాట నాగలాపురం. ఇవి భారతదేశం యొక్క తూర్పు తీరంలో తూర్పు కనుమలలో గల చెదురుమదురు పర్వత శ్రేణులుగా వున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్,...
బంగారు పద్మంలో అవతరించిన శ్రీపద్మావతి దేవి మరియు లక్ష్మీ దేవి ఒక్కరేనా !
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుజిల్లాలోని అలిమేలు మంగాపురం తిరుపతి దగ్గరలో గల పుణ్యక్షేత్రం. దీనినే తిరుచానూరు అని కూడా అంటారు. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించాలనుకుని విష్ణుమూర్తి వక్షస్థలాన్ని...
పేదల ఊటీ ఎక్కడుందో మీకు తెలుసా..
శ్రీకాకుళాన్ని ఒకప్పుడు "సికాకుళం" అని పిలిచేవారు. దీనిని "పేదల ఊటీ" అని కూడా పిలుస్తారు. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ లోని ఒక జిల్లా. బంగాళాఖాతం ఒడ్డున కలదు. శ్రీకాకుళంలో అనేక ఆలయాలు కలవు. అంతేకాకుండా...
హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ సందర్శనం
అసఫ్ జహిల అధికార నివాస స్థలమైన చౌమహల్లా పాలస్ హైదరాబాద్ నిజాములకి చెందినది. పెర్షియన్ పదాలయిన చహార్ మరియు మహాలట్ నుండి చౌమోహోల్ల పాలస్ పేరు వచ్చింది. వీటి అర్ధం నాలుగు పాలస్ లు అని అర్ధం. షాహ అఫ్...
మహారాష్ట్రలోని ఈ మూడు ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి పాపపరిహారం చేసుకోండి
LATEST: భారతదేశంలో పచ్చదనంతో కూడిన పరిశుభ్రమైన పది పచ్చని నగరాలు ఏవేవో మీకు తెలుసా ? పంఢరాపురాన్ని మహారాష్ట్రీయులు దక్షిణకాశీగా పిలుస్తారు. ఇక్కడి స్వామి వారిని విఠోభా, పాండు రంగ, పంఢరానాధ్,...
అంగ్లేయుల అందమైన విహార కేంద్రం మామండూరు
మామండూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన ఒక గ్రామం. మామండూరు ప్రాంతం తిరుపతికి 24 కిలోమీటర్ల దూరంలో వున్నది. మామండూరు ప్రాంతం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అడవిలో విహరించడానికి,...
అమర్ కంటక్ జన్మస్థానమైన పాపాలను తొలగించే నర్మదా నది
నర్మదానది అత్యంత పవిత్రమైన నది. గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదులను కలిపి త్రివేణి సంగమం అంటారు. త్రి అనగా మూడు, వేణి అనగా సంగమం. ఈ నదులలో జీవితంలో ఒక్కసారైనా స్నానం చేస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది....
లొంక శ్రీ సప్త ముఖ ఆంజనేయ స్వామి దేవాలయం విశిష్టత
తెలంగాణారాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో స్వయంభుగా వెలసిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ గల ప్రతి పుణ్యక్షేత్రమూ ఎంతో మహిమగలది. ఇందులో ముఖ్యమైన దేవాలయాలు అనంతగిరి, రాకంచర్ల, దామ గుండం, భైరవ...
రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం గండికోట
కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం గండికోట. రాయలసీమ జిల్లాలలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం గండికోట. ఈ ప్రాంతంలో ఉన్న ఎర్రమల కొండలనే గండికోట కొండలని అంటారు. పర్వత...
మధ్యయుగాల కళావైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే పర్యాటకకేంద్రం సిద్ధవటం
కడప జిల్లాలోని సిద్ధవటంలో ఉన్న కోట ఆ కాలంనాటి చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచినది ఈ కోట. ఇటువంటి ప్రాముఖ్యత కల్గిన ఈ కోటను మీకూ దర్శించాలని వుంది...