ప్రసిద్దమైన కామాఖ్య ఆలయాన్ని సందర్శించకపొతే గువహతి పర్యాటకం అసంపూర్ణం గా మిగులుతుంది. హిందూమత ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం ఇది. అందుకే ఇది హిందువుల పుణ్యక్షేత్రం గా ప్రసిద్ది చెందింది. నగరం నుండి 7 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ఆలయం నీలచల్ కొండలపై ఉంది....
గువహతి పర్యాటకం యొక్క ప్రధాన ఆకర్షణలు అస్సాం స్టేట్ జూ మరియు బొటానికల్ గార్డెన్. 130 హెక్టార్ల మేరకు విస్తరించిన ఈ జూలాజికల్ గార్డెన్ వృక్ష మరియు జంతు జాలాలతో పాటు వివిధ అరుదైన జంతువులకు స్థావరం. సహజమైన అటవీ ప్రాంతం లో కి విస్తరించబడిన ఈ జూ తనదైన ప్రత్యేకత కలది. ఈ...
ఉజాన్ బజార్ లో ని జోర్ పుఖురి కి పస్చిమాన ఉన్న ఉగ్రతార టెంపుల్ కాళి మాత కి అంకితమివ్వబడినది. అస్సాం లో ని ప్రధానమైన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. గువహతి నుండి ఈ ఆలయానికి చాలా సులభంగా చేరుకోవచ్చు.
పార్వతి దేవి మరో అవతారం అయిన ఉగ్రతార అమ్మవారు ఈ ఆలయం లో...
భారత దేశంలో ని అత్యాధునీకమైన ప్లానెటోరియంలలో ఒకటైన ఈ ప్లానెటోరియం నగరానికి నడిబోడ్డులో ఎం జి రోడ్డు లో ఉంది. విలక్షణమైన గోపురం మరియు ఏటవాలు గోడలు ఈ ప్లానెటోరియం ని మిగతా వాటినుండి ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
విద్యార్ధులు ఇంకా అంతరిక్షం అంటే ఆసక్తి కలిగిన...
పవిత్ర మైన బ్రహ్మపుత్ర నదిపైన పీకాక్ ద్వీపం పై ఉన్న ఉమానంద ఆలయం అద్భుతమైన నిర్మాణ శైలితో గువహతి నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మహా శివుడికి అంకితమివ్వబడిన ఈ ఆలయం ఘోం రాజు గడధర్ సింఘాల పాలనలో బార్ ఫూకాన్ గర్హ్గన్య హన్డిక్ చేత నిర్మితమయ్యింది....
అస్సాం యొక్క సంస్కృతీ, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకుంటే అస్సాం స్టేట్ మ్యూజియం ని తప్పక సందర్శించాలి. గువహతి నడిబోడ్డులో అంటే దిఘలిపుఖురి ట్యాంక్ కి దక్షిణ చివరి భాగం లో ఉన్న ఈ మ్యూజియం లో పురావస్తు శాస్త్రం, శిలాశాసనం శాస్త్రం, నాణేల సేకరణ శాస్త్రం తో పాటు...
నిలచల్ కొండపై ఉన్న ప్రముఖమైన ఆలయం భువనేశ్వరి టెంపుల్. హిందూ పురాణాల ప్రకారం పది మహావిద్యా దేవతలలో నాలుగవ వారైనా అమ్మవారికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. 7 మరియు 9 వ దశాబ్దం మధ్యలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావించవచ్చు. కామాఖ్య ఆలయంతో ఈ ఆలయ నిర్మాణం పోలి ఉంటుంది. ఇక్కడ...
గువహతి నుండి 50 కిలోమీటర్ల దూరంలో మారిగావున్ జిల్లాలో ఈ పోబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. ఈ సాంచురీలో ఎక్కువ సంఖ్యలో ఒకే కొమ్ము కలిగిన ఖడ్గ మృగాలు ఉన్నాయి. 30.8 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించబడిన ఈ సాంచురీ లో 16 చదరపు కిలోమీటర్ల లో ఈ ఖడ్గ మృగాలు ...
అస్సాం రాష్ట్రం లో ని పేరొందిన నేషనల్ పార్క్స్ ల లో ఒకటి మానస్ నేషనల్ పార్క్. UNESCO నాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఈ ప్రాంతం ప్రకటించబడింది. ఇందులో ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, బయోస్ఫియర్ రిజర్వ్ ఇంకా ఎలిఫెంట్ రిజర్వ్ కలవు. హిమాలయాల పాద ప్రాంతం లో ఉన్న ఈ ప్రాంతం...
బుద్ధుడికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. శుక్లేశ్వర్ కొండపై బ్రహ్మపుత్ర నది యొక్క శుక్లేశ్వర్ ఘాట్ వద్ద ఈ ఆలయం ఉంది. హిందూ మరియు బౌద్ధ నిర్మాణ శైలి ని ప్రతిబింబించే ఈ కట్టడం అద్భుతమైనది. 17 వ శతాబ్దం లో ఈ ఆలయం పునర్నిర్మితమయిందని తెలుస్తోంది.
ఈ ఆలయ ప్రాంతం ఎంతో...
గువహతి లో ఉన్న రీజినల్ సైన్స్ సెంటర్ మ్యూజియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ కౌన్సిల్ అఫ్ సైన్స్ మ్యూజియమ్స్ చే నిర్వహింపబడుతున్న 27 మ్యూజియం ల లో ఒకటి. పిల్లలతో ప్రయాణిస్తున్నట్టయితే ఈ మ్యూజియం ని తప్పక సందర్శించి తీరాలి. విద్యార్ధులకి అలాగే సైన్స్ అభిలాష...
గువహతి ని సందర్శించడానికి వచ్చే వాళ్ళు తప్పక సందర్శించవలసిన ప్రదేశం సుక్రేశ్వర్ టెంపుల్. ఈ మందిరం మహాసివుడికి అంకితం ఇవ్వబడినది. అహోం రాజు ప్రమట్ట సింగ చేత 1744 లో ఈ మందిరం నిర్మించబడినది. ఈ ఆలయ నిర్మాణం లో రాజేశ్వర సింగ్ రాజు యొక్క (1744-1751) సహకారం కూడా...