ఇక్కడ బెల్లం నీళ్లలో స్నానం చేస్తారు...చర్మవాధులు పోగొట్టుకొంటారు
తమిళనాడులోని వైదీశ్వరన్ దేవాలయం లో పరమశివుడు వైద్యుడి రూపంలో వెలిసాడని నమ్ముతారు. ఇక్కడ ఆయనతో పాటు నవగ్రహాల్లో ఒకడైన అంగారకుడికి కూడా ప్రత్యేక దేవాలయం ఉంది. ఇలా నవగ్రహాల్లో ఒకడైన అంగారకుడికి...
రావణుడిని దేవుడిగా కొలుస్తున్న భారతీయులు
రావణుడు అన్న తక్షణం మనకు ఆరాధ్యదైవం శ్రీరాముడి భార్యను అపహరించిన రాక్షసరాజుగా మాత్రమే మనకు తెలుసు. అయితే ఆయన తన రాజ్యమైన శ్రీలంకను బాగా పరిపాలించాడు. అక్కడి ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు....
భారత దేశంలోని బెస్ట్ బంగీజంప్ ప్రాంతాలు ఇవే.
సాహస క్రీడలకు భారత దేశంలో ఇటీవల మక్కువ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా యువత ఈ రంగం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మౌంట్ క్లైంబింగ్, కేవింగ్, మొదలుకొని పారగ్లైండిగ్, బంగీజంప్ తదితర క్రీడల పట్ల వారు...
ఇక్కడ పార్వతి దేవికి శివుడు భర్త కాదు...సందర్శిస్తే చదువులో మీరే ముందు
హిందూ పురాణాల ప్రకారం పంచ భూతాలు గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఈ పంచ భూతాలకు ప్రతీకగా పరమశివుడు ఈ భూ మండలం పై పరమశివుడు ఐదు చోట్ల వెలిశాడు. అందులో రెండో క్షేత్రమే జంబుకేశ్వర...
ఇవి గుహలు కాదు మీ ‘కోర్కెలు’ తీర్చే కామధేనువులు
భారత దేశంలో అనేక గుహాలయాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకూ శివుడిని లింగరూపంలో పూజిస్తారు. ఇటువంటి గుహల్లో కొన్ని పురాణ ప్రాధ్యాన్యత కూడా ఉన్నాయి. ఇక్కడ లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుడిని సందర్శించుకొంటే...
ప్రాణాలు పొగొట్టుకోకూడదనుకుంటే అటు వైపు చూడకండి
భారత దేశం విశాలమైన భూభాగంలో అనేక ప్రకృతి అందాలు ఉంటాయి. ఈ అందాలు ఒక్కొక్కసారి మనిషికి సవాలు విసురుతుంటాయి. అటువంటి కోవకు చెందినదే ముంబైకు దగ్గరగా ఉన్న కలావతిన్ దుర్గం. ప్రపంచంలోనే అత్యంత...
బ్రహ్మచారులు ఇటు రాకండి....ఇటువంటి దేవాలయాలు ప్రపంచంలో మరెక్కడా లేవు
ధర్మభూమిగా పేరుగాంచిన భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలతో పాటు కొన్ని విచిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆ రహస్యాలు కనుగొనడం చాలా కష్టం. ఈ కథనంలో మనం మొత్తం పది దేవాలయాల గురించి...
రాక్షసరాజు చే ప్రతిష్టించిన స్వామి వారి విగ్రహం..దర్శిస్తే వద్దన్నా వివాహం ఆ పై అన్నీ...
భారత దేశంలో పురాణా ప్రాధ్యన్యత ఉన్న పుణ్యక్షేత్రం శ్రీరంగం. ఇక్కడ విష్ణు భగవానుడు శ్రీరంగనాథ స్వామి రూపంలో కొలువై ఉన్నాడు. కావేరీ నదీ తీరంలో ఉన్న మూడు రంగనాథస్వామి దేవాలయాల్లో శ్రీరంగం మూడవది....
‘వైకుంఠ’ దేవాలయం సందర్శిస్తే మన తల రాత తిరిగి మార్చే బ్రహ్మ
కేరళలోని తిరునెల్లి దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకొనేది విష్ణువు. ఈ తిరునెల్లి దేవాలయాన్ని స్వయంగా బ్రహ్మ దేవుడు కట్టించాడని చెబుతారు. అంతే కాకుండా ఈ తిరునెల్లి దేవాలయం నుంచి నేరుగా వైకుంఠానికి...
అమర్నాథ్ యాత్రకు మీరు రెడీనా...పేరు నమోదు మర్చిపోకండి
భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో అమర్నాథ్ క్షేత్రం మొదటి వరుసలో ఉంటుంది. ఛార్ దామ్ యాత్రలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో సందర్శిస్తుంటారు. సముద్ర మట్టం నుంచి దాదాపు 3,888...
ఇక్కడ మీ ‘గోళీలు’గొంతులోకి వస్తాయి.
దయ్యం లేదని చెప్పేవారు ఎంత మంది ఉన్నారో ఆ దెయ్యం ఉందని చెప్పేవారు అంతకు రెండింతల మంది ఉంటారు. ఇలాంటి వారు భారత దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. దైవం ఉందని నమ్మితే దయ్యం కూడా ఉండాలని...
రామభక్త హనుమాన్ అంటే వీరికి నచ్చదు
జీవి అన్న తర్వాత ముఖ్యంగా మనవుడు తప్పు చేయడం సహజం. ఆ చేసిన తప్పుకు శిక్ష అనుభవించడం కూడా ధర్మం. ఈ విషయం చిన్న, పెద్ద తేడా ఉండకూడదు. అయితే దేవుడే తప్పు చేస్తే అతనికి కూడా శిక్ష విధించాలా? అలా...
ఇక్కడి రాళ్లకు రాసలీలు తెలుసు అంతేనా అనేక కథలు కూడా
కర్నాటకలోని బాదామి, ఐహోలు, పట్టడకల్ ప్రాంతాలు ప్రస్తుతం రాజకీయంగా చాలా వేడిగా ఉన్నాయి. బాదిమిలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడ నామినేషన్ దాఖలు చేయడమే కారణం. ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ...
చలా ‘మని’లోని ఈ ‘కళావిపంచి’గురించి తెలుసా
కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్కెట్ లోకి నూతన రూపంలో ఉన్న నోట్లను విడుదల చేస్తోంది. నల్లధనం అరికట్టడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో కొత్తగా తీసుకువచ్చే నోట్ల పై కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు...
ఇక్కడ శ్రీరంగనాథుడి పక్కన లక్ష్మీ దేవి కాక ఎవరు కొలువై ఉన్నారో తెలుసా?
శ్రీరంగనాథుడిని విష్ణుమూర్తి అవతారంగా కొలుస్తారు. ఈ శ్రీ రంగనాథుడు శేష తల్పం పై పడుకొని ఉంటే ఆయన కాళ్ల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. అయితే కర్నాటకలోని శ్రీరంగ పట్టణంలో మాత్రం ఇందుకు విరుద్ధం. శ్రీ...
రెండు రోజుల్లో అక్కడి అందాలను ఆస్వాధించి రావచ్చు.
వేసవి కాలం. సెలవుల కాలం. ఇట్లో పిల్లలకు సెలవులు ఇచ్చేశారు. వారేమో సెలవులకు టూర్ వెలుదాం అంటూ గోల గోల చేస్తుంటారు. పెద్దవారికేమో శని, ఆదివారాలు మాత్రమే సెలవులు దొరుకుతాయి. కేవలం రెండు రోజులు మాత్రమే...
ఐటీ నగరిలోనూ ఆధ్యాత్మిక గుభాళింపులు
బెంగళూరు అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది పెద్ద పెద్ద అద్దాల మేడలు. అందులో కీబోర్డులను టక టక లాడించే ఐటీ ఉద్యోగులు. మరికొంతమందికి అత్యంత ఫ్యాషనబుల్ సిటీ బెంగళూరు. అయితే బెంగళూరుకు వందల ఏళ్ల చరిత్ర...
ఈ రాశి వారు రొమాంటిక్ కింగ్స్ అండ్ క్వీన్స్...వారి ‘ఆ’ సమార్థ్యాన్ని పెంచే ప్రాంతాలు ఇవే
ప్రతి రాశి వారికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 20 నుంచి మే 20 మధ్య జన్మించిన వారు వృషభరాశికి చెందిన వారై ఉంటారు. అంతేకాకుండా వారు రొమాంటిక్ కింగ్ లు. ఇక...