చెడు కలల నుంచి విముక్తిని ఇచ్చే దేవాలయం ఇదే
ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. వాటిలో మనస్సును సంతోషపెట్టేవి కొనైతే మరికొన్ని కలవర పరుస్తుంటాయి. సంతోషపెట్టే కలలు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటాం. అయితే కలవర పరిచే కలలు వచ్చిన తర్వాత ఏ పని...
శాఖాహార మొసలి...అనంతుడికి రక్షణగా
మొసలి మాంసాహారి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో ఒకే ఒక మొసలి శాఖ హారి. బియ్యం, బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రమే రోజూ తింటుంది. ఆ మొసలి ఉన్న సరస్సులోకి దిగిన వారికి కూడా ఇప్పటి వరకూ...
చనిపోయిన తర్వాత ఆత్మ మొదట వెళ్లేది ఇక్కడికే...యమాలయం దేశంలో ఇదొక్కటే
చనిపోయిన తర్వాత అప్పటి వరకూ ఉన్న శరీరాన్ని వదిలి ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశిస్తుందని భారతీయుల నమ్మకం. ఈ మధ్య కాలంలో చేసిన పాప పుణ్యాలను అనుసరించి సదరు జీవి పర లోకంలో శిక్షను అనుభవిస్తాడని చెబుతారు....
శివుడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం...ఇక్కడ ఆయనకు అభిషేకం ఉండదు?
దేశంలో శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో చాలా వరకూ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. కొన్ని చోట్ల మాత్రం మానవ రూపంలో విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కూడా కొర్చొని లేదా నిలబడిన రూపంలో మనకు...
ఇక్కడ ఎలుకలే దేవుళ్లు
ఈ దేవాలయంలో సుమారు 25,000 నల్ల ఎలుకలు సజీవంగా ఉన్నాయని ప్రసిద్ధి. ఈ ఎలుకలు దేవాలయం అంతా తిరుగుతుంటాయి. ఈ ప్రసిద్ధ ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారు. ఈ ఎలుకలు దైవత్వ ఎలుకలుగా పూజిస్తారట. ఈ...
అమృత బిందువులు పడ్డ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది
పుష్పగిరి ఆలయముల సముదాయము ఆంధ్రప్రదేశములోని కడప జిల్లా, చెన్నూరు మండలములోని పుష్పగిరి గ్రామమునందు కలదు. కడప జిల్లా కేంద్రమైన కడప పట్టణమునకు 16 కిలోమీటర్ దూరములో ఉంది. అనేక శైవవైష్ణవాలయముల సముదాయము...
భక్తుడి కోసం ప్రవేశద్వారం దిశ మార్చకున్న శివుడి దేవాలయం ఇదే
కులం, మతం మానవుడు సృష్టించుకున్నవే. ఇవి మనష్యుల మధ్య కలహాలను సృష్టిస్తున్నాయి తప్పిస్తే మరెటువంటి ప్రయోజనం ఉండటం లేదు. ఇదే విషయాన్ని ఆ పరమశివుడు కూడా అనేక సందర్భాల్లో తెలియజేశాడు. అటు వంటి ఘటన...
రాముడు తాటకిని చంపినది...విష్ణువు చింత చెట్టులో దొరికినది ఇక్కడే
తాడిపత్రిని విజయనగర సామ్రాజ్యకాలంలో టెంకణ దేశముగాను తర్వాత పెన్నబడి సీమ, గండికోటసీమ గాను పిలిచేవారు. అటు పై తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతము తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ వుంది .దీనికి...
దేశంలో ఆంజనేయ విగ్రహం లేని రామ దేవాలయం ఇదొక్కటే...ఇక్కడ ప్రతి ఒక్కటీ విశిష్టమైనదే
మరికొన్ని రోజుల్లో ఉగాది రాబోతోంది. అటు పై రామనవి కూడా. దేశంలో రామనవమి పండుగకు పేరుగాంచిన ప్రాంతం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది భద్రాచలం. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక రాయలసీమలోని కడపకు...
ఇక్కడ ఇప్పటికీ భూత, ప్రేతాలకు పూజలు చేస్తారు...అందులో హైదరాబాద్ కూడ
భారత దేశంలో దేవుళ్లను ఎంతగా నమ్ముతారో దెయ్యలను అంతకంటే ఎక్కువగానే నమ్ముతారు. తమకు ఏదేని కష్టం వస్తే ఏ డాకినో, లేక ఏ మోహిని అనో భావిస్తారు. వాటికి వెంటనే శాంతి చేయించాలని భావిస్తారు. మరికొంతమంది తమ...
వేసవి పర్యాటకంలో వీటిని మిస్ కాకండి
వేసవిలో పర్యాటకం సాధారణం విషయం. చాలా మంది తాము వెళ్లే ప్రాతంలో ఎన్ని చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి, వాటిలో మనం వేటికి వెళ్లాలి, తదితర విషయాలన్నీ బేరీజు వేసుకుని ఎక్కడికి వెళ్లాలన్న విషయం పై నిర్ణయానికి...
చితాబస్మంతో హోళి ఇక్కడ ప్రత్యేకం
భారత దేశం మొత్తం హోళిని ఎంతో ఆనందంగా జరుపుకుంటోంది. దేశం నలుమూలలా రంగులతో, లేదా రంగు నీళ్లతో మరికొంత మంది పువ్వులతో హోళిని జరుపుకొంటారు. అయితే దేశంలో ఒకే ఒక్క చోట మాత్రం చితా బస్మంతో హోళిని...
ఆలయం నీడ ఇక్కడ మనతో పాటు వస్తుంది...ఇక్కడే నృత్యంలో పార్వతి పై శివుడు గెలిచింది.
తమిళనాడులో ఆలయాలకు కొదువు లేదు. ఇక చిదంబరంలోని నటరాజు ఆలయంలో ఆశ్చర్యాలకు కూడా కొదువు లేదు. ఇక్కడ శివుడు ఎక్కడా లేనట్లు నిరాకార రూపంతో పాటు మొత్తం మూడు రూపాల్లో దర్శనమిస్తాడు. శైవాల ప్రాంగణంలోనే...
వేసవిలో నదీ జలాల నురుగుల పై
వేసవిలో వాతావరణం చల్లగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాలని మనస్సు ఉవ్విళ్లూరుతుంటుంది. ఇంటు వంటి చల్లని ప్రదేశాలకు భారత దేశంలో కొదవు లేదు. అయితే అదే వేసవిలో నదీ జలాల పై సయ్యాటలాడాలంటే మాత్రం రివర్ రాఫ్టింగ్...
3500 ఏళ్ల మామిడి చెట్టు ఉన్న పుణ్యక్షేత్రం ఇదే
ఐరావతం స్నానం చేసిన చోటు..చర్మ రోగాలన్నీ మాయమయ్యే క్షేత్రం ఇదే ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అస్తమించారు. ఈ కామకోటి మఠంను తమిళనాడులోని కంచి నగరంలో ఆది శంకర...
వేసవిలో తెలుగు రాష్ట్రాల కొండ కోనల్లో చల్ల...చల్లగా
వేసవిలో వాతావరణం చల్లగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాలని మనస్సు ఉవ్విళ్లూరుతుంటుంది. ఇంటు వంటి చల్లని ప్రదేశాలకు తెలుగు రాష్ట్రాల్లో కొదువు లేదు. ముఖ్యంగా హిల్స్ స్టేషన్స్ వేసవిలో తెలుగు రాష్ట్రాల ప్రజలనే...
తెలుగు జానపద సినిమాల రహస్య కోట ఇక్కడ ఉంది.
భారత దేశంలో తెలుగు చిత్రసీమకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ముఖ్యంగా జానపద తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. ప్రతి జానపద తెలుగు సినిమాతో పాటు మిగిలిన దక్షిణాది భాషలకు చెందిన సినిమాల్లో కోటల...
వేసవిలో సముద్రపు అలల ఒడ్డున సరదాగా
కర్ణాటక 320 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ తీరప్రాంతంలో ఎంతో పేరుగాంచిన పర్యాటకానికి అనుకూలమైన బీచ్ లు ఎన్నో ఉన్నాయి. భారత ముఖ్యంగా దక్షిణ భారత దేశ వాతావరణ పరిస్థితులను అనుసరించి...