మురుడేశ్వరలో చూడదగిన ప్రాంతాలు ఇవే
పరమశివుడి భక్తులకు చక్కని గమ్యస్థానం మురుడేశ్వర్. ఇది కర్ణాటకలోని పోర్ట్ నగరమైన భత్కల్ లో ఉంది. హిందువులకు సంబంధించి పవిత్రమైన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. మురుడేశ్వర్ చరిత్ర ఈనాటిది కాదు... ఏనాడో రామాయణ...
నవగ్రహాలను కవచంగా ధరించిన శివుడు ఎక్కడున్నాడు... ఈ ఆలయంలో ప్రతి విషయం ప్రత్యేకమే
ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రం స్వర్ణముఖి నదికి తూర్పున ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగమల్లో ఒకటైన వాయు లింగము గల గొప్ప...
పశ్చిమకనుమల్లో ఈ సీజన్లో చూడాల్సిన ప్రాంతాలు
యునెస్కో వారి లెక్కల ప్రకారం... గుజరాత్ సరిహద్దులో మొదలైన వీటి ఆవాసం తమిళనాడులోని కన్యాకుమారి దాకా విస్తరించింది. హిమాలయాల...
ఈ అడవిలో కాకులు కనపడవు...కారణం ఇదే
కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల్లో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. పురాణ కథనం ప్రకారం ఇక్కడ అగస్తముని తపస్సు చేసే సమయంలో కాకులు ఆయనకు భంగం కలిగించాయి. దీంతో కోపగించుకున్న ఆ ముని ఈ క్షేత్రం పరిసరాల్లో ఒక...
తనను వాహనంగా అంగీకరించాలని కోరుతూ పరమశివుడి గురించి నంది తపస్సు చేసింది ఇక్కడే
పమరశివుడి పరివారంలో నందికి ప్రత్యేక స్థానం. నందిని తన వాహనంగా మార్చుకుని ఈ ముల్లోకాలలో జరిగే ప్రతి చర్యను ఆ పరమశివుడు నియంత్రిస్తున్నాడని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. శివుడు లింగ రూపంలో ఉన్న...
ఎంత రంగు పడితే అంత ఆనందం
సాధారణంగా దుస్తుల పై రంగులు పడితే మొహం కొంత చికాకుగా తయారవువతుంది. అయితే కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే రంగులను కావాలని మనం మన పై వేయించుకుంటాం. ఎంత ఎక్కువగా రంగులు పడితే అంత ఆనందం కలుగుతుంది. ఈ...
ఈ నదీ లోయల్లో...మనసు నాట్యమాడుతోంది
పరీక్షలు అయిపోయిన వెంటనే పిల్లలు టూర్ వెళ్లాలని పట్టుపట్టడం ఎప్పుడూ జరిగేదే. ఇక దేశంలోని అనేక రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు పిల్లల కోరికా తీర్చిలన్నా, ఇటు...
రోజూ సముద్రంలో మునిగి తేలే శివలింగం...ప్రజలే పూజారులు
భారత దేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అయితే కొన్ని దేవాలయాలయాలకు సంబంధించిన విషయాలు మాత్రం అశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన వివరాలు వందల ఏళ్లు దాటినా నిగూడ రహస్యాలుగానే...
శ్రీదేవి పుట్టిన ప్రాంతం...ప్రముఖ పర్యాటక ప్రాంతం
భారత దేశంలోనే కాక ప్రంపంచ సినీ రంగంలో ప్రస్తుతం అదరి నోట వినిపిస్తున్న పదం శ్రీదేవి. చలనచిత్ర జగతిలో అతిలోక సుందరిగా పేరు గాంచిన వెండితెర రాణి అటు తమిళనాడులోని శివకాశీలో జన్మించింది. శ్రీ అమ్మ...
ఇండియాలో ఈ సమ్మర్ లో ‘కూల్’ ‘కూల్’ గా ఆహ్వానం పలుకుతున్న ప్రాంతాలు ఇవే
వేసవి తాపం అప్పుడే మొదలయ్యింది. మరో కొన్ని రోజుల్లో పిల్లలకు సెలవులు కూడా ఇచ్చేస్తున్నరు. దీంతో ఈ వేసవిని ఎలా ఎదుర్కొనాలనే విషయం పై ఇప్పటికే ఇళ్లలో చర్చలు మొదలయ్యి ఉంటాయి. శ్రీమతి ఏమో పుట్టింటికి...
శివ లింగం పై నాశికా రంద్రాలు...ఒకే పానిపట్ట పై రెండులింగాలు ఎన్ని విశిష్టతలో
భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. మరోవైపు ఒక్కొక్క దేవాలయంలో శివుడు ఒకొక్క రూపంలో దర్శనమిస్తాడు. అటువంటి కోవకు చెందినదే కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం. ఇందులో ఒకే పానిపట్టు పై రెండు లింగాలు ఉంటాయి....
ఈ దేవాలయాన్ని బ్రిటీష్ వారు ఎందుకు నిర్మించారో తెలుసా
భారత దేశాన్ని సుమారు 300 ఏళ్లు పరిపాలించిన ఆంగ్లేయులు ఇక్కడ సంస్క`తిని సంప్రదాయాలను నాశనం చేసిన విషయం మనకు తెలుసు. అయితే అగర్ మాల్వ అనే చోట ఒక దేవాలయాన్ని నిర్మించిన విషయం చాలా మందికి తెలియదు. తన...
అస్థిపంజరాల సరస్సు ఇక్కడే...
ఈ విశాల ప్రపంచంలో కొన్ని విషయాలు అత్యంత ఆశ్చర్యకంగా ఉంటే మరికొన్నింటిలో అంతులేని విషాదం దాగుంది. అయితే అటువంటి విషయాల్లో కొన్ని వేల ఏళ్లుగా నిఘూడ రహస్యంగానే మిగిలి పోయాయి. వాటి పై వందల ఏళ్లుగా...
శవ భస్మంతో అర్చన జరిగే దేవాలయం గురించి మీకు తెలుసా
భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో పాటు జైనం, భౌద్ధం కూడా విరాజిల్లింది. ఈ క్రమంలో నిర్మించిన దేవాలయాలు, స్వయంభుగా చెప్పుకునే విగ్రహాల గురించి అక్కడ జరిగే కొన్ని పూజల అశ్చర్యాన్ని...
దెయ్యాలు నిర్మించిన దేవాలయం ఇదే
హిందూ సంస్కృతిలో దేవాలయాల పాత్ర చాలా ఎక్కువ. హిందూ సనాతన ధర్మంలో దైవారాధనకు ప్రథమ స్థానం ఉంటుంది. అందువల్ల మన దేశంలో ఆలయాలు ఎక్కువ. ఒక్కొక్క ఆలయం ఒక్కో శైలిలో నిర్మితమై ఉంటాయి. వాటిలో కొన్నింటి...
మనదేశంలోనూ ఆ మ్యూజియంలు
వాక్స్ మ్యూజియం అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. ప్రపంచంలో అత్యంత ప్రతిభా వంతమైన, ప్రఖ్యాతి గాంచిన వ్యక్తుల విగ్రహాలను మైనంతో తయారు చేసి ఇక్కడ ప్రదర్శనకు...
ప్రతి రోజూ దుప్పటి నలిగి...పట్టీల శబ్దం వినిపించే పుణ్యక్షేత్రం ఇదే
మనదేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. వీటిలో కొన్ని చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్నాయి. వీటి మర్మాలను ఛేదించాలని భావించి చాలా మంది తమ జీవిత...
పక్షి రెక్కలతో పాటు విహరిద్దాం
ప్రకృతి రమణీయతకు, వేలాది జాతుల జంతు, వృక్ష సంపదకు కర్ణాటక నిలయం. రాష్ర్టంలో దాదాపు పదిహేను వరకూ అభయారణ్యాలు, పక్షి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. రానున్న వేసవి సందర్భంలో పర్యాటకానికి వెళ్లాలనుకునే...