మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్లకు వెళ్లండి!
మీ ప్రియమైనవారితో విహారయాత్రను ప్లాన్ చేసుకోడం కొంచెం సవాలుగా ఉంటుంది, మీ పిల్లలతో బీచ్కు వెళ్లడం అంత తేలికైన పని కాదు. బీచ్ కు వెళ్ళిన తర్వాత ఆ ట్రిప్ ఎలా ముగుస్తుందో తెలియదు. టైమ్ ఇలాగే...
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
వింధ్య పర్వత సానువుల్లో ఉన్న సుందర ప్రదేశం మాండూ. ఈ చారిత్రక నగరి మధ్యప్రదేశ్లోని ప్రముఖ పట్టణం ఇండోర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో.. పచ్చని...
అండమాన్లో ఉన్న అర్ధచంద్రకారపు రాధానగర్ బీచ్
సాగర తీరాల్లో విహరించడానికి అద్భుతమైన అనుభూతిని పొందాలని కోరుకునే వారికి అండమాన్ నికోబార్ దీవులను మంచిన గమ్యం మరొకటి ఉండదు. అండమార్ లోని హేవ్ లాక్ ఐల్యాండ్ భూమిపై స్వర్గం అని అంటారు. బ్రిటిష్...
చరిత్రకందని శైవక్షేత్రం ఖమ్మంలోని కూసుమంచి గణపేశ్వరాలయం విశేషం ఏంటో తెలుసుకోండి
ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా. ఈ జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తే ... మరికొన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతలు సంపాదించాయి. ఈ జిల్లా...
శ్రీ కృష్ణ జన్మాష్టమిన ఉడిపిలోని శ్రీ కృష్ణుని దర్శన భాగ్యం పొందండి
శ్రీకృష్ణుడు హిందూమత దేవుడు. ఈయన శ్రీమహావిష్ణువు అవతారాలలో తొమ్మిదవ అవతారం. 'కృష్ణ' అనగా నలుపు అని అర్థం. అందుకే కృష్ణుడు అంటే నలుపు రంగు కలిగిఉన్నవాడని ఐతిహ్యం. అనేక దేవాలయాల విగ్రహాలలోనూ,...
మహాభారతంలో కూడా ప్రస్తావించిన ఈ ప్రదేశం పర్యాటకులను అద్భుతంగా ఆకర్షిస్తోంది..
సిర్సా జిల్లాకు ఈ పేరు ఎలా వచ్చిందంటే సిర్సా ముఖ్య కేంద్రం ఉండటం వల్ల ఈ జిల్లాను ఉత్తర భారతదేశంలో చాలా పురాతన ప్రదేశాల్లో ఒకటిగా భావించడం జరుగుతుంది. ఈ ప్రాంతం గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన...
ఈ ప్యాలెస్ అక్బర్ తన హిందూ భార్య కోసం నిర్మించాడు
సువిశాల అటవీ ప్రదేశం, పురాతన కట్టడాలు, జంతు సఫారీలు, పొడవైన సైక్లింగ్ సఫారి, నర్మదా నదిలో సాహస కృత్యాలు తదితర విజ్ఞాన, వినోద, పర్యాటక రంగాలకు మధ్యప్రదేశ్ కేంద్ర...
ఈ ఆలయంలో రెండు ప్రత్యేకతలు..ఒకటి ఆసియాలోనే పెద్ద రథం..రెండవది రెండు రహస్యగదుల్లో గుప్తనిధులు!
తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రముఖంగా...
800 ఏళ్ళ నాటి భీమకాళీ దేవాలయ విశేషం ఏంటో తెలుసా?
PC- John Hill భీమకాళీ టెంపుల్ కాంప్లెక్స్ హిమాచల్ ప్రదేశ్ లోని సరహన్ లో నివాసముంటున్న హిందువులకి ఈ భీమకాళీ టెంపుల్ ప్రధానమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని భీమకాళీ దేవికి అంకింతం చేయబడినది. దాదాపు 800...
పాండవులు స్థాపించిన స్వర్ణప్రస్థ ఇది...
సోనిపట్, హర్యానాలోని సోనెపట్ జిల్లాకు ఒక ముఖ్య పట్టణం మరియు ప్రధాన కార్యాలయం. సోనీపట్ జిల్లా దక్షిణ సరిహద్దులో కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఇది దేశ రాజధాని ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. యమునా...
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం:అందమైన జ్ఞాపకాలు..తియ్యటి అనుభూతులు పొందాలంటే ఇక్కడికి వెళ్ళండి!
ప్రపంచ ఫోటోగ్రఫి డే 2019. అద్భుతమైన జ్ఞాపకాలు... తియ్యటి అనుభూతులు... మధుర ఘట్టాలు.. గొప్ప సన్నివేశాలు... వెలకట్టలేని దృశ్యాలను పదికాలాల పాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేది ఫొటో. ఫోటోగ్రఫీ అనేది...
పంచగంగ టెంపుల్: ఇక్కడ ఐదు నదుల నీరు నంది నోటి నుండి ప్రవహిస్తుంది..
మహారాష్ట్ర, పుణెలోని, బలేశ్వర్ అనే ప్రాంతంలో లింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలోనే కృష్ణానది జన్మించింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం దగ్గర పశ్చిమ కనుమల్లో జన్మించిన కృష్ణమ్మకు పుట్టిన చోటే ఓ...
ఇది రాయ్పూర్లోని శ్రీ వల్లభాచార్య జన్మ స్థలం..!
చంపారన్ను గతంలో చంపజార్ అని పిలిచేవారు. ఇది భారత రాష్ట్రం ఛత్తీస్గడ్ లోని రాయ్పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఇది రాష్ట్ర రాజధాని రాయ్పూర్ నుండి అరంగ్ మీదుగా 60 కి.మీ మరియు...
కర్నూల్ సిటిలో అబ్బురపరిచే ఓర్వకల్ రాతి దృశ్యాలు చూశారా?
రాయల సీమ భారతీయ పురాణ, ఇతిహాసాల్లోనే కాకుండా చరిత్రతో పాటు ప్రస్తుర రాజకీయ పరంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతం. రాయలసీమ లోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే కర్నూలు ప్రామూఖ్యం కొంత ఎక్కువే. చారిత్రాత్మకంగానే...
పాండిచ్ఛేరిలోని శ్రీ కోకిలాంబల్ సమేత తిరుకామేశ్వరార్ దేవస్థానం దర్శిస్తే..
పాండిచేరి ప్రాంతమే అయిన విల్లియానూర్లో పురాతన శివాలయము ఉంది. విజయనగర రాజుల ప్రాపకము సంపాదించిన గుడి. శివుడు తిరుకామేశ్వరుడు, అమ్మవారు కోకిలాంబ. పక్కనే ఈ మధ్య కట్టిన విష్ణుమూర్తి ఆలయము ఉంది. వరదరాజ...
కేరళ ప్రకృతికాంత..వయనాడ్ లోని సూచిపారా జలపాతం వద్ద సూది ఆకారపు రాళ్ళు..
ఇండియాలో ప్రకృతి సౌందర్యాలనికి పెట్టింది పేరు కేరళ. కేరళలో ఏ మూల చూసినా ఆహ్లాదకర దృశ్యాలే కనుబడుతాయి. అందుకే కేరళను భూతల స్వర్గం అని పిలుస్తుంటారు. కేరళలో ఏడాది పొడవునా పర్యాటకులను ఆకట్టుకునే...
బిహార్లోని మహాత్మా గాంధీ సేతును చూశారా?
భారత దేశం గురించి చెప్పాలంటే చెప్పలేనన్ని విశేషాలు ఉన్నాయి. మన దేశం ఒక సమ్మీలిత సాగరం. ఈ దేశంలో ఎవ్వరైనా జీవించవచ్చు, దేశం మొత్తం మీద ఎక్కడైనా తిరగేయొచ్చు. ఇక్కడ లెక్కలెన్ని అనుభూతులు...
జమ్మూకాశ్మీర్లో బుద్గాం ప్రకృతి సౌందర్యం అద్భుత:..!
జమ్ము కాశ్మీర్ లో ఒక చిన్న జిల్లా బుద్గాం. ఇది సముద్ర మట్టానికి 5281 అడుగుల ఎత్తులో ఉంది. కార్గిల్ తరువాత కాశ్మీర్ లోయలో బుద్గాం రెండవ జిల్లా,1979 లో ఒక స్వతంత్ర జిల్లా గా అవతరించింది. ఇక్కడ షియా...