కిట్టయ్య లీలల్ని కళ్లకు కట్టినట్లు చూపించే గోవర్ధనగిరి: శ్రీకృష్ణుడు ఎత్తిన పర్వతం!
ద్వాపరయుగంలో.. గోవర్ధనగిరి ప్రాంతంలో వర్షాలు భీభత్సంగా కురుస్తుండగా ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు శ్రీకృష్ణుడు కొండను ఎత్తి వరుసగా ఏడురోజులపాటు పట్టుకున్నట్లుగా పురాణగాధలు వినే వుంటాం. ఆ ప్రాంతం...
అర్జునుడు ద్రోణాచార్యుడికి కానుకగా ఇచ్చిన రాజ్యం ఇది..!!
రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న నాగౌర్ ఒక చారిత్రాత్మక నగరం. ఈ నగరాన్ని నాగ క్షత్రియులు స్థాపించారు. ఇది నాగౌర్ జిల్లాలోని ఒక జిల్లా మరియు బికానెర్ మరియు జోధ్పూర్ మధ్య ఉంది. పురాణాలలో మరియు చరిత్రలో...
"ఇక్కేరి" - అఘోరేశ్వర దేవాలయం చూడటానికి రెండు కళ్లు సరిపోవు
కన్నడ భాషలో ఇక్కేరి అంటే రెండు వీధులు అని అర్థం. షిమోగా జిల్లా సాగర అనే పట్టణం వద్ద ఇక్కేరి ఒక చిన్న ఊరు. షిమోగా వచ్చే పర్యాటకులు ఈ పట్టణాన్ని తప్పక చూడాలి. ఇక్కేరి క్రీ.శ.1560 నుండి క్రీ.శ1640...
శ్రీ లక్ష్మీ నృసింహ, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాలు రెండూ ఓకే చోట..ఎక్కడో తెలుసా
సింగరకొండ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రఖ్యాతి గాంచినవి. సింగరకొండ అద్దంకి నుండి 6 కి.మీ. దూరంలో భవనాసి చెరువు వొడ్డున...
మగధ సామ్రాజ్య రాజధాని ‘‘రాజగిరి ’’లో ఆశ్చర్యం కలిగించే విషయాలెన్నో..
రాజగిరి క్రీ.పూ భారతదేశంలో విలసిల్లిన మగధ సామ్రాజ్యమునకు రాజధానిగా వుండేది. మరో ప్రముఖ బౌద్ధ క్షేత్రం భీహార్ లోని నలందకు రాజగిర్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వుంది. రాజగిర్ అంటే ‘రాజ గృహం',...
భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం:సుమారు వెయ్యియేళ్ళ నాటిది
ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆలయాలు, కట్టడాలు ఉన్న దేశం మనది. మత పరమైన నిర్మాణాలు కూడా మన దగ్గరే అధికంగా ఉన్నవి. అలాంటి కట్టడాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు. చాలా వరకు పురాతన ఆలయాలు...
సుష్మా స్వరాజ్ పుట్టింది ఇక్కడే: అంబాలా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన ప్రదేశం..
భారత దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. 1966 లో పంజాబ్ నుండి వేరుపడి ఈ రాష్ట్రం ఏర్పడింది. తూర్పున ఉత్తర ప్రదేశ్, పశ్చిమాన పంజాబ్, దక్షిణాన రాజస్థాన్, ఉత్తరంన హిమాచల్...
గుల్మార్గ్: జమ్ము అండ్ కాశ్మీర్ లో అదో కలల లోకం, భూలోక స్వర్గం..!!
గుల్మార్గ్..జమ్ము అండ్ కాశ్మీర్ లో అదో కలల లోకం, భూలోక స్వర్గం. మంచు పర్వతాలు, పచ్చిక బయళ్లు, ఉద్యానవనాలు, సరస్సులు వంటి సహజ సుందర దృశ్యాలతో ఆకర్షించే అద్భుత ప్రదేశం. కశ్మీర్లో ఉన్న ఈ ప్రాంతం...
చిరుజల్లుల్లో విహరించడానికి పర్ఫెక్ట్ అండ్ రొమాంటిక్ బీచ్ లు ..!!
సాదారణంగా కొంత మందికి వేసవి కాలం ఇష్టం. మరికొందరికేమో వర్షాకాలం ఇష్టం. కాలం ఏదైనా సందర్శనకు అనువైన ప్రదేశాలుంటే ఆ మజాయే వేరు. వేసవిలో కొన్ని ప్రదేశాలు చుట్టొస్తే..వర్షాకాలంలో మరికొన్ని ప్రదేశాలు...
టైగర్ ఆఫ్ మైసూర్: టిప్పు సుల్తాన్ నిర్మించిన ఈ నక్షత్రాకారపు కోట ఎక్కడ ఉందో తెలుసా?
అద్భుతమైన ప్రకృతి పొగమంచు మద్యన ఆకుపచ్చని ఎత్తైన కొండలు, చిక్కటి కాఫీ తోటలతో పరచుకున్న లోయలతో గుభాళిస్తూ పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే సన్నటి ఘాట్ రోడ్ పై మలుపులు...
తిరుపతి ఆలయానికి దగ్గరి లక్షణాలున్న ఈ బాల బాలజీ ఆలయాన్ని దర్శిస్తే..
వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలను పోగొట్టడంలో మరియు వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. ఆంధ్ర ప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ తిరుపతి లో కొలువైన...
బేలూరు చెన్నకేశవ దేవాలయ అద్భుత కట్టడం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు
Photo Courtesy: Papa November దేశంలో దేవుళ్లు స్వయంభువుగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతోపాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి వున్నాయి. అయితే.. మరికొందరు రాజులు మాత్రం...
స్నో ఫాల్ ఎంజాయ్ చేయాలంటే ఆంధ్రా కాశ్మీర్ గా పిలుచుకునే ‘లంబసింగి’కి వెళ్ళాల్సిందే..!
దట్టంగా కమ్ముకున్న పొగమంచు...ఓవైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపరులు...ఈడ్చికొట్టే అతిచల్లని గాలులు...ఒకవైపు వలస పూల సోయగాలు...మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు.... అంతా ప్రకృతి సోయగాల మయం...వెరసి...
స్వయంగా శివుడే లింగాన్ని సృష్టించిన తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం దర్శిస్తే..
తిరువిడైమరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయంను మధ్యార్జునం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంను శివుడికి అంకితం చేయబడినది. ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడు. ఈ ఆలయం చాలా పెద్దది. ఆలయంకు తగ్గట్లే ఆలయంలో...
జాలీ..జాలీగా.. షిమోగా (శివమొగ్గ) వెళ్లొద్దాం..
ఈ వర్షాకాలంలో కనుచూపుమేర విరబూసుకున్న పచ్చదనం..నింగిని తాకే కొండలు..హిమమంతో దోబూచులాడుతూ కనబడే గిరులపై నుండి కిందకు పరవళ్లు తొక్కుతూ జాలువారే పాలనురుగల్లాటి జలపాతాల...సెలయళ్ళ గలగలలు..అరుదైన వృక్ష,...
పరవళ్ళు తొక్కే సౌందర్యం..మత్స్యకారుల సందడితో.. విజింజమ్
కేరళ అంటేనే ప్రకృతి పరవళ్ళు తొక్కే సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. పర్యాటక పరంగా ప్రసిద్ది చెందిన కేరళలో లెక్కలేనన్ని బీచ్ లు, లెక్కకు మంచిన వాటర్ ఫాల్స్, హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అవే కాదు,...
మనోహరమైన శిల్పాలకు నిలయాలు దారాసురం: శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం
మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు. వాటిల్లో దేని ప్రత్యేకత దానిదే. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా...
ఆగస్టు నెలలో ఈ ప్రదేశాల్లోని ప్రకృతి అందాలు మాయ చేస్తాయి..
Luca Bravo వాతావరణం ఆహ్లాదంగా ఉండే ఈ సమయంలో టూర్ ప్లాన్ చేసుకుంటే ఉరుకుల పరుగుల జీవితం నుంచి మంచి రిలీఫ్ దొరుకుతుంది.కొన్ని పర్యాటక ప్రాంతాలు ఎప్పుడూ చూసిన ఒకే రకంగా ఉంటాయి....