మైసూరు దసరాకు వెలుతున్నారా
దసరా చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకొనే పండుగ. ఇక ఉత్తర, దక్షిణాది తేడా లేకుండా ప్రతి ఒక్క చోట ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. ఇందులో ముఖ్యంగా కలకత్త, మైసూరులో...
ఇక్కడ మీరు వివాహం చేసుకోవాలన్నా చేసుకోలేరు
ఆదిదంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుడి సన్నిధానంలో వివాహం చేసుకొంటే తమ సంసారం చక్కగా సాగుతుందని అందరూ విశ్వసిస్తారు. అందుకోసం ఎంత దూరమైనా, ఎన్ని వ్యయ, ప్రయాసలు ఎదురైనా వారు కొలువై ఉన్న దేవాలయంలో వివాహం...
వేల కోట్లు ఖర్చుచేసి అమ్మవారి పూజకు వేదిక సిద్ధం చేసి
ఉత్తర భారత దేశంలో దుర్గాపూజతో పాటు రాముడు రావణాసురుడిని సంహరించిన రోజున రామలీల ఉత్సవాలు జరుపుకొంటారు. ఇక దక్షిణ భారత దేశంలో దుర్గామాత మహిషాసురుడిని సంహరించినందుకు గుర్తుగా ఆ తల్లిని ఆరాధిస్తారు. ఇక...
సరస్సులోపల నిధి ప్రపంచం
హిమాలయాలు ఎంత ప్రాచీనమైనవో అంతే రహస్యమైన మార్గాలన్నో తనలో సొంతం చేసుకొంది. ఈ హిమాలయాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలు మహాభారత కాలం నుంచి ప్రస్థావనలో ఉన్నాయి. అటువంటి ఓ రహస్య ప్రాంతం గురించి ఇప్పుడు...
శని దోషం నుంచి దూరంగా ఉండాలా
మీలో చాలా మందికి శనిదోషం ఉంటుంది. కొందరికి ఏలిన నాటి శనిదోషం ఉంటే మరికొందరికి అష్టమ శని ఉంటుంది. వారి వారి నక్షత్రాన్ని అనుసరించి ఈ దోషాలు ఉంటాయి. ఇక ఏ శనిదోషమైనా సమస్యలుమాత్రం దాదాపు ఒకే రకంగా...
ఈ నగ్న విగ్రహాన్ని ఎప్పుడైనా చూశారా?
కేరళలో అత్యంత ప్రజాధరణ పొందిన శిల్పాల్లో యక్షప్రతిమ ఒకటి. ఈ భారీ శిల్పం మలంపూళ ఉద్యానవనంలో ఉంది. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. చుట్టూ ఎత్తైన పర్వతాలు, మధ్యలో సొగసైన పూల వనాల...
ఈ శివయ్యకు నాన్ వెజ్ నైవేద్యం,
సామాన్యంగా మనం దేవుడికి పళ్లు, కొబ్బరికాయను నైవేద్యంగా ఉంచుతాము. అయితే మరికొందరు కొన్ని తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. అయితే దేశంలో ఒకే ఒక దేవాయంలో మాత్రం చేపల పులుసును నైవేద్యంగా...
ఉప్పుతో ఆరోగ్యం చీరతో విద్య ఇక్కడ మీకు తథ్యం
నాగపూజ భారత పురాణ కాలం నుంచి ఉంచి. ముఖ్యంగా సంతాన సాఫల్యం కోసం, ఆరోగ్యం కోసం ఆ నాగదేవతలను ప్రసన్నం చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక నాగపూజ కోసం అనేక దేవాలయాలు మనకు అక్కడక్కడ కనిపిస్తాయి....
సాయి జీవసమాధి చెందినది ఎప్పుడో తెలుసో
దసరా సెలవులు ఇప్పటికే ఇచ్చేశారు. దీంతో చాలా మంది టూర్ ప్లాన్ చేసుకొని ఉంటారు. అటు ఆధ్యాత్మికంగా ఇటూ ఆహ్లాదకరంగా ఉండే మార్గాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాలను చూసి రావాలనుకొనేవారికి షిర్డీ టూర్...
దయ్యాల హోటల్స్ చూశారా?
దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పడం కష్టం. కొంతమంది దెయ్యాలు ఉన్నాయని చెబతితే మరికొంతమంది మాత్రం లేదని చెబుతారు. అయితే దయ్యాలు, భూతాలు కథలు మాత్రం అనేకం కొన్ని వేల...
శైలపుత్రీ దయ ఉంటే దాపత్య సమస్యలన్నీ బలాదూర్
నవరాత్రి ఉత్సవాలు దేశంలోని అన్ని చోట్ల రంగరంగ వైభోగంగా మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులు ఆ ఆదిపరాశక్తిని మనం వివిధ రూపాల్లో పూజిస్తాం. ముఖ్యంగా నవదుర్గలను ఒక్కొక్క రోజు పూజిస్తే ఒక్కక్క ఫలితం ఉంటుందని...
9 రోజులు తొమ్మిది రూపాలు కొలిచారా?
హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుడి అంశలతో మహా సరస్వతి, మహా లక్ష్మీ, మహాకాళీగా అవతరించిందని చెబుతారు. ఈ...
సముద్రంలోపలి ప్రపంచం చూడాలా?
హావ్లాక్ ద్వీపం. స్కూబా డైవింగ్ వంటి సాహస క్రీడలను ఇష్టపడేవారికి ఈ ప్రాంతం స్వర్గధామం. అండమాన్ నికోబార్ ద్వీపాల సముద్రంలో ఇది కూడా ఒక ద్వీపం. పోర్ట్ బ్లెయిర్ తో పోలిస్తే రద్దీ తక్కువగానే ఉంటుంది....
ఇక్కడకు వెళితే దాంపత్య బలం మరింత బలపడుతుంది?
నవరాత్రి రోజుల్లో అభయప్రదాత అయిన అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తాం. ముఖ్యంగా అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా మారాయి. ఈ శక్తిపీఠాలు భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే...
ఈ దేవి దర్శనం తర్వాతే ధోనీ పవర్ పెరిగిందంటా? ఆయనే చెప్పాడు
భారతదేశాన్ని ఆలయాల దేశం అని పిలుస్తారు. ఈ దేశంలో ఉన్నన్ని దేవాలయాలు మరే దేశంలోనూ మనకు కనిపించవు. అయితే ఇందులో కొన్ని దేవాలయాలు చాలా విశిష్టమైవి. కొన్ని దేవాలయాలు పురాణ సంబంధమైనవి కూడా ఉన్నాయి....
ఆకాశ వీధిలో ప్యారగ్లైడింగ్ చేస్తారా
వినీలాకాశంలో ఎగురుతూ చుట్టు ప్రకతి అందాలను చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలా ఆకాశంలో ఎగురుతూ ప్రకతి అందాలను చూడటానికి మీకు ప్యారాగ్లైడింగ్ చాలా అనుకూలమైనది. ప్యారాగ్లైడింగ్ కు వాతావరణ అనుకూలత కూడా...
ఇక్కడ దయ్యాలు మనుష్యులను తింటున్నాయి
రాజ్య సురక్షత కోసం శత్రు దుర్భేద్యమైన కోటలను నిర్మించేవారు. అందులో కొన్ని ప్రస్తుతం పాడుబడ్డాయి. ఈ పాడు పడిన కోటల చుట్టూ ఎన్నో కథలు అల్లుకొన్నాయి. ఇక ఇటువంటి కోటలు ఎక్కువగా ఉత్తర భార దేశంలో మనం...
ఇక్కడ అమావస్య, పౌర్ణమి రోజుల్లో అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. అందుకే అఘోరాలు
దక్ష యాగం సమయంలో అవమానం పొందిన సతీదేవి ఆత్మార్పణ చేసుకోవడం, అటు పై ఆమె దేహాన్ని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో 51 భాగాలుగా చేయగా అవి భూమి పై వివిధ ప్రాంతాల్లో పడిన విషయం తెలిసిందే. ఆ శరీర భాగాలు...