అగర్తలా – అంతఃపురాలూ, దేవాలయాల భూమి !!
ఈశాన్య భారతంలో గువహతి తరువాత ముఖ్యమైన నగరం ఏదైనా వుందంటే, అది త్రిపుర రాజధాని అగర్తలా. పురపాలక విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన అగర్తలా ఈ ప్రాంతంలోని రెండో అతి పెద్ద నగరం. బంగ్లాదేశ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో వుండే అగర్తలా ఒక సాంస్కృతిక కేంద్రం కూడా. పశ్చిమ త్రిపురలో వుండే అగర్తలా గుండా హరోవా......
ఐజావాల్ -పీటభూమి ప్రజలు !
ఐజవాల్ భారత దేశం లోని ఎనిమిది రాష్ట్రాల లో ఒకటి అయిన మిజోరం రాజధాని. ఐజ్వాల్ ఒక అందమైన నగరం, ఎత్తైన ప్రదేశాలు, కొండలు వాలీ లు కలిగి ఆకర్షణీయంగా వుంటుంది. వంద సంవత్సరాల చరిత్ర కల ఈ సిటీ సముద్ర మట్టానికి 1132 మీటర్ల ఎత్తున వుంది. దీనికి ఉత్తర దిశగా దుర్ట్లాంగ్ శిఖరాలు ఎంతో హుందాగా నిలబడి వుంటాయి.......
అంబాజీ - అతి పురాతన తీర్థ యాత్ర !!
అంబాజీ, భారతదేశంలోని అతి పురాతన, ఎంతో ఖ్యాతి పొందిన పురాతన తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి. ఇది శక్తి అమ్మవారికి చెందిన యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులో బనస్కాంత జిల్లాలో దంతా తాలూకాలోని గబ్బర్ కొండల పైన అంబాజీ మాత పీఠం ఉంది. అంబాజీ ప్రపంచం నలుమూలల నుంచి......
అమరావతి - మహాత్ముల జన్మస్ధలం
ఇప్పుడిపుడే పారిశ్రామికంగా అభివృధ్ధి చెందుతున్న పట్టణం అమరావతి. మహారాష్ట్రలోఈ పట్టణం మన దేశ సంస్కృతిలోను, సాహిత్యంలోను ఒక ప్రత్యేక స్ధానాన్ని కలిగి ఉంది. ఈ పట్టణంలో జన్మించిన వారిలో గోపాల్ నీలకంఠ దండేకర్ మరియు సురేష్ భట్ వంటి ప్రఖ్యాత వ్యక్తులు ఎందరో కలరు. విప్లవకారుడు భగత్ సింగ్ తాను......
బిఆర్ హిల్స్ - దేవాలయాలు...కొండల నడుమ ప్రశాంతత....
బిఆర్ హిల్స్ అంటే బిలిగిరి రంగన్న హిల్స్ అని చెపుతారు. ఈ కొండలు పడమటి కనుమలకు తూర్పు సరిహద్దులో ఉంటాయి. సరిగ్గా ఈ ప్రాంతంలో తూర్పు మరియు పడమటి కనుమలు కలుస్తాయి. వివిధ రకాల పర్యావరణం ఈ ప్రదేశంలో కనపడుతుంది. బిలిగిరి రంగన్న కొండలకు వాటి పేరు అక్కడే చిన్న కొండపై ఉన్న రంగస్వామి దేవాలయం పేరు మీదుగా......
భాంధవ్ ఘర్ - పులుల నిలయం !
తెల్ల పులులకి అసలైన స్థావరంగా భాంధవ్ ఘర్ ని భావిస్తారు. చరిత్ర రికార్డుల ప్రకారం, రేవా మహారాజా యొక్క వేట ప్రాంతం ఈ బాంధవ్గర్. పురాతన కోట దీనికి ఆధారం. ఆశ్చర్యకరంగా, ఈ కోటలు ఇంకా అడవిని డామినేట్ చేస్తున్నాయి. నేషనల్ పార్క్ గా ఈ ప్రాంతం మారక ముందు కూడా బాంధవ్గర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేటగాళ్లకు......
బండిపూర్ - దట్టమైన అడవుల ఆనందం!
ఇండియాలో పులులు అధికంగా ఉండే ప్రదేశాలలో బండిపూర్ అటవీ ప్రాంతం ఒకటి. దీనిలో షుమారుగా 70 పులుల వరకు ఉంటాయని ప్రతీతి. అది మైసూర్ కు 80 కి.మీ. బెంగుళూరుకు 220 కి. మీ. దూరంలో ఉంది. ఈ రెండు నగరాలనుండి రోడ్డు ప్రయాణం తేలికగా చేయవచ్చు. మరి ఈ ప్రాంతం గురించి ఏం తెలుసుకోవాలి? బండిపూర్ లో గల ఈ రిజర్వు......
బరన్ - భక్తులకు, విహారులకు
రాజస్థాన్ లోని బరన్ జిల్లాను ఏప్రిల్ 10, 1991 న కోట జిల్లా నుంచి వేరు చేసి ఏర్పరిచారు. ఈ ప్రాంతం అంతా సగావన్, ఖేర్, సలాన్, గర్గ్సరి అడవులతోనూ, ఈ ప్రాంతం గుండా ప్రవహించే కాలిసింద్ నది తోనూ ఆక్రమి౦చబడి వుంది. ఈ ప్రాంతం 14, 15 శతాబ్దాలలో సోలంకి రాజపుత్రుల చేత పాలించబడింది. రామాయణంలో బరన్ : బరన్ లో......
బెగుసారై - పురాతన రాచరిక రిట్రీట్ !
బెగుసారై బీహార్ రాష్ట్రంలో ఒక నగరం మరియు జిల్లా యొక్క పాలనా కేంద్రంగా పనిచేస్తుంది. బెగుసారై పవిత్ర గంగా నది ఉత్తర ఒడ్డున ఉంది. బెగుసారై మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు బెగుసారై పర్యాటక రంగం దాని స్వంత దర్శనీయ ప్రదేశాలలో సులభంగా ఆనందం కలిగించటానికి హామీ ఇస్తుంది. కన్వర్ లేక్ బర్డ్ అభయారణ్యం......
భద్ర - పచ్చదనాల భూతల స్వర్గం
భద్ర ప్రధానంగా ఒక వన్య ప్రాణుల సంరక్షణాలయం దీనినే భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చువరి అని కూడా అంటారు. ఇది చిక్కమగళూరు జిల్లాలో ఉంది. పడమటి కనుమలలో ఉన్న ఈ అటవీ ప్రదేశం నపులుల సంరక్షణాలయం గా కూడా నిర్వహిస్తున్నారు. ఈ శాంక్చువరీని 1958లో స్ధాపించారు. అప్పటినుండి ఎంతో అభివృధ్ధి సాధించి నేటికి అది అధిక......
భాగల్పూర్- భారతదేశం యొక్క పట్టుకు స్వర్గం!
భారతదేశంలో భాగల్పూర్ పట్టు నగరంగా పేరు గాంచింది. ఇది బీహార్ రాష్ట్రంలో ఉన్నది. అంతేకాక ఈ పట్టునగరం అధిక నాణ్యత గల పట్టు ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. ఇది రాష్ట్రంలో అతిపెద్ద నగరాలలో ఒకటి మరియు బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నది. భాగల్పూర్ నగరం చరిత్ర ద్వారా ప్రసిద్ది చెందింది.......
భరత్పూర్ – ఇక్కడ పక్షులతో మమేకమవ్వండి !!
భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో భరత్పూర్ ఒకటి. ‘రాజస్థాన్ కి తూర్పు ద్వారం’ అని పిలువబడే ఈ పట్టణం రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లలో వుంది. 1733 లో సూరజ్ మల్ మహారాజు నిర్మించిన పురాతన నగరం. రాముడి సోదరుడు భరతుడి పేరిట ఈ నగరం ఏర్పడింది. భరత్పూర్ లో రాముడి మరో సోదరుడు లక్ష్మనుడిని తమ......
భావ నగర్ – గుజరాత్ యొక్క ప్రధాన వ్యాపార కేంద్రం
భావనగర్ గుజరాత్ లో ఒక ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రధానంగా కాటన్ ఉత్పత్తుల వ్యాపారం చేస్తుంది. ఈ నగరం ఎల్లపుడూ సముద్రపు వ్యాపారానికి, రత్నాలకు, సిల్వర్ ఆభరాణాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. చరిత్ర భావ నగర్ ను 1723లో భావ సిన్హజి గోహిల్ కనుగొన్నారు. గోహిల్ వంశస్తులు మార్వార్ నుండి వచ్చి వడవా అనబడే......
భీమశంకర్ - ఒక సమీక్ష
మహారాష్ట్రలోని భీమశంకర్ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది పేరొందిన ట్రెక్కింగ్ ప్రదేశం కర్జాత్ సమీపంలో కలదు. భీమశంకర్ భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. మరియు మహారాష్ట్రలోని అయిదు జ్యోతిర్లింగాలలో ఒకటి. భీమశంకర్ పూనే నగరానికి దగ్గరగా ఖేడ్ పట్టణానికి వాయువ్యంగా సుమారు 568 కి.మీ.ల......
భోపాల్ – సరస్సులు, మనోహరమైన ఆకర్షణల నగరం! భారతదేశంలో ప్రసిద్ధ నగరం భోపాల్, మధ్య ప్రదేశ్ రాజధాని కూడా. సరస్సుల నగరంగా పిలువబడే ఈ నగరం ఒకప్పటి భోపాల్ రాజ్యానికి రాజధాని. పరిశుభ్రంగా వుండే ఈ నగరం దేశంలోని పచ్చటి నగరాల్లో ఒకటిగా పేరు గాంచింది.
భోపాల్ లోను, చుట్టు పక్కలా పర్యాటక ప్రదేశాలు భోపాల్ లోను, చుట్టు పక్కల చాలా ఆసక్తికరమైన పర్యాటక కేంద్రాలు వున్నాయి. భోపాల్ శివార్లలోని అందమైన విహార కేంద్రం కేవ్రా డ్యాం. ఒక కొండ శిఖరం మీద వుండడం వల్ల మనుభాన్ కీ టేక్రీ అనే విహార కేంద్ర నుంచి నగర దృశ్యం అందంగా కనబడడమే కాక ఇది జైన మతస్తులకు......
భువనేశ్వర్ - అనేక దేవాలయాలు ఉన్న ప్రదేశం !
భువనేశ్వర్ ఒడిషా యొక్క రాజధాని నగరం. భారతదేశం యొక్క తూర్పు భాగంలో ఉన్న ఒక గంభీరమైన పట్టణం. మహానది నైరుతి ఒడ్డున ఉన్నది. ఈ నగరం కళింగ కాలం నాటి నుండి అద్భుతమైన నిర్మాణం కలిగి ఉంది. ఈ పురాతన నగరం 3000 సంవత్సరాల గొప్ప వారసత్వం కలిగి ఉంది. భువనేశ్వర్ యొక్క భూభాగంలో 2000 కంటే ఎక్కువ దేవాలయాలు కలిగి......
భుజ్ - ఫ్లమింగో (రాజహంసల) విశ్రాంతి ప్రదేశం!
భుజ్ గొప్ప చారిత్రాత్మక నేపథ్యం మరియు కచ్ జిల్లాకు ప్రధానకార్యాలయంగా ఉన్న ఒక నగరం.ఈ నగరం నకు తూర్పు వైపున ఉన్న భుజియా దుంగార్ అనే కొండ మీద భుజంగ్ అనే గొప్ప సర్ప దేవాలయం ఉండుటవల్ల ఈ నగరం నకు భుజ్ అనే పేరు వచ్చింది. చరిత్ర చరిత్ర పూర్వ రోజుల నుండి ప్రారంభిస్తే భారతదేశ చరిత్రలో భుజ్ కు బలమైన......
బికనేర్ – రాజ కోటలు, కథలు, ఉత్సవాలు !!
బికనేర్, ఈ రాజస్థాన్ పట్టణం బంగారు వన్నె ఇసుక దిబ్బలతో ఎడారి ప్రేమాయణానికి, పోరాడే ఒంటెలు, రాజపుత్ర రాజుల వీరోచిత కార్యాలకు ఉదాహరణ గా నిలుస్తుంది. ఈ ఎడారి పట్టణం థార్ ఎడారి మధ్యలో రాజస్థాన్లోని వాయువ్య భాగంలో ఉంది. దీనిని రాథోర్ యువరాజు రావు బికాజి 1488 లో స్థాపించాడు. ఈ పట్టణం గొప్ప రాజపుత్ర......
బిలాస్ పూర్ - దేవాలయాలు, సహజ ప్రదేశాల పర్యాటకం !
చత్తీస్ ఘర్ లో బిలాస్ పూర్ రెండవ అతి పెద్ద మరియు మూడవ అత్యధిక జనాభా కల జిల్లా. ఇండియా లోని విద్యుత్ ఉత్పాదక కేంద్రాలలో ఇది ఒకటి. రైల్వేస్ ద్వారా బిలాస్ పూర్ కు అత్యధిక ఆదాయాలు వస్తాయి. చత్తీస్ ఘర్ రాష్ట్ర హై కోర్టు ఇక్కడ కలదు. భిలి, రైపూర్, కోర్బా, రాయ్ ఘర్ లతో పాటు బిలాస్ పూర్ కూడా మన దేశం లోని......
బిండు – బహిర్గత ముఖద్వారం! భారత-భూటాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బిండు, భారత జాతీయ చివరి గ్రామం. ఈ ప్రదేశంలోని ప్రతిదీ అద్భుతమైనది. ఎవరైనా ఈ గ్రామానికి వస్తే ఆకర్షణీయమైన అందంతో కూడిన పరిసరాలు వారికి ఇష్టమవుతాయి.
పర్యాటకులు భూటాన్ నుండి ప్రయాణం చేయాలనుకుంటే ఇది ఖచ్చితంగా అందమైన, పూర్తీ సుందరమైనదిగా ఉంటుంది. దట్టమైన టీ తోటల గుండా రహదారులు ఉంటాయి, బిందులో దారులతో సహా చిన్న ప్రశాంత గ్రామాలూ చిరస్మరణీయ ప్రయాణం. నిజమైన బాహ్య, ప్రకృతి ప్రేమికులు విశ్లేషించడానికి బిండు పర్యాటకం ఆదర్శ ప్రాంతంగా భావిస్తారు. ఈ......
బీర్భుం – ఎర్రమట్టి భూమి!
ఎర్రమట్టి భూమిగా పేరుపొందిన బీర్భుం జిల్లా తన సరిహద్దులను ఝార్ఖండ్ రాష్ట్రంతో పంచుకుంది. ఇది దీని అధికార పరిధిలో ఉన్న కొన్ని ధార్మిక౦గా, సాంస్కృతికంగా ప్రాధాన్యత చెందిన ప్రదేశాలకు ఖ్యాతి గడించింది, వివిధ పట్టణాలలో విస్తరించిన దీని టెర్రకోట నిర్మాణాలు ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు. స్థానిక పారిశ్రమ......
బిష్ణుపూర్ - డ్యాన్సింగ్ డీర్, తేలియాడే పొదలు మొదలైనవి
బిష్ణుపూర్ ను మణిపూర్ సాంస్కృతిక మరియు మతపరమైన రాజధానిగా పిలుస్తారు. ఈ ప్రదేశంలో విష్ణువు నివసించటం, అందమైన గోపురం ఆకారంలో టెర్రకోట దేవాలయాలు మరియు ప్రఖ్యాత డ్యాన్సింగ్ డీర్, సాంగై వీటి అన్నిటితో ఉన్న బిష్ణుపూర్ స్వర్గము వలె ఉంటుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపూర్......
బోకారో - ఒక పారిశ్రామిక పట్టణం !
జార్ఖండ్ లోని బొకారో జిల్లా 1991 సంవత్సరంలో ఎర్పదినది. సముద్ర మట్టానికి 210 మీటర్ల ఎత్తున కల బోకారో చోట నాగపూర్ పీటభూమి పై కలదు. పట్టణంలో ప్రధానంగా అన్నీ వాలీ లు జలపాథాలు. బకారో ను ఇండియా లోనే ఒక ప్రధాన పారిశ్రామిక పట్టణంగా చెప్పవచ్చు. 2011 లెక్కల ప్రకారం దీని జనాభా రెండు మిలియన్ ల వరకూ వుంటుంది......
బోమ్డిలా – ఒక అందమైన ఆనందం !!
అరుణాచల్ ప్రదేశ్ లో సందర్శించవలసిన అనేక ప్రదేశాలలో ఒకటైన బోమ్డిలా సముద్ర మట్టానికి దాదాపు 8000 అడుగుల ఎత్తున ఉన్న ఒక చిన్న పట్టణం. అందమైన పరిసరాల నడుమ అల్లుకొని ఉండి, ప్రసిద్ధ తూర్పు హిమాలయ శ్రేణులను కలిగిఉండి, బోమ్డిలా వద్ద సందర్శకులు ఆస్వాదించడం కోసం ఉన్న నిష్కల్మషమైన పట్టణం. దాని సహజ అందం,......
బుండీ – కాలంలో ఘనీభవించింది !!
రాజస్థాన్ లోని హడోటీ ప్రాంతం లో కోట నుంచి 36 కిలోమీటర్ల దూరంలో వుంది బుండీ. అలంకరించిన కోటలు, అద్భుతమైన రాజప్రాసాదాలూ, స్తంభాలూ, కోష్టాలతో అందంగా చెక్కిన రాజపుత్ర నిర్మాణ శైలి ఈ ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దాయి. ప్రవహించే నదులు, సరస్సులు, ఊపిరి బిగపట్టే జలపాతాలూ ఈ ప్రాంతం అందానికి మరింత......
చైల్ - అందమైన పర్వత ప్రాంతం
సముద్ర మట్టం నుండి 2226 మీటర్ల ఎత్తులో ఉన్న చైల్ హిమాచల్ ప్రదేశ్ లోని సొలాన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న సాద్ టిబా కొండ పైన నెలకొని ఉన్న అందమైన పర్వత ప్రాంతం. చారిత్రాత్మకంగా లార్డ్ కిచేనేర్ యొక్క ఆదేశాలను అనుసరిస్తూ షిమ్లా నుండి బహిష్కరింపబడ్డ అప్పటి పాటియాలా రాజు అయిన మహారాజా అధిరాజ్ భూపిందర్......
చల్స - హిమాలయాలు మధ్య ఒక అందమైన కుగ్రామము!
చల్స పశ్చిమ బెంగాల్ లో హిమాలయ శ్రేణుల పాదాల వద్ద ఉన్న ఒక అందమైన పట్టణం. ఇది సిలిగురి వంటి ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలకు చేరువలో ఉంది. అంతేకాక ఇక్కడ టీ తోటలు,విస్తారమైన అడవులు మరియు అనేక సుందరమైన నదులు ఉన్నాయి. స్థానిక వన్యప్రాణుల అరణ్యంలో రైనోస్ మరియు ఏనుగులు ఉన్నాయి. పర్యాటకులు గ్రామస్తుల......
చంబల్ అభయారణ్యం !!
979 లో స్థాపించబడిన ఈ జాతీయ చంబల్ అభయారణ్యాన్ని, జాతీయ చంబల్ ఘరియల్ వన్యప్రాణుల అభయారణ్యం గా కూడా పిలుస్తారు, ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ మూడు ప్రదేశాల సమీపంలో పర్యావరణ సంరక్షణలో ఉంది. చంబల్ నది అభయారణ్య కొండకనుమల ద్వారా కట్ అయి, ఇసుక తీరాల వెంట మార్గాన్ని ఏర్పరచుకుంది. చంబల్ నది......
చంపానేర్ – రాచరికపు ఆనందం !!
చావడా వంశపు రాజు వనరాజ్ చావడా చంపానేర్ ని స్థాపించారు, ఆయన మంత్రి చంపరాజ్ పేరిట ఈ రాజ్యం ఏర్పడింది. ఈ ప్రాంతంలో అగ్నిశిలలు లేత పసుపు రంగుతో పూర్తిగా “చంపక” పుష్పాన్ని పోలి ఉండడం వల్ల ఈ పేరు వచ్చిందని కొంతమంది చెప్తారు. పావ్ ఘడ్ కోటను కిచి చౌహాన్ రాజపుత్రులు చంపానేర్ కి కొంచెం పైన నిర్మించారు,......