ఆగ్రా - అందమైన తాజ్ అందరిది !
అత్యద్భుతమైన తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. ఇది ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో, ఢిల్లీ నుండి 200 కి. మీ. దూరంలో ఉన్నది. ఆగ్రాలో అత్యద్భుతమైన తాజ్ మహల్ కాకుండా, ఆగ్రా కోట మరియు ఫతేపూర్ సిక్రీ అనే రెండు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఆగ్రా చరిత్ర దాదాపు 11 వ శతాబ్దంలో ప్రారంభమయింది.......
అహ్మదాబాద్ - ప్రసిద్ద పర్యాటక మజిలీ !
నగరానికి దాడుల నుండి రక్షణ గా ఉండడానికి సుల్తాన్ అహ్మద్ యొక్క మనవడు మహ్మద్ బేగ్డా చేత నిర్మించబడిన 10కిలో మీటర్ల పరిధి కలిగిన గోడ కి పన్నెండు గేట్లు, 189 కోట బురుజులు, 6000 కు పైగా పిట్టగోడలు కలవు. అద్భుతమైన నగిషీలతో ఈ గేట్లు అన్ని అలంకరించబడి ఉన్నాయి. కొన్ని గేట్లకి బాల్కనీలు కూడా కలవు. మొఘలుల......
అజంతా - ప్రపంచ వారసత్వ సంపద
అజంతా గుహలు సుమారు క్రీ.పూ. 2వ శతాబ్దం నాటివి. ఆనాడు కల హిందు, బౌధ్ధ మరియు జైనమతాలకు ఈ గుహలు ధృవపత్రాలుగా నిలుస్తాయి. మహారాష్ట్రలోని ప్రధాన నగరం ఔరంగాబాద్ కు సమీపంలోని అజంతా గుహలను వాటి పక్కనే కల ఎల్లోరా గుహలను యునెస్కో సంస్ధ అతి ప్రధానమైన చారిత్రాత్మక ప్రదేశాలుగా ప్రపంచ వారసత్వ సంపదలుగా......
అల్మోర - అందమైన పచ్చని అడవులు !
అల్మోర కుమావొన్ ప్రాంతం లో ఎత్తైన ప్రదేశం లో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. 5 కి. మీ. ల పరిధి గల ఈ ప్రదేశం సూయల్ నది మరియు కోసి నది మధ్య కలదు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1651 మీ. ల ఎత్తున వుంది చుట్టూ అందమైన పచ్చని అడవులు కలిగి వుంటుంది. క్రి. శ. 15 మరియు 16 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని చాంద్......
అలాంగ్ - ప్రకృతి లోయలు !
అరుణాచల్ ప్రదేశ్ లో ని పశ్చిమ సయాంగ్ జిల్లాలోని పర్వతాల మధ్యలో ఉన్న అందమైన పట్టణం అలాంగ్. ఇది కొన్ని చిన్న గ్రామాల సమూహం. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో సియంగ్ నది యొక్క ఉపనదులు అయిన యోంగో మరియు సిపుల ఒడ్డున ఈ ప్రాంతం ఉంది. సముద్ర మట్టం నుండి 619 మీటర్ల ఎత్తులో ఇది నెలకొని ఉంది. ఈ పట్టణం......
అమరావతి - మహాత్ముల జన్మస్ధలం
ఇప్పుడిపుడే పారిశ్రామికంగా అభివృధ్ధి చెందుతున్న పట్టణం అమరావతి. మహారాష్ట్రలోఈ పట్టణం మన దేశ సంస్కృతిలోను, సాహిత్యంలోను ఒక ప్రత్యేక స్ధానాన్ని కలిగి ఉంది. ఈ పట్టణంలో జన్మించిన వారిలో గోపాల్ నీలకంఠ దండేకర్ మరియు సురేష్ భట్ వంటి ప్రఖ్యాత వ్యక్తులు ఎందరో కలరు. విప్లవకారుడు భగత్ సింగ్ తాను......
అంతరగంగ - సాహస క్రీడల అద్భుత ప్రదేశం
సాహస క్రీడాకారులకు అంతరగంగ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది. అంతరగంగ అంటే నిరంతరం ప్రవహించే నీరు అని చెప్పవచ్చు. ఇది కర్నాటకలోని కోలార్ జిల్లాకు తూర్పు భాగంలో కొండలపై ఉంది. ఈ ప్రవాహం పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుండి ప్రవహిస్తూ కొండలపైనుండి దుముకుతుంది. ఈ కొండ చరియల శ్రేణిపై దట్టమైన అడవి కూడా ఉంది.......
అరితర్ – అపరిమిత ఆనందం కోసం !!
తన ప్రాకృతిక అందానికి, వైభవమైన చరిత్రకి ప్రసిద్ది చెందిన తూర్పు సిక్కిం లోని భాగం అరితర్. ప్రకృతి ఒడి లో సేద తీరాలనుకునే వారికి ఇది సరైన పర్యాటక కేంద్రం. ప్రశాంతమైన సరస్సులు, దట్టమైన అడవులు, చీకటి వరి చేల చుట్టూ వుండే కొండలతో వుండే ఈ అందమైన ప్రాంతంలో స్వర్గం లో వున్న అనుభూతిని పొందుతారు. ఉదయం......
అతిరాప్పిల్లి - జలపాతాల పులకరింతలు
అతిరాప్పిల్లి త్రిస్సూర్ జిల్లా ముకుందాపురం తాలూకా లో ఉంది. ఇది కొచ్చి కి 70 కి.మీ లు, త్రిస్సూర్ కి 60 కి.మీ లు దూరంలో గల ఒక ప్రథమ శ్రేణి గ్రామ పంచాయితీ. అద్భుతమైన జలపాతాలకి, అమోఘమైన వర్షాధార అడవులకి ఇది నెలవు. సమృద్ధి గా కనిపించే జీవ వైవిద్యం ఇక్కడి విశిష్టత. పర్యావరణ మంత్రి జై రాం రమేష్ దీన్ని......
ఔలి - సుందర దృశ్యాల సమాహారం !
ఔలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కీయింగ్ లలో ప్రసిద్ధి చెందింది, ఇది ఒక అందమైన పర్యాటక ప్రదేశం. ఈ సుందరమైన ప్రదేశం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉన్నది. దాని వాలు ఓక్ వృక్షాలు మరియు పచ్చని శంఖాకార అడవులతో ఉంటుంది. ఔలి చరిత్రలోని కొన్ని నమ్మకాల ప్రకారం 8 వ శతాబ్దంలో జగద్గురు ఆది శంకరాచార్య ఈ......
భాంధవ్ ఘర్ - పులుల నిలయం !
తెల్ల పులులకి అసలైన స్థావరంగా భాంధవ్ ఘర్ ని భావిస్తారు. చరిత్ర రికార్డుల ప్రకారం, రేవా మహారాజా యొక్క వేట ప్రాంతం ఈ బాంధవ్గర్. పురాతన కోట దీనికి ఆధారం. ఆశ్చర్యకరంగా, ఈ కోటలు ఇంకా అడవిని డామినేట్ చేస్తున్నాయి. నేషనల్ పార్క్ గా ఈ ప్రాంతం మారక ముందు కూడా బాంధవ్గర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేటగాళ్లకు......
బండిపూర్ - దట్టమైన అడవుల ఆనందం!
ఇండియాలో పులులు అధికంగా ఉండే ప్రదేశాలలో బండిపూర్ అటవీ ప్రాంతం ఒకటి. దీనిలో షుమారుగా 70 పులుల వరకు ఉంటాయని ప్రతీతి. అది మైసూర్ కు 80 కి.మీ. బెంగుళూరుకు 220 కి. మీ. దూరంలో ఉంది. ఈ రెండు నగరాలనుండి రోడ్డు ప్రయాణం తేలికగా చేయవచ్చు. మరి ఈ ప్రాంతం గురించి ఏం తెలుసుకోవాలి? బండిపూర్ లో గల ఈ రిజర్వు......
భద్ర - పచ్చదనాల భూతల స్వర్గం
భద్ర ప్రధానంగా ఒక వన్య ప్రాణుల సంరక్షణాలయం దీనినే భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చువరి అని కూడా అంటారు. ఇది చిక్కమగళూరు జిల్లాలో ఉంది. పడమటి కనుమలలో ఉన్న ఈ అటవీ ప్రదేశం నపులుల సంరక్షణాలయం గా కూడా నిర్వహిస్తున్నారు. ఈ శాంక్చువరీని 1958లో స్ధాపించారు. అప్పటినుండి ఎంతో అభివృధ్ధి సాధించి నేటికి అది అధిక......
భరత్పూర్ – ఇక్కడ పక్షులతో మమేకమవ్వండి !!
భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో భరత్పూర్ ఒకటి. ‘రాజస్థాన్ కి తూర్పు ద్వారం’ అని పిలువబడే ఈ పట్టణం రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లలో వుంది. 1733 లో సూరజ్ మల్ మహారాజు నిర్మించిన పురాతన నగరం. రాముడి సోదరుడు భరతుడి పేరిట ఈ నగరం ఏర్పడింది. భరత్పూర్ లో రాముడి మరో సోదరుడు లక్ష్మనుడిని తమ......
భావ నగర్ – గుజరాత్ యొక్క ప్రధాన వ్యాపార కేంద్రం
భావనగర్ గుజరాత్ లో ఒక ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రధానంగా కాటన్ ఉత్పత్తుల వ్యాపారం చేస్తుంది. ఈ నగరం ఎల్లపుడూ సముద్రపు వ్యాపారానికి, రత్నాలకు, సిల్వర్ ఆభరాణాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. చరిత్ర భావ నగర్ ను 1723లో భావ సిన్హజి గోహిల్ కనుగొన్నారు. గోహిల్ వంశస్తులు మార్వార్ నుండి వచ్చి వడవా అనబడే......
భీమేశ్వరి - జలపాతాల మధ్యలో...!
భీమేశ్వరి మంద్య జిల్లాలో ఒక చిన్న పట్టణంగా ఉంటుంది. ఈ ప్రదేశం నేటి రోజులలో ఎంతోమంది పర్యాటకులకు ఒక సాహస ప్రదేశంగా ఎంపిక చేయబడుతోంది. బెంగుళూరు నుండి భీమేశ్వరి 100 కి.మీ. దూరంలో ఉంది. వారాంతపు సెలవులలో విహరించేందుకు ఎంతో అనువుగా ఉంటుంది.మేకేదాటు మరియు శివనసముద్ర జలపాతాల మధ్య కల ఈ విహార ప్రదేశం......
భువనేశ్వర్ - అనేక దేవాలయాలు ఉన్న ప్రదేశం !
భువనేశ్వర్ ఒడిషా యొక్క రాజధాని నగరం. భారతదేశం యొక్క తూర్పు భాగంలో ఉన్న ఒక గంభీరమైన పట్టణం. మహానది నైరుతి ఒడ్డున ఉన్నది. ఈ నగరం కళింగ కాలం నాటి నుండి అద్భుతమైన నిర్మాణం కలిగి ఉంది. ఈ పురాతన నగరం 3000 సంవత్సరాల గొప్ప వారసత్వం కలిగి ఉంది. భువనేశ్వర్ యొక్క భూభాగంలో 2000 కంటే ఎక్కువ దేవాలయాలు కలిగి......
భుజ్ - ఫ్లమింగో (రాజహంసల) విశ్రాంతి ప్రదేశం!
భుజ్ గొప్ప చారిత్రాత్మక నేపథ్యం మరియు కచ్ జిల్లాకు ప్రధానకార్యాలయంగా ఉన్న ఒక నగరం.ఈ నగరం నకు తూర్పు వైపున ఉన్న భుజియా దుంగార్ అనే కొండ మీద భుజంగ్ అనే గొప్ప సర్ప దేవాలయం ఉండుటవల్ల ఈ నగరం నకు భుజ్ అనే పేరు వచ్చింది. చరిత్ర చరిత్ర పూర్వ రోజుల నుండి ప్రారంభిస్తే భారతదేశ చరిత్రలో భుజ్ కు బలమైన......
బికనేర్ – రాజ కోటలు, కథలు, ఉత్సవాలు !!
బికనేర్, ఈ రాజస్థాన్ పట్టణం బంగారు వన్నె ఇసుక దిబ్బలతో ఎడారి ప్రేమాయణానికి, పోరాడే ఒంటెలు, రాజపుత్ర రాజుల వీరోచిత కార్యాలకు ఉదాహరణ గా నిలుస్తుంది. ఈ ఎడారి పట్టణం థార్ ఎడారి మధ్యలో రాజస్థాన్లోని వాయువ్య భాగంలో ఉంది. దీనిని రాథోర్ యువరాజు రావు బికాజి 1488 లో స్థాపించాడు. ఈ పట్టణం గొప్ప రాజపుత్ర......
బిండు – బహిర్గత ముఖద్వారం! భారత-భూటాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బిండు, భారత జాతీయ చివరి గ్రామం. ఈ ప్రదేశంలోని ప్రతిదీ అద్భుతమైనది. ఎవరైనా ఈ గ్రామానికి వస్తే ఆకర్షణీయమైన అందంతో కూడిన పరిసరాలు వారికి ఇష్టమవుతాయి.
పర్యాటకులు భూటాన్ నుండి ప్రయాణం చేయాలనుకుంటే ఇది ఖచ్చితంగా అందమైన, పూర్తీ సుందరమైనదిగా ఉంటుంది. దట్టమైన టీ తోటల గుండా రహదారులు ఉంటాయి, బిందులో దారులతో సహా చిన్న ప్రశాంత గ్రామాలూ చిరస్మరణీయ ప్రయాణం. నిజమైన బాహ్య, ప్రకృతి ప్రేమికులు విశ్లేషించడానికి బిండు పర్యాటకం ఆదర్శ ప్రాంతంగా భావిస్తారు. ఈ......
బిర్ - సాహస క్రీడల మజిలీ !
హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణలలో బిర్ అనే ప్రాంతం ఒకటి. ఈ పట్టణం యొక్క జనాభాలో ఎక్కువ మంది పొరుగు దేశం అయిన టిబెట్ నుండి శరణార్ధులుగా వచ్చినవారే. వివిధ ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రాలకి ప్రాచుర్యం పొందిన ఈ పట్టణంలో ధర్మాలయ ఇన్స్టిట్యూట్ మరియు డీర్ పార్క్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అధ్యయన......
బీర్భుం – ఎర్రమట్టి భూమి!
ఎర్రమట్టి భూమిగా పేరుపొందిన బీర్భుం జిల్లా తన సరిహద్దులను ఝార్ఖండ్ రాష్ట్రంతో పంచుకుంది. ఇది దీని అధికార పరిధిలో ఉన్న కొన్ని ధార్మిక౦గా, సాంస్కృతికంగా ప్రాధాన్యత చెందిన ప్రదేశాలకు ఖ్యాతి గడించింది, వివిధ పట్టణాలలో విస్తరించిన దీని టెర్రకోట నిర్మాణాలు ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు. స్థానిక పారిశ్రమ......
బోమ్డిలా – ఒక అందమైన ఆనందం !!
అరుణాచల్ ప్రదేశ్ లో సందర్శించవలసిన అనేక ప్రదేశాలలో ఒకటైన బోమ్డిలా సముద్ర మట్టానికి దాదాపు 8000 అడుగుల ఎత్తున ఉన్న ఒక చిన్న పట్టణం. అందమైన పరిసరాల నడుమ అల్లుకొని ఉండి, ప్రసిద్ధ తూర్పు హిమాలయ శ్రేణులను కలిగిఉండి, బోమ్డిలా వద్ద సందర్శకులు ఆస్వాదించడం కోసం ఉన్న నిష్కల్మషమైన పట్టణం. దాని సహజ అందం,......
బుద్గం - పర్వతాల నుండి మైదానాలకి...!
1979 లో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న శ్రీనగర్ లో తయారుచేయబడిన బుద్గం అతి పిన్న వయసు కలిగిన జిల్లా. సముద్ర మట్టం నుండి 5.281 అడుగుల ఎత్తులో ఈ జిల్లా ఉంది. సహజమైన ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ది ఈ ప్రాంతం ప్రసిద్ది. ఈ బుద్గం యొక్క భౌగోళిక స్వరూపం పర్వతాల నుండి మైదానాలకి మారుతూ ఉంటుంది. దక్షిణ మరియు నైరుతి......
బుండీ – కాలంలో ఘనీభవించింది !!
రాజస్థాన్ లోని హడోటీ ప్రాంతం లో కోట నుంచి 36 కిలోమీటర్ల దూరంలో వుంది బుండీ. అలంకరించిన కోటలు, అద్భుతమైన రాజప్రాసాదాలూ, స్తంభాలూ, కోష్టాలతో అందంగా చెక్కిన రాజపుత్ర నిర్మాణ శైలి ఈ ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దాయి. ప్రవహించే నదులు, సరస్సులు, ఊపిరి బిగపట్టే జలపాతాలూ ఈ ప్రాంతం అందానికి మరింత......
కావేరి ఫిషింగ్ క్యాంప్ - ప్రకృతి ప్రేమికుల ఆకర్షణ
దక్షిణ కర్ణాటక అడవుల నడుమ గంభీరంగా ప్రవహించే కావేరి నది వెంట కావేరి ఫిషింగ్ క్యాంప్ ఉంది. ఇక్కడి అరణ్య వాతావరణం, ప్రశాంతత ప్రకృతి ప్రేమికులను తేనెటీగల్లా ఆకర్షిస్తుంది. బిజీగా ఉండే రోజువారీ జీవితం నుంచి ఇది చక్కటి ఆటవిడుపు – సాహసం, సరదా, ప్రశాంతత అన్నే సమపాళ్ళలో ఇది పర్యాటకులకు అందిస్తుంది.......
చల్స - హిమాలయాలు మధ్య ఒక అందమైన కుగ్రామము!
చల్స పశ్చిమ బెంగాల్ లో హిమాలయ శ్రేణుల పాదాల వద్ద ఉన్న ఒక అందమైన పట్టణం. ఇది సిలిగురి వంటి ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలకు చేరువలో ఉంది. అంతేకాక ఇక్కడ టీ తోటలు,విస్తారమైన అడవులు మరియు అనేక సుందరమైన నదులు ఉన్నాయి. స్థానిక వన్యప్రాణుల అరణ్యంలో రైనోస్ మరియు ఏనుగులు ఉన్నాయి. పర్యాటకులు గ్రామస్తుల......
చంపానేర్ – రాచరికపు ఆనందం !!
చావడా వంశపు రాజు వనరాజ్ చావడా చంపానేర్ ని స్థాపించారు, ఆయన మంత్రి చంపరాజ్ పేరిట ఈ రాజ్యం ఏర్పడింది. ఈ ప్రాంతంలో అగ్నిశిలలు లేత పసుపు రంగుతో పూర్తిగా “చంపక” పుష్పాన్ని పోలి ఉండడం వల్ల ఈ పేరు వచ్చిందని కొంతమంది చెప్తారు. పావ్ ఘడ్ కోటను కిచి చౌహాన్ రాజపుత్రులు చంపానేర్ కి కొంచెం పైన నిర్మించారు,......
చంఫాయి - మయన్మార్ వాణిజ్య ప్రవేశ ద్వారం !
గంభీరమైన మయన్మార్ హిల్స్ సమీపంలో వుంది, చక్కట్ సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవై ' మిజోరాం యొక్క రైస్ బౌల్ ' గా చెప్పబడే చంఫాయి ఈశాన్య భారత దేశ పర్యటనలో తప్పక చూడదగినది. ఈ ప్రదేశం అంతా గిరిజన సంప్రదాయాలతో తుల తూగుతూ వుంటుంది. అనేక అందమైన తోటలు, వాటిపై తిరిగే సీతా కోక చిలుకలు ఈ ప్రదేశ ఆకర్షణను మరింత......