ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలో మధుపట్టి అనే గ్రామం.
75 ఇళ్ళు
47మంది IAS అధికార్లు
ఆ గ్రామం గురించి చెప్పాలంటే ఆ గ్రామం సరస్వతీ పుత్రుల నిలయం. దేశ సేవలో మా గ్రామ యువకులు అంటూ మురిసిపోతుంటారు ఆ గ్రామస్థులు. ఇంటర్మీడియట్ నుండి టార్గెట్ టు సివిల్స్ స్టార్ట్ చేసి తమ లక్ష్యసాధనకు నిరంతర ప్రయత్నమే తమ విజయం అంటారు యువ ఐఏయస్ లు. ఆ వూరి గ్రామస్థులు చెప్పిన ప్రకారం ఆ వూరి నుండి మొదటి సారిగా ముస్తఫాహుస్సేన్ ఐఏయస్ గా ఉత్తీర్ణుడైనాడు.
కన్నౌజ్ - భారత 'పెర్ఫ్యూమ్' రాజధాని !
టాప్ 3 ఆర్టికల్స్ కోసం కింద చూడండి
హుస్సేన్
ప్రముఖ కవి కుమారుడైన హుస్సేన్ 1914లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరిక్ష పాసై పబ్లిక్ కమీషనర్స్ సర్వీస్ లో చేరాడు.
శ్రీకృష్ణుడు పర్వతాన్ని ఎత్తిన ప్రదేశం !!
pc:youtube
పబ్లిక్ సర్వీస్ కమీషన్
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో సెకండ్ ర్యాంక్ సాధించిన ఇందూప్రకాష్ అడుగుజాడల్లో ఆయన్ని ఇన్స్పిరేషన్ గా చేసుకుని పబ్లిక్ సర్వీస్ కమీషన్ సర్వీస్ లో చేరాడు.
తీపి వంటకాల రాజధాని : 'లక్నో' !
pc:youtube
దేశప్రగతి
అప్పటి నుండి మధుపట్టి గ్రామంలోని చాలామంది సివిల్ సర్వీసెస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ దేశప్రగతికి తమ వంతు కృషి చేయటానికి ఎంతో కష్టపడతారు.
దెఒగర్హ్ లో విష్ణుమూర్తి యొక్క ప్రాచీన దశావతార ఆలయం !
pc:youtube
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
ఈ వూరిలో చాలా మంది చదువుకున్న యువకులు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మరియు ప్రపంచ బ్యాంకులలో విధులు నిర్వహిస్తున్నారు.
pc:youtube
క్రొత్త రికార్ట్
ఇక రీసెంట్ గా ఈ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్రొత్త రికార్ట్ ను సృష్టించారు.
pc:youtube
ఐఏయస్
సివిల్ సర్వీస్ పరీక్షలలో ఉత్తీర్ణులై ఐఏయస్ కు సెలెక్ట్ అయ్యారు.
కృష్ణుడు పర్వతాన్ని ఎత్తిన ప్రదేశం !!
pc:youtube
ఐఏయస్ పుస్తకాలు
ఇక్కడ చాలా మంది చదువుకున్న విద్యార్ధులు ఇంటర్మీడియట్ పూర్తికాగానే పబ్లిక్ సర్వీస్ కమీషన్ మరియు ఐఏయస్ పుస్తకాలను కొనుక్కుని వాటిని చదువుతూ వాటి మీదే దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారట.
కదిలే లింగమయ్య ... చూసొద్దాం పదండి !
pc:youtube
ప్రిపరేషన్
ఇక్కడ చాలా వరకు ఇంగ్లీష్ లో వీక్ కావటం, చిన్నప్పటి నుండే హిందీనే ఎక్కువగా చదువుతూ వుండటం వలన ఆ పుస్తకాలను తీసుకుని పరీక్షల కోసం ఎప్పుడూ ప్రిపరేషన్ లో వుంటారని ఉపాధ్యాయులు చెపుతున్నారు.
అయోధ్య - శ్రీరాముడు అవతరించిన నేల !!
pc:youtube
మధుపట్టి
మధుపట్టి గ్రామాన్ని ఇలా ఐఏయస్ ఆఫీసర్స్ గ్రామంగా పిలవబడుతుంటే ఘాజీపూర్ జిల్లాలోని గామార్ గ్రామాన్ని ఆర్మీ గ్రామంగా పిలుస్తున్నారు.
pc:youtube
ప్రతి ఇంటి నుండి ఒకరు
ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంటి నుండి ఒకరు ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారంట.
pc:youtube
హాట్సాఫ్
ఎంతైనా వీరంతా గ్రేట్ కదా దేశసేవలో ముందుకు వెళ్తూ అభివృద్ది పథంలో తీసుకువెళ్తున్న వీరందరికీ హాట్సాఫ్ చెప్పాల్సిందే!
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్ !
pc:youtube
- వచ్చే పదేళ్లలో కాకినాడ, భీమవరం, పాలకొల్లు సముద్రంలో మునిగిపోతాయా ?
- గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
- గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !